20, అక్టోబర్ 2017, శుక్రవారం
INDIA భారత దేశం
INDIA భారత దేశం
ప్రతీ భారతీయుడు తెలుసుకోదగిన విషయం...
"నా దేశం-దేశభక్తుల దేశం"
మీరు గమనించినట్లయితే భారత్ ఓ ప్రాచీన దేశం.అది ఎంత?
అమెరికా వయస్సు 500సం...అంతక ముందు అమెరికా లేదు...కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి
ఇజ్రాయేల్ వయస్సు 2000సం...అంతక ముందు ఇజ్రాయేల్ లేదు...జీసస్ తెలిపాడు ప్రపంచానికి
చైనా వయసు 5000సం...అంతకముందు చైనా లేదు...బోధి ధర్ముడు తెలిపాడు ప్రంపంచానికి
మరీ నీ దేశం-నీ భారత దేశం వయసు ఎంత?
ప్రపంచంలో ఇతర దేశాలకు భిన్నంగా ప్రపంచ చరిత్ర కారుల,పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు
#ఇదీ_నా_భారత్_గొప్పతనం
.
ప్రపంచ తత్వవేత్త,పురావస్తు శాస్త్రవేత్త,జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" శోధన ప్రకారం....
ప్రపంచంలోని 28ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారత దేశం
హిందూ సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" నేడు లేదు.కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీ " మిగిలాయి
విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే.అతని "గ్రీకు దేశం" నేడు లేదు
ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
ఇలా అస్తేరియా...సుమేరియా...బాబిలోనా...మెసపటోనియా...ఇలా 27 దేశాలు
ఎన్ని సంస్కృతులు నాశనమయినా తన సంస్కృతి ఉనికి ని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
"నా దేశం-భారత దేశం"
.
.
ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా... !?
లేదనే అనాలి.
మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...!?
ఉంది.చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
"శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
.
.
ఈజీప్ట్ మీద పాలస్తీనా,అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది.నేడు ఇస్లాం దేశంగా మారింది
రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు.ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
మరీ మన సంస్కృతి పై జరిగిన దాడులు ఎన్ని..!?
శకులు,తుష్కరులు,మొఘలులు,సుల్తానులు,నవాబులు,షేక్ లు,పఠాన్ లు,పోర్చుగీస్ వారు,ఫ్రెంచ్ వారు,డచ్ వారు,బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు.కానీ ఏంటి లాభం!?
ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
"హైందవ దేశం-నా భారత దేశం"
.
.
మరీ దేశభక్తుల విషయం...
1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలి దానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా...!?
అక్షరాల మూడు లక్షల యాభై వేలకు పై మంది
వీరు కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా...ఉండదు
ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని,,నా దేశాన్ని విమర్శిస్తారు.
జై భారత్ మాత
జై హిందూ'స్థాన్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
SC ,ST రిజర్వేషన్లు
SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...
-
రుద్రమ దేవి కాకతీయ సామ్రాజ్యం కాకతీయ పాలకులు కాకతి వెన్నయ 750-768 మొదటి గుండయ 769-824 రెండవ గుండయ 825-870 మూడవ గుండయ 870-895 ఎఱ్ఱయ 896...
-
తెలంగాణ చరిత్ర వికీపీడియా నుండి తెలంగాణ - Telangana రాజముద్ర శ్రీశైలం, కాళేశ్వరం, ధ్రాక్షారామం ఈ మూడు దేవాలయాల మద్య భూబాగంను కాకతీయులు ప...
-
Their history ఎరుకల వారి చరిత్ర ఇప్పటి వరకు ఎరుకల సాహిత్యం, సంస్కృతుల మీద అధ్యయనం చేసినవారు ఎరుకలకు లిపి లేదని రాశారు. కానీ ఎరికల్ ముత్తు ...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి