30, ఆగస్టు 2017, బుధవారం

Dera Baba డేరా బాబా

డేరా బాబా చరిత్ర గురించి తెలుగు వికీపీడీయాలో నేను రాశాను. వికీపీడియా నుండి డేరా బాబా అలియాస్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఆధ్యాత్మిక గురువు అత్యాచార కేసులో సిబిఐ కోర్టు దోషిగా నిర్ధారించిన ‘బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌’ ‘డేరా సచ్చా సౌదా’ అనే సిక్కు మత సంస్ధ కి అధిపతి. Dera Baba
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ జననం. ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లా మోదియా గ్రామంలో అలియాస్ డేరా బాబా కార్యకలాపాలు హత్యలు అత్యాచారాలు సేవా కార్యక్రమాలు వృత్తి వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు భార్య / భర్త హుస్నమీత్ ఇన్సా పిల్లలు చరణ్ ప్రీత్ ఇన్సా,మన్ ప్రీత్ ఇన్సా కుటుంబ నేపథ్యం గుర్మీత్ సింగ్ ఆగస్టు 15, 1967న రాజస్థాన్ గంగానగర్ జిల్లాలోని శ్రీగురుసర్ మోదియా గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి భూస్వామి. అప్పుడప్పుడు వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గుర్మీత్ ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో మునిగితేలేవాడు. పంజాబ్‌లోని సిర్సాలో ఉన్న డేరా సచ్చా సౌధా ఆశ్రమ గురువు షా సత్నాం సింగ్ గుర్మీత్‌ను 7 సంవతర్సాల వయసులోనే చేరదీశాడు. ఆ సమయంలో గుర్మీత్ పేరును రామ్హ్రీమ్‌గా మార్చి మరింత ఆధ్యాత్మికతను నింపాడు. డేరాసచ్చాసౌదా చీఫ్‌గా ఉన్న గుర్మీత్ రామ్ రహీమ్ స్వచ్చ సౌదాలో మూడో తరం వ్యక్తి….. డేరా స్వచ్చ సౌదాను స్థాపించిన బెలూచిస్తాన్‌ ప్రాంతానికి చెందిన మస్తానా బలూచిస్తానీని అనుచరులు పునీత బెపరవాహ్‌ మస్తానా జీ మహరాజ్‌ అని పిలుస్తారు. 1960 ఏప్రిల్‌ 18న ఆ‍యన చనిపోయాక షా సత్నాం స్వచ్చ సౌదా బాధ్యతలు స్వీకరించారు. మస్తానా నుంచి 41 ఏళ్ల వయసులో బాధ్యతలు స్వీకరించిన షా సత్నాం 1990 వరకు ఆశ్రమ బాధ్యతలు నిర్వర్తించారు. 1991 డిసెంబర్‌ 13న ఆయన చనిపోయారు. ఆయన బతికుండగానే 1990 సెప్టెంబర్‌ 23న గుర్మీత్‌ రాం రహీమ్ సింగ్ డేరా చీఫ్‌ అయ్యారు[2]. బాబాకు నలుగురు సంతానం గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ భార్య పేరు హుస్నమీత్ ఇన్సా. హుస్నమీత్ మాజీ ఎమ్మెల్యే హర్మీందర్ సింగ్ కుమార్తె. గుర్మీత్-హుస్నమీత్ దంపతులకు నలుగురు సంతానం. పెద్ద కుమార్తె పేరు చరణ్ ప్రీత్ ఇన్సా, చిన్న కుమార్తె పేరు మన్ ప్రీత్ ఇన్సా. కుమార్తెలిద్దరికి పెళ్లిళ్లయ్యాయి. దత్తత కుమార్తె.. దర్శకురాలు మరో అమ్మాయిని కూడా గుర్మీత్ దంపతులు దత్తత తీసుకున్నారు. దత్తత కుమార్తె పేరు హనీ ప్రీత్ ఇన్సా. గుర్ ప్రీత్ నటించిన సినిమాల్లో ఈమె కూడా నటించారు. నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా హనీ ప్రీతే చూసుకున్నారు. ఇక ఆయన కుమారుడు జస్ ప్రీత్ ఇన్సా ప్రస్తుతం డేరా సచ్చా సౌదా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు.పంచకులలో తన కూతురుగా చెప్పుకున్న హనీప్రీత్ అలియాస్ ప్రియాంకతో అక్రమ సంబంధం నెరిపారట . ఈ విషయాన్ని స్వయంగా ఆయన అల్లుడు విశ్వాస్ గుప్తానే ఒక ప్రైవేట్ చానల్ తో చెప్పాడు. విశ్వాస్ గుప్త ఆరోపణ ప్రకారం ప్రియాంక.. ఆమెను తన దత్తత కూతురని డేరాలో పరిచయం చేసి ఆమె పేరును హనీప్రీత్ సింగ్ గా మార్చేశాడు్. విశ్వాస్ గుప్తాతో 28 ఫిబ్రవరి 1999 లో పెళ్ళి కూడా చేసాడు. 2011లో ఒకరోజు తెరిచున్న డేరాబాబా గదిలోకెళ్ళిన విశ్వాస్ గుప్త అక్కడ తన కళ్ళతో చూడరాని దృశ్యాన్ని చూసి షాకయ్యాడట. ఆ గదిలో తన భార్య, డేరా బాబాలు అత్యంత సన్నిహితంగా కనిపించారట. వెంటనే తేరుకున్న డేరాబాబా విశ్వాస్ గుప్తాను ( అల్లుణ్ణి ) బెదిరించాడట. ఈ విషయం బయటకు పొక్కితే నిన్నూ, నీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తానని బెదిరించేసరికి విశ్వాస్ ప్రాణభయంతో వణికిపోయాడు. తన అమ్మానాన్నలతో కలిసి హర్యాణాకు మాకాం మార్చాడు[3]. అనేక సేవా కార్యక్రమాలు 2003 నుంచి 2015 మ‌ధ్య‌ 19 గిన్నిస్ బుక్ రికార్డులు రిజిస్ట‌రై ఉన్నాయి. 15,432 మంది ర‌క్త‌దాత‌ల‌తో క్యాంప్ ఏర్పాటు చేసి 2003, డిసెంబ‌ర్ 3న గుర్మీత్ మొద‌టి గిన్నిస్ రికార్డు న‌మోదు చేశారు. 2004లో మ‌ళ్లీ ర‌క్త‌దానంలో 17,921 దాత‌లతో పాత రికార్డును బ్రేక్ చేశారు. త‌ర్వాత 2009లో 9,38,007 చెట్లు నాటించే కార్య‌క్ర‌మంతో ద్వారా రెండు రికార్డులు, మ‌ళ్లీ 2010లో ర‌క్త‌దానంలో 43,732 దాత‌ల‌తో మ‌రో రికార్డు, 4,603 మంది ఉచిత కంటి ప‌రీక్ష‌లు చేసే క్యాంపు ఏర్పాటు చేసి ఒక రికార్డు ఆయ‌న పేరు మీద ఉన్నాయి. వీటితో పాటు మొక్క‌లు నాట‌డం, నాణేలు గాల్లోకి ఎగుర‌వేయడం, డాప్ల‌ర్ అల్ట్రాసౌండ్ ప‌రీక్ష‌ల క్యాంప్ నిర్వ‌హ‌ణ‌, బీపీ న‌మోదు క్యాంపు నిర్వ‌హ‌ణ‌, సుగ‌ర్ వ్యాధి చెక‌ప్ క్యాంపు నిర్వ‌హ‌ణ‌, కొలెస్ట్రాల్ ప‌రీక్ష‌ల క్యాంపు నిర్వ‌హ‌ణ‌, చేతి ప‌రిశుభ్ర‌త క్యాంపు నిర్వ‌హ‌ణ‌, ఫింగ‌ర్ పెయింటింగ్ పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద మాన‌వహారం నిర్వ‌హ‌ణ‌, కూరగాయ‌ల‌తో బొమ్మ‌ల పోటీ నిర్వ‌హ‌ణ‌, అతిపెద్ద గ్రీటింగ్ కార్డు, పోస్ట‌ర్ వంటి 19 గిన్నిస్ రికార్డులు గుర్మీత్ సింగ్ పేరు మీద ఉన్నాయి. పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డ డేరాలు వెనుకబడిన వర్గాల వారిని అక్కున చేర్చుకున్నాయి. వారి సంక్షేమానికి భరోసానిచ్చాయి. ఆహారం, వైద్యం విషయంలో వారికి తోడ్పాటును అందించాయి. మధ్య యుగాల కాలంలో ఉత్తరభారతంలో ఈ డేరాలు ఏర్పాడ్డాయి. మధ్య యుగాల నుంచి డేరాలు: పంజాబ్-హర్యాణా లాంటి రాష్ట్రాల్లో దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అక్కడ అగ్రకులాలు ఇప్పటికీ చాలా దారుణంగా వ్యవహరిస్తుంటాయి. హర్యానాలో కాప్ పంచాయితీల ఆగడాలకు అడ్డూ అదుపు లేదు. వారు చెప్పిందే వేదంలా పాటిస్తుంటారు. డేరా సచ్చాసౌదాను 1948లో మస్తానా బెలూచిస్థానీ అనే గురువు తొలిసారిగా నెలకొల్పాడు. ఆయన బోధనలకు ఆకర్షితులైన లక్షలాది మంది ప్రజలు డేరాల్లో చేరారు. ఇక్కడ ఎలాంటి కుల వివక్ష వెంటాడకపోవడం వారికి సంతోషాన్నిచ్చింది. దీంతో డేరాల్లో చేరేవారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రార్థనల కోసం ఇక్కడ ఏర్పాటు చేసే నామ్ చర్చా ఘర్ లలో పేద-ధనిక అన్న తేడా లేకుండా అందరిని సమానంగానే చూస్తారు. పంజాబ్, హర్యానాల్లో అగ్రకుల ఆధిపత్యం ఎక్కువగా ఉండటంతో, సహజంగానే దళితులు, వెనుకబడిన వర్గాల వారు ఇందులో అధిక సంఖ్యలో చేరారు. డేరా సచ్చాసౌదాను కొన్ని యూనిట్లుగా విభజించారు. డేరా సచ్చాసౌదాలో భంగీదాస్‌ గా పరగణించబడే వ్యక్తి ఈ యూనిట్లను పర్యవేక్షిస్తుంటాడు. ఒక్కో యూనిట్ కు ఒక్కో భంగీదాస్ ఉంటారు. డేరా సభ్యుల కష్ట, నష్టాలను పైస్థాయిలో ఉన్న వ్యక్తులకు తెలియజేయడం ఇతని విధి. అలా అతని నుంచి వచ్చే వైద్య, ఇతరత్ర ఫిర్యాదులపై ట్రస్ట్ యాజమాన్యం స్పందిస్తుంటుంది. సిర్సాలోని వీరి ప్రధాన కార్యాలయంలో ఉచిత వైద్యం, ఉచిత ఆహారం అందిస్తుంటారు. సంక్షేమానికి భరోసా డేరాల్లో చేరే సభ్యులకు సబ్సిడీతో కూడిన ఆహారాన్ని ట్రస్ట్ అందిస్తుంటుంది. ఈ ఆహారం ప్రభుత్వాలు అందించే సబ్సిడీ రేషన్ కన్నా నాణ్యతతో కూడి ఉంటాయి. అన్నింటికిమంచి ఇక్కడ ఎలాంటి అవినీతికి తావు ఉండదు. ఈ కారణంతోనే డేరాల్లో చేరడానికి ఎక్కువమంది మొగ్గుచూపుతుంటారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌, బర్నాలా, మాన్స, భటిండా, ఫజిల్కా, ఫరీద్‌కోట్‌, ఫిరోజ్‌పూర్‌ జిల్లాల్లో డేరా వర్గీయులు అధికంగా ఉన్నారు. క్యాన్సర్‌ లాంటి ప్రాణాంత వ్యాధులకు కూడా సిర్సాలో ఉచితంగా చికిత్స చేస్తుంటారు. ఇవన్ని బలహీన వర్గాలకు అండగా ఉండటంతో డేరా స్వచ్చా సౌదాలో లక్షలాది జనం సభ్యులుగా చేరారు. డేరా సచ్చా సౌధ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాడు గుర్మీత్. పేద పిల్లలకు విద్యను అందించడం, రక్త దానం, అవయవ దానం వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఇందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేసేవాడు. ఇతని ఉపన్యాసాలతో పలువురిని సేవా కార్యక్రమాలకు ప్రేరేపించేవాడు. గుర్మీత్ ఇప్పటి వరకు రెండు సినిమాలు చేశాడు. అవి.. ఎంఎస్‌జీ(మెసెంజర్ ఆఫ్ గాడ్), ఎంఎస్‌జీ . ఇక సిర్సాలోని గుర్మీత్‌కు ఒక పెద్ద టౌన్‌షిప్ ఉంది. 1000 ఎకరాల స్థలంలో నిర్మించిన టౌన్‌షిప్‌లో పాఠశాలలు, స్పోర్ట్స్ విలేజ్, ఆస్పత్రి, సినిమా హాలుతో పాటు ఇతర భవనాలు ఉన్నాయి అందులోనే షాహ్ సత్నామ్ సింగ్ బిజినెస్ స్కూల్, షాహ్ సత్నామ్ సింగ్ గర్ల్స్ స్కూల్, సత్నామ్ సింగ్ గర్ల్స్ కాలేజీ, బిజినెస్ కాలేజీ, డేరా పురాతన భవనం, ఏసీ మార్కెట్, క్రికెట్ స్టేడియం, ఫైవ్ స్టార్ హోటల్, డేరా బాబా అంతరాలయం, ఎంఎస్ జీ ఇంటర్నేషనల్ స్కూల్, షాహ్ సత్నామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వివిధ ఫ్యాక్టరీలు, ఎస్ఎంజీ ప్రొడక్ట్స్, ఫిల్మ్ సిటీ సెంటర్, మాహీ సినిమా, కషిష్ రెస్టారెంట్, ఆర్గానిక్ వ్యవసాయ పంటపొలాలు, డేరా శిక్షణ సంస్థలకు సంబంధించిన స్కూలు వ్యాను, ఇతర వాహనాలు, బాలికల హాస్టల్, నిర్మాణంలో ఉన్న పెద్ద క్రీడా గ్రామం. షాహ్ మస్తాన్ మహారాజ్‌తో ప్రారంభం: హర్యానాలో 1948లో షాహ్ మస్తాన్ మహారాజ్ డేరా సచ్చా సౌదాను ప్రారంభించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపేందుకు మనుషుల మధ్య మానవతా విలువలు పరిరక్షించేందుకు దీన్ని స్థాపించారు. సిర్సా పట్టణ కేంద్రంగా ఏర్పాటైన ఈ సంస్థ క్రమ క్రమంగా విస్తరించుకుంటూ వచ్చింది. డేరా సచ్చా సైదా వ్యవస్థాపకులైన షాహ్ మస్తాన్ మహారాజ్ తాను బెలూచిస్తాన్‌లో అవతరించానని చెప్పేవాడు.దేశంలోని మిగతా బాబాలకు గుర్మీత్ బాబా చాలా భిన్నం. ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువే కాదు. యాక్టర్, డెరెక్టర్, సింగర్, కొరియాగ్రాఫర్. కార్లు అంటే ఆయనకు అమితమైన మోజు అని చెబుతారు. ప్రస్తుతం ఆయన వద్ద 100 దాకా విలాసవంతమైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కార్లలో చాలావాటిని ఆయనే స్వయంగా డిజైన్ చేయించుకోవడం విశేషం. ఈ కార్లలోనే ఆయన భక్తుల మధ్య తిరుగుతుంటారు . ఆధ్మాత్మిక గురువు రాసలీలలు వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు రాసలీలలను వివరిస్తూ ఓ బాధితురాలు రాసిన లేఖ సారాంశంతో ఓ వార్తాకథనం మీడియాలో వచ్చింది. ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది. 2002లో డేరా బాబా బాధితురాలైన ఓ సాధ్వి (బాబా భక్తురాలు) తన పేరు బయటపెట్టకుండా లేఖ రాసింది. ఆ లేఖలోని విషయాలు సిబిఐ దర్యాప్తునకు దారి తీసేలా చేశాయి. అత్యాచారం, హత్య కేసులు గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదును సుమోటోగా అప్పటి పంజాబ్, హర్యానా హైకోర్టు జస్టిస్ట్ ఆదర్శ్ కుమార్ గోయెల్ స్వీకరించారు. డేరాను సందర్శించి నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా, సెషన్స్ జడ్జిని ఆదేశించారు. ఆ నివేదిక రావడంతో 2002 సెప్టెంబర్ 24న సీబీఐ దర్యాప్తునకు జస్టిస్ గోయెల్ ఆదేశించారు. చంఢీగఢ్: ఇద్దరు సాద్వీలపై అత్యాచార ఆరోపణల్లో దోషిగా తేలిన గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. అత్యంత లగ్జరీ బాబాగా పేరొందిన ఈ బాబాపై అత్యాచార కేసు మాత్రమే కాక మరో ఐదు కేసులు కూడా గతంలో నమోదయ్యాయి. అత్యాచార కేసు వెలుగుచూడటానికి కారణమైన ఓ వ్యక్తిని హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. దాంతో పాటు డేరా సచ్చా సౌదాలో జరుగుతున్న అసాంఘీక కార్యక్రమాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు ఛత్రపతి అనే జర్నలిస్టును హత్య చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి. అలాగే దైవత్వం పేరుతో చాలామంది శిష్యగణాన్ని వ్యంధత్వానికి ప్రోత్సహించడాన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. రంజిత్ సింగ్ హత్య: జులై, 2002లో జరిగిన డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో గుర్మీత్ సింగ్‌పై ఆరోపణలున్నాయి. సాధ్వీలపై అత్యాచారం జరిగినట్లుగా ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలు కీలక శాఖలకు లేఖలు వెల్లడంలో రంజిత్ సింగ్‌దే ప్రధాన పాత్ర అని భావించిన గుర్మీత్.. ఆయనను హత్య చేసినట్లుగా చెబుతారు. ఈ హత్య ఘటనలో గుర్మీత్ సింగ్ పై కేసు నమోదు కాగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో దీనిపై విచారణ చివరి దశలో ఉంది. రాంచందర్ ఛత్రపతి హత్య: సిర్సా కేంద్రంగా పనిచేస్తున్న డేరా సచ్చా సౌదాలో అసాంఘీక కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ స్థానిక జర్నలిస్ట్ ఛత్రపతి అప్పట్లో ఒక కథనం రాశారు. ఆ తర్వాత అక్టోబర్ 23,2002లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక గుర్మీత్ సింగ్ ఉన్నారన్న ఆరోపణలున్నాయి. ఈ హత్య విషయంలో ఆయనతో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టుకు ఈ కేసు బదిలీ చేయబడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణ తుది దశలో ఉంది. శిష్యగణానికి వ్యంధత్వం: శిష్యగణం వ్యంధత్వాన్ని పాటించేలా గుర్మీత్ ప్రోత్సహించారన్న ఆరోపణలున్నాయి. దాదాపు 400మంది గుర్మీత్ శిష్యులు వ్యంధత్వాన్ని పాటించినట్లుగా దీనిపై డిసెంబర్ 23,2014లో కేసు నమోదవగా, అక్కడి హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. దైవానుగ్రహం పొందే మార్గమంటూ శిష్యులను వ్యంధత్వానికి ప్రోత్సహించినట్లుగా గుర్మీత్‌పై ఆరోపణలున్నాయి. గోవింద్ సింగ్ వస్త్రధారణ అనుకరించినందుకు: 2007లో సిక్కుల గురువు గోవింద్ సింగ్ వస్త్రధారణను అనుకరించినందుకు గుర్మీత్ పై కేసు నమోదైంది. బతిండా పోలీస్ స్టేషన్ లో దీనిపై కేసు నమోదవగా.. పంజాబ్, హర్యానాల్లో దీన్ని నిరసిస్తూ ఆయన భక్తులు భారీ ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. 2014లో పంజాబ్ ప్రభుత్వం ఈ కేసును ఉపసంహరించుకుంది. మారణాయుధాల కేసు: డేరా సచ్చా సౌదా యాక్టివిస్టులకు మారణాయుధాల శిక్షణ ఇప్పిస్తున్నారని జాతీయ భద్రత సలహా కమిటీ డిసెంబర్,2010లో ఆరోపించింది. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో ఈ కేసుకు తెరపడింది. దోషిగా ఇప్పటికీ ఆయనను ప్రజలు దేవుడుగా కొలుస్తారు. అందువల్ల ఇదేం కొత్త కాదు' అంటూ తనను డేరా బాబా లొంగదీసుకున్నట్టు బాధితురాలు ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఆ లేఖను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి, అప్పటి పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది.ఆ లేఖనే 15 ఏళ్ల తర్వాత డేరా బాబా మెడకు ఉచ్చు బిగించి అతన్ని దోషిగా నిలబెట్టింది. 2002లో డేరా బాబా బాధితురాలైన ఓ సాధ్వి (బాబా భక్తురాలు) తన పేరు బయటపెట్టకుండా లేఖ రాసింది. ఆ లేఖలోని విషయాలు సిబిఐ దర్యాప్తునకు దారి తీసేలా చేశాయి.డేరా బాబాను దోషిగా తేల్చడంతో పంచకుల జిల్లాలో పరిస్థితి అదుపు పంజాబ్, హర్యానాల్లో తీవ్రమైన హింస చెలరేగి భారీ ఆస్తి నష్టంతో పాటు దాదాపు 33మంది దాకా ఈ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు ఈ నేపథ్యంలో డేరా సంస్థకు చెందిన 2 ఆశ్రమాలను అధికారులు సీజ్ చేశారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 340 రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది సీబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించగనే డేరా బాబా అనుచరులు రెచ్చిపోయి పలు కార్లు, బస్సులను ధ్వంసం చేసారు. సెక్యూరిటీ బారియర్లను కూలదోసి మీడియా బృందంపై, ఓబీ వ్యాన్లపై దాడి చేసారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేశారు[5].ఈ రెండు కేసుల్లో ప‌దేళ్ల చొప్పున మొత్తం 20 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ సీబీఐ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. జైలు శిక్ష‌తో పాటు రూ.15 ల‌క్ష‌ల చొప్పున రూ.30ల‌క్ష‌లు కోర్టు జరిమానా విధించింది.న్యాయ విచారణ చేపట్టిన సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ జగ్దీప్‌ సింగ్‌ ఈ మేరకు శిక్షను ఖరారు చేశారు.ఒక్కో కేసులో ప‌దేళ్ల చొప్పున న్యాయ‌స్థానం మొత్తం 20 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింద‌ని 376, 506 సెక్ష‌న్ల ప్ర‌కారం ఈ రెండు శిక్ష‌లు ఏక‌కాలంలోనే అమ‌ల‌వుతాయ‌ని స్ప‌ష్టంచేశారు.సీబీఐ కోర్టు తీర్పుపై ఉన్న‌త న్యాయ‌స్థానంలో అప్పీల్ చేస్తామ‌ని అన్నారు గుర్మీత్ త‌ర‌ఫు న్యాయ‌వాది వెల్ల‌డించారు.
Nomula Prabhakar Goud

22, ఆగస్టు 2017, మంగళవారం

Gaddar గద్దర్

గద్దర్ వికీపీడియా నుండి గద్దర్ Gaddar.jpg గద్దర్ వ్యక్తిగత వివరాలు జననం 1949 తూఫ్రాన్, మెదర్, తెలంగాణ రాజకీయ పార్టీ Telangana Praja Front నివాసం హైదరాబాదు గద్దర్ గా అందరికీ సుపరిచితమైన గుమ్మడి విఠల్ రావు ప్రముఖ విప్లవ కవి. ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన "గదర్ పార్టీ"కు గుర్తుగా తీసుకోవడం జరిగింది. విషయ సూచిక [దాచు] 1 జీవిత విశేషాలు 2 తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో 3 ఇతర వివరాలు 4 రచనలు,పాటలు 5 సూచికలు 6 యితర లింకులు జీవిత విశేషాలు[మూలపాఠ్యాన్ని సవరించు] గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా Mahaboob Nagar లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్ లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. ఆతర్వాత ప్రతి ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చే వారు. 1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. కుటుంబ నియంత్రణ, పారిశుధ్యం వంటి అనేక సామాజిక విషయాల గురించి ఆయన బుర్రకతలను తయారు చేసుకొని ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించేవారు. ఆ తర్వాత ఆయన అనేక పాటలు రాసారు. 1972 లో జన నాట్య మండలి ఏర్పడింది. ఇది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించెందుకు. దళితులను మేల్కొల్పెందుకు వారిని చైతన్య పరిచేందుకు ఏర్పడింది. అయితే 1975లో గద్దర్ బ్యాంకు రిక్రూట్ మెంట్ ఎక్షమ్ రాసారు. అయన కెనర బ్యాంకులో క్లార్క్ గా చేరారు, తర్వాత వివాహం చేసుకున్నారు, భార్య పేరు విమల, ఆయనకు ముగ్గురు పిల్లలు, సూర్యుడు, చంద్రుడు ( 2003 లో అనారోగ్యంతో మరణించారు) మరియు వెన్నెల. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించి యాదగిరి పాడిన బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి, ఆడారు. 1984 లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.1985 లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడాడు. జన నాట్య మండలిలో చేరాడు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథ ల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళాడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. కింద గోచి ధోతి, పైన గొంగళి ధరించేవాడు. ఆయన పాడే పాటలకు ప్రజల్లో చైతన్యం కలిగిస్తుంటాయి. దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలను ఆయన మరియు ఆయన బృందం కళ్ళకు కట్టినట్టుగా పాటలు, నాటకాల రూపంలో తెలియ జెప్పేవారు. ఆయన పాటలు వందలు, వేలు కాసెట్ లు గా, సి డిలుగా రికార్డ్ అయ్యి అత్యదికంగా అమ్ముడుపోయాయి. మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై ఆయన ఉదారంగా వ్యవహరించారు, వారిపై నిషేధం ఎత్తి వేయబడింది. 1990 ఫిబ్రవరి 18 న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారి భహిరంగ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6 న ఆయన పై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు గుచ్చుకున్నాయి. అన్ని బుల్లెట్ లను తొలగించారు కాని ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికి బుల్లెట్ ఉంది. ఆ తర్వాత నక్సలైట్ పార్టీలో ఉంటూ విప్లవ సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు, విప్లవ రచయితల సంఘం ద్వార ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 2002 లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్ గద్దర్, మరియు వరవర రావు లను తమ దూతలుగా పంపారు. నకిలీ ఎన్కౌంటర్ లను ఆయన తీవ్రంగా నిరసించారు. తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో[మూలపాఠ్యాన్ని సవరించు] తెలంగాణ ఉద్యమం పునరుద్ధరించడంతో, గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు మరియు నిమ్న కులాల యొక్క ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తన మద్దతును తెలపటానికి ప్రారంభించారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని వ్యతిరేకించే భారతదేశం లోని కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలతో తన భావాలను పంచుకునే లేదు. గద్దర్ మొదటి నుండి తెలంగాణా వాదే. మావోఇస్ట్ పార్టీ తెలంగాణాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా ఆయన తెలంగాణకే మద్దతు తెలిపారు. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణా పార్టీ పెట్టి నప్పుడు ఆయనకు కూడా మద్దతు తెలిపారు గద్దర్. గద్దర్ పై దాడి జరిగినప్పుడు హోం మినిస్టర్ దేవేందర్ గౌడ్. ఆయన ప్రస్తుత ఉద్యమంలో తెలంగాణా ప్రజా ఫ్రంట్ ద్వార ముందకు వెళ్తున్నారు.ఇతర వివరాలు[మూలపాఠ్యాన్ని సవరించు] ఆయన రాసిన పాటల్లో "అమ్మ తెలంగాణమా" అనే పాట బహుల ప్రజాదరణ పొందింది. తెలంగాణా లోని అన్ని అంశాలను స్పృశిస్తూ సాగింది ఈ పాట. ఆయన రాసిన "నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది అయితే ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించారు. ఇటివల ఆయన మరోసారి జై బోలో తెలంగాణా సినిమాలో తెరపైన కనిపించాడు. 'పొడుస్తున్న పొద్దూ' మీద పాట ఆయనే రాసి పాడి, అభినయించారు. ఈ పాట అద్భుత విజయం సాధించింది. "అమ్మ తెలంగాణా ఆకలి కేకల గానమా" అనే పాటను "తెలంగాణా" రాష్ట్ర గీతంగా ఎంపిక చేయడం జరిగింది. [1] [2] [3] [4] [5] [6] [7] [8] రచనలు,పాటలు[మూలపాఠ్యాన్ని సవరించు] అమ్మ తెలంగాణ నీ పాదం మీద పుట్టు మచ్చ నై చెల్లెమ్మ" (నంది అవార్డు వచ్చింది. కానీ ఆయన ఆ అవార్డ్ ను తిరస్కరించాడు) పొడుస్తున్న పొద్దు మీద ...

Naxalights నక్సలైటు

వికీపీడియా నుండి నక్సలైటు ఉద్యమము యొక్క ప్రభావమున్న జిల్లాలను సూచించే భారత దేశ పటము నక్సలైటు లేదా నక్సలిజం భారత కమ్యూనిష్టు ఉద్యమములో వచ్చిన సైనో-సోవియట్ చీలికతో ఉద్భవించిన తీవ్రవాద, తరచూ హింసాత్మక, విప్లవాత్మక కమ్యూనిష్టు వర్గాల యొక్క వ్యవహారిక నామము. సైద్ధాంతికంగా వీరు అనేక అనేక రకాల మావోయిజానికి చెందుతారు. తొలుత, ఈ ఉద్యమం పశ్చిమ బెంగాల్లో ప్రారంభమైనది. ఇటీవలి సంవత్సరాలలో, కమ్యూనిష్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) వంటి గెరిల్లా అండర్ గ్రౌండు వర్గాల యొక్క కార్యకలాపాలతో, ఉద్యమం ఛత్తీస్‌ఘడ్ మరియు ఆంధ్ర ప్రదేశ్ వంటి అంతగా అభివృద్ధి చెందని మధ్య మరియు తూర్పు భారతదేశ గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది.[1] సి.పి.ఐ(మావోయుస్టు) తదితర నక్సలైటు వర్గాలను భారత కేంద్ర ప్రభుత్వము మరియు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రవాదులుగా పరిగణిస్తున్నాయి.[2] విషయ సూచిక [దాచు] 1 చరిత్ర 2 బెంగాల్ తిరుగుబాటు 3 ఇటీవలి కార్యకలాపాలు 4 సంస్కృతిలో 5 నక్సలిజానికి విరుగుడుగా రోడ్లు 6 మూలాలు 7 ఇవికూడా చూడండి 8 బయటి లింకులు చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు] నక్సలైటు అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రములో నక్సల్‌బరి అనే ఒక చిన్న గ్రామము పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (సి.పి.ఐ (ఎం)) లోని ఒక వర్గము, అధికారిక సిపిఐ (ఎం) నాయకత్వానికి వ్యతిరేకముగా విప్లవాత్మక విపక్షాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నంగా, చారు మజుందార్ మరియు కానూ సన్యాల్ నేతృత్వంలో ఒక హింసాయుత పోరాటం ప్రారంభించింది. ఈ తిరుగుబాటు మే 25, 1967న నక్సల్‌బరి గ్రామములో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనునిపై దాడి చేయడంతో ప్రారంభమైంది. గిరిజనులు వ్యతిరేకవర్గమైన భూస్వాములపై తిరుగుదాడి చేయటంతో హింస హెచ్చరిల్లింది.[2] మజుందార్ చైనా అధ్యక్షుడైన మావో జెడాంగ్ను ఎంతగానో అభిమానించేవాడు. ఈయన భారతీయ శ్రామికులు మరియు నిమ్న వర్గాల ప్రజలు తన అడుగుజాడలలో నడచి, వారి కష్టాలకు కారణమైన ఉన్నత వర్గాలను, ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రవచించాడు. మజుందార్ తన రచనల ద్వారా నక్సలైటు ఉద్యమానికి ఊపిరిపోశాడు. ఈయన రచనలలో అత్యంత ప్రధానమైన ఎనిమిది చారిత్రక పత్రాలు (Historic Eight Documents) నక్సలైటు భావజాలము యొక్క మూలం అయినది.[3]. 1967లో 'నక్సలైట్లు' అఖిల భారత కమ్యూనిస్టు క్రాంతికారుల సమన్వయ కమిటీ(ఏఐసిసిసిఆర్)ని నిర్వహించి, ఆ తరువాత కాలములో సి.పి.ఐ(ఎం) నుండి వేర్పడినారు. దేశములోని అనేక ప్రాంతాలలో తిరుగుబాట్లను నిర్వహించారు. 1969లో ఏఐసిసిసిఆర్, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు)కు జన్మనిచ్చింది. భారతదేశములో తీవ్రవాదులుగా గుర్తింపబడిన సంస్థలు ఈశాన్య భారతదేశం నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఐసాక్-ముయివా (NSCN-IM) నాగా నేషనల్ కౌన్సిల్-ఫెడరల్ (NNCF) నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్-ఖప్లాంగ్ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కంగ్లెయి యావోల్ కన్న లుప్ (KYKL) జోమీ రెవల్యూషనరీ ఫ్రంట్ ఉత్తర భారతదేశం ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయుస్టు) భింద్రన్ వాలే టైగర్ ఫోర్స్ ఆఫ్ ఖలిస్తాన్ బబ్బర్ ఖాల్సా ఖలిస్తాన్ జిందాబార్ ఫోర్స్ కాశ్మీరు లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ హిజ్బుల్ ముజాహిదీన్ హర్కతుల్ ముజాహిదీన్ ఫర్జందానే మిలత్ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ అల్-ఖైదా మధ్య భారతదేశం పీపుల్స్ వార్ వర్గం బల్బీర్ మిలీషియా నక్సల్స్ రణవీర సేన v t e ఆచరణలో అన్ని నక్సలైటు వర్గాలు సి.పి.ఐ(ఎంఎల్) నుండే ఉద్భవించాయి. ప్రారంభము నుండి వీటిలో ఒక ప్రత్యేక ప్రవృత్తి కలది, దక్షిణ దేశ్ వర్గమునుండి పుట్టిన మావోయిస్టు కమ్యూనిష్టు సెంటర్ (ఎం.సి.సి). ఎం.సి.సి తర్వాత కాలములో పీపుల్స్ వార్ వర్గముతో కలసి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) యేర్పాటైనది. మరో ప్రవృత్తి ఆంధ్రా రెవల్యూషనరీ కమ్యూనిస్టులది. దీనిని ముఖ్యంగా ప్రవేశపెట్టినది టి.నాగిరెడ్డి యొక్క మాస్ లైన్ను అనుసరించే యూ.సి.సి.ఆర్.ఐ(ఎంఎల్). ఈ ప్రవృత్తి ఏఐసిసిసిఆర్ తో ప్రారంభ దశలోనే విడువడినది. 1970లలో ఉద్యమము అనేక పరస్పరం విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయింది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైటు వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నవని అంచనా.[4] 2004లో గృహమంత్రిత్వ శాఖా ఆప్పటికి "9,300 మంది అండర్ గ్రౌండు సభ్యవర్గము, 6,500 సాధారణ అయుధాలు అవేకాక పెద్దసంఖ్యలో లైసెన్సులేని దేశవాళీ తుపాకులు" ఉన్నాయని ఒక అంచనాలో వెల్లడించింది [5] జూడిత్ వీడల్-హాల్ (2006) ప్రకారం, "తాజా సంఖ్యలు నక్సలైట్ల బలగాన్ని 15,000గా అంచనావేస్తున్నాయి. భారతదేశములోని ఐదోవంతు అడవులు నక్సలైట్ల గెరిల్లా నియంత్రణలో ఉన్నదని చాటుకున్నారు. అదేకాక, దేశములోని మొత్తం 604 జిల్లాలలో 160లో నక్సలైట్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు."[6] నేడు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ వంటి కొన్ని నక్సలైటు వర్గాలు న్యాయబద్ధమైన సంస్థలుగా ఉద్భవించి పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొంటున్నాయి. ఇతర వర్గాలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) మరియు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) జనశక్తి సాయుధ గెరిల్లా పోరాటము నిర్వహిస్తున్నవి. బెంగాల్ తిరుగుబాటు[మూలపాఠ్యాన్ని సవరించు] కలకత్తా విద్యార్థుల ఉద్యమంలోని అతివాద విభాగాలలో నక్సలైట్లు తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు.[7] పెద్దసంఖ్యలో విద్యార్థులు తమ చదువులు విడిచిపెట్టి ఉద్యమ కార్యకలాపాలలో చేరారు. మజుందార్ సి.పి.ఐ(ఎంల్) ఎత్తులకు సవరించి, సాయుధ పోరాటం గ్రామీణ ప్రాంతాలలోనే కాదూ అంతటా ఏకకాలంలో జరగాలని ప్రకటించాడు. ఈ విధంగా ఉద్యమకారులు ఉద్యమపోరాటంలో భాగంగా వర్గశత్రువులైన వ్యక్తులను హతమార్చాలనే ఆనిహిలేషన్ లైన్ సిద్ధాంతాన్ని భూస్వాములపైనే కాకుండా విశ్వవిద్యాలయ బోధకులు, పోలీసు అధికారులు, రాజకీయనాయకులు తదితరుల మీద కూడా ప్రయోగించడం ప్రారంభించారు. కలకత్తా వ్యాప్తంగా పాఠశాలలు మూసివేయబడినవి. నక్సలైటు విద్యార్థులు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయమును చేజిక్కించుకొని, యంత్రసామాగ్రి షాపు సౌకర్యాలను పోలీసులతో పోరాడడానికి కావలసిన గొట్టపు తుపాకులను తయారుచేయటానికి వినియోగించుకున్నారు. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాలను ప్రధాన స్థావరముగా చేసుకున్నారు. వీళ్ళు జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయ ఉపసంచాలకుడైన డా.గోపాల్ సేన్‌ను హతమార్చారని భావించారు.[8] వ్యక్తి వ్యతిరేక తీవ్రవాద విధానాలు త్వరలోనే బెడిసికొట్టాయి. అనతికాలంలోనే అప్పటి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, సిద్ధార్ధ శంకర్ రే, నక్సలైట్లకు వ్యతిరేకముగా కఠినమైన ప్రతిచర్యలు ప్రారంభించాడు. కొద్ది నెలల్లోనే, నక్సలైట్ల తిరుగుబాటు చల్లారిపోయింది. తీవ్రమైన శక్తి ప్రయోగమే నక్సలైట్లకు అర్ధమయ్యే భాష అని ప్రభుత్వం మరియు పోలీసుల యొక్క ధృక్పథం. రాష్ట్రము నక్సలైట్లతో అంతర్గత యుద్ధములో ఉన్నదని, యుద్ధంలో ప్రజాస్వామ్య విధానాలకు తావులేదని, అందునా, ప్రజాస్వామ్య పరిధిలో పోరాడని ప్రత్యర్థిపై పోరాటంలో ఈ విధానల గురించి ఆలోచించడం అనవసరమని, ప్రభుత్వం తన వాదనను వినిపించింది. ఈ తిరుగుబాటు ప్రజల దృష్టిలో అతివాద మావోయిస్టుల ఇమేజును తీవ్రంగా నష్టపరిచింది. తత్ఫలితముగా వారికి మద్దతు సన్నగిల్లింది.[2] అంతేకాక, ఉద్యమం అంతర్గత కలహాలతో నీరసపడింది. పెద్ద ఎత్తున సభ్యులు మజుందార్ పోరాటశైలిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మజుందార్ నాయకత్వానికి వ్యతిరేకంగా సత్యనారాయణ సింగ్ తిరగబడటంతో 1971లో సి.పి.ఐ(ఎంఎల్) రెండుగా చీలింది. 1972లో పోలీసు దళాలు మజుందార్‌ను బంధించి, హింసించి చంపాయి. మజుందార్ మరణము తర్వాత ఉద్యమము యొక్క క్షీణత వేగవంతమయ్యింది.నక్సలైటులు రాను రాను అనేకరకాలుగ మరారు. ఇటీవలి కార్యకలాపాలు[మూలపాఠ్యాన్ని సవరించు] కలకత్తాలో నక్సలైట్ల ప్రచార పోస్టరు గతకొద్ది సంవత్సరాలలో తిరుగుబాటుదారులు నక్సల్ ప్రభావాన్ని తొమ్మిది రాష్ట్రాలలోని 76 జిల్లాల నుండి 12 రాష్ట్రాలలో 118 జిల్లాలకు వ్యాపింపజేశారు. రెండు ప్రముఖ నక్సలైటు వర్గాలైన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్ వార్ (పి.డబ్లు.జి) మరియు మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా (ఎం.సి.సి.ఐ) ఏకమై సెప్టెంబరు 21, 2004న కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ఏర్పడింది. భారత గూఢచారి సంస్థ అయిన రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, నక్సలైట్లు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం వంటి అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలతో సంబంధాలు నెరపడానికి ప్రయత్నించారని ఆరోపణలు చేసినది. ఎల్.టి.టి.ఈతో ఆయుధ లావాదేవీలు చేసినట్లుగా ఆరోపించారు.[9][10][11]. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, రాజనాధ్ సింగ్, నక్సలైట్లకు పాకిస్తానీ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజన్స్ (ఐ.ఎస్.ఐ) కి సంబంధాలు ఉన్నట్లు ఆరోపించాడు.[12] సి.పి.ఐ(మావోయుస్టు)ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము నిషేధించింది. ఈ నిషేధాన్ని వారు నిరసించారు.[13]. నక్సలైట్లు చత్తీస్‌ఘడ్‌లో క్రియాశీలకముగా పనిచేస్తున్న సల్వా జుడుం వంటి నక్సల్ వ్యతిరేక పారామిలటరీ వర్గాల నుండి కూడా దాడులు ఎదుర్కొంటున్నారు.[14] నక్సలైట్లు నేపాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీసుఘడ్‌లోని బస్తర్ జిల్లా గుండా ఆంధ్ర ప్రదేశ్ వరకు ఒక కాంపాక్ట్ రెవల్యూషనరీ జోన్ నెలకొల్పే యోచనలో ఉన్నట్లు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమ బెంగాల్ మరియు బీహార్లలో సమైక్యం కావటం ఈ సి.ఆర్.జి యోచన సాధనకు కీలకం. నక్సలైట్లు పశ్చిమ బెంగాల్‌ను, భారత మరియు నేపాల్ లోని తమ ఆధిపత్య ప్రాంతాలకు కారిడార్‌గా వాడుకోవాలని ప్రణాళిక చేశారు.[15] 2007లో నక్సలైట్లు తమ పోరాటాన్ని తీవ్రతరం చేసి భారతదేశంలోని సగం రాష్ట్రాలలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, పరిశ్రమలను ఆకట్టుకునేందుకు గాను ప్రత్యేక ఆర్థిక జోనులను సృష్టించే ప్రయత్నములో, తూర్పు భారతదేశంలో పెద్ద మొత్తంలో రైతుల భూమిని కైవసం చేసుకునే ప్రభుత్వ ప్రణాళికలకు వ్యతిరేకముగా, రైతాంగ తిరుగుబాట్లను ప్రోత్సహించే పయత్నము చేస్తున్నారు.[16] ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భారత దేశ స్వాతంత్ర్యానంతరం అంతరంగిక భద్రతకు, నక్సలైట్లు అతి పెద్ద ముప్పు అని వ్యాఖ్యానించాడు.[17] మార్చి 5 2007న, నక్సలైటు తిరుగుబాటు దారులు భారత పార్లమెంటు సభ్యుడైన సునీల్ మహతోను ఝార్ఖండ్ రాష్ట్ర రాజధాని అయిన రాంచీ నుండి 160 కిలోమీటర్ల దూరములో ఉన్న కిషన్‌పూర్ వద్ద హోలీ పండగ సందర్భంగా ఒక ఫుట్ బాల్ ఆట తిలకిస్తుండగా కాల్చిచంపారు.[18] నక్సలైటు నాయకత్వం ఈ సంఘటనకు బాధ్యత వహించడానికి నిరాకరించింది. మార్చి 15, 2007న రడి బోడ్లి గ్రామములోని పోలీసు స్థావరముపై మావోయిస్టు తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో కనీసం 49మంది పోలీసు అధికారులు మరణించారని నివేదించబడింది.[19] చనిపోయినవారిలో 15 మంది ఛత్తీస్‌ఘడ్ సాయుధ దళాలకు చెందినవారు మరియు 34 మంది ప్రత్యేక పోలీసు అధికారులు. ఈ దాటిలో 12 మంది ఇతరులు కూడా మరణించారు.[20] దాడి జరిగినప్పుడు అక్కడ మొత్తం 23 మంది సాధారణ అధికారులు, 55 మంది ప్రత్యేక పోలీసు అధికారులు ఉన్నారు.[21] సంస్కృతిలో[మూలపాఠ్యాన్ని సవరించు] బ్రిటీషు సంగీతబృందము ఏషియన డబ్ ఫౌండేషన్ నక్సలైట్ అనే పాటను పాడారు. ఈ పాట 1999లో విడుదలైన బ్రోక్‌డౌన్ ప్యాలెస్ అనే సినిమా సౌండ్‌ట్రాక్‌లో భాగమైనది. నక్సలిజానికి విరుగుడుగా రోడ్లు[మూలపాఠ్యాన్ని సవరించు] దేశంలో నక్సలిజం బారిన పడిన జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించి తీవ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాల రహదారుల అభివృద్ధికి రూ.410 కోట్లను వెచ్చించనున్నారు.వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న33 జిల్లాల్లో 2,573 కి.మీ మేర రహదారులు వేసేందుకు రూ.585.63 కోట్ల కేంద్ర సాయం కోరారు.చత్తీస్‌గఢ్, ఒరిస్సాతో సరిహద్దులతో ముడిపడిన ఖమ్మం జిల్లాను ప్రత్యేకమైనదిగా కేంద్రం గుర్తించినట్లు సమాచారం. ఒక రాష్ట్రంలో వి ధ్వంసం సృష్టించిన అనంతరం మావోయిస్టులు వేగంగా పొరుగు రాష్ట్రానికి తరలి వెళ్తున్నారు. గాలింపుల సమయంలోనూ ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల్లో రవాణా సదుపాయాలను మెరుగు పరచాలని నిర్ణయించారు. ఖమ్మంతోపాటు దంతెవాడ, కోరాపుట్ జిల్లాల్లో రహదారులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.ఖమ్మం జిల్లాలోని 46 మండలాల్లో 29 మండలాలు గిరిజన ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. చింతూరు-మల్కన్‌గిరి మార్గంలో సీలేరు నదిపైన, కుంట-మోటు దారిలో శబరి నదిపై వంతెన నిర్మిస్తే మూడు రాష్ట్రాల మధ్య రాకపోకలు పెరుగుతాయి.http://www.eenadu.net/panelhtml.asp?qrystr=htm/panel17.htm తీవ్రవాదానికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు రహదారుల (రాజమండ్రి-భద్రాచలం, భద్రాచలం-చంద్రుపట్ల )అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. http://www.eenadu.net/story.asp?qry1=18&reccount=38

20, ఆగస్టు 2017, ఆదివారం

imp Indian date's ముఖ్యమైన కాలము

భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు క్రీస్తు పూర్వము 3000-1500 సింధూ నాగరికత కాలము 576 గౌతమ్ బుద్ధుడు జన్మము 527 మహావీర్ జన్మము 327-326 అలెగ్జాండరు భారత దేశం పై దండయాత్ర. భారతదేశం మరియు యూరప్ ల మధ్య నేల మార్గము ప్రారంభం 313 జెయిన్ ఇతిహాసాల ప్రకారం చంద్రగుప్తా మౌర్య ప్రవేశము 305 చంద్రగుప్త మౌర్య చేతిలో సెల్యూకస్ అపజయము 273-232 అశోక రాజ్యపాలన 261 కళింగను ఆక్రమించుట 145-101 ఎల్లోరా ప్రదేశము, శ్రీలంకకు చోళరాజు 58 విక్రమ్ కాలము ప్రారంభము క్రీస్తు శకము 78 సాక కాలము ప్రారంభము 120 కనిష్క ప్రవేశము 320 గుప్తుల కాలము ప్రారంభము. భారత దేశ హిందువుల స్వర్ణ యుగము 380 విక్రమాదిత్య ప్రవేశము 405-411 చైనా యాత్రికుడు ఫాహీన్ సందర్శన 415 మొదటి కుమార గుప్త ప్రవేశము 455 స్కాండో గుప్త ప్రవేశము 606-647 హర్షవర్ధన రాజ్యపాలన 712 అరబ్లు సింధ్ లో మొదటి దండయాత్ర 836 కన్నౌజ్ కు భోజ రాజు ప్రవేశము 85 ఛోళ పరిపాలకుడు రాజరాజ ప్రవేశము, 998 సుల్తాన్ మెహమూద్ ప్రవేశము 1000 – 1499 1001 పంజాబ్ పరిపాలకుడు, జైపాల్ ను ఓడించిన, మెహమూద్ ఛజ్ని చేత భారతదేశం మొదటి దండయాత్ర 1025 మెహమూద్ గజనీ సొమనాధ్ ఆలయాన్ని నాశనము చేయుట 1191 టెహరాన్ మొదటి యుద్ధము 1192 టెహరాన్ రెండవ యుద్ధము 1206 ఢిల్లీ సింహాసనానికి కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ప్రవేశము 1210 కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ మరణం 1221 ఛెంగిస్ ఖాన్ భారతదేశాన్ని దండయాత్ర చేసాడు (మంగోల్ దండయాత్ర) 1236 ఢిల్లీ సింహాసనానికి రజియా సుల్తానా ప్రనేశము 1240 రజియా సుల్తానా మరణం 1296 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి ప్రవేశము 1316 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి మరణం 1325 ముహమద్-బిన్ తుగ్లక్ ప్రవేశము 1327 తుగ్లక్ చే ప్రధాన నగరం ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, అక్కడ నుండి దక్కన్ కు మార్చడం 1336 దక్షిణంలో విజయనగరం సామ్రాజ్యం స్థాపించడం 1351 ఫిరోజ్ షా ప్రవేశము 1398 తైమూరు లాంగ్ భారతదేశం పై దండయాత్ర 1469 గురు నానక్ జన్మము 1494 ఫార్గనాలోకి బాబర్ ప్రవేశము 1497-98 భారతదేశానికి వాస్కొడిగామ మొదటి ప్రయాణం (వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా భారతదేశానికి సముద్ర మార్గము కొనుగొనుట) 1500 – 1799 1526 మొదటి పానిపట్ యుద్ధము, బాబర్ ఇబ్రహిమ్ లోడిని ఓడించాడు బాబర్ చే మొగల్ పరిపాలనని స్థాపించడం 1527 కాణ్వా యుద్ధం. బాబర్ రాణా సంగాని ఓడించాడు 1530 బాబర్ మరణం మరియు హుమాయున్ ప్రవేశము 1539 హుమాయున్ ని ఓడించి మరియు షేర్ షా సూరి భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1540 కన్నౌజ్ యుద్ధము 1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమయూన్ తిరిగి చేజిక్కించుకున్నాడు 1556 రెండవ పానిపట్ యుద్ధము 1565 తాలికోట యుద్ధము 1576 హల్దిఘాట్ యుద్ధము; అక్బర్ చేతిలొ రాణా ప్రతాప్ ఓడిపోవుట 1582 దీన్ – ఎ – ఇల్లాహిని అక్బర్ స్థాపించాడు 1597 రాణా ప్రతాప్ మరణం 1600 ఈస్ట్ ఇండియా కంపనీ స్థాపించబడింది 1605 అక్బర్ మరణం మరియు జహంగీర్ ప్రవేశము 1606 గురు అర్జున్ దేవ్ ను ఉరితీయుట 1611 నూర్జహాన్ తో జహంగీర్ పెళ్ళి 1616 జహంగీర్ ను సర్ థామస్ సందర్శించుట 1627 జహింగీర్ మరణం మరియు శివాజీ జననం 1628 షాజహాన్ భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1631 ముంతాజ్ మరణం 1634 బెంగాల్ లో వ్యాపారం చేసుకునటకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చారు 1659 ఔరంగజేబు ప్రవేశము, షాజహన్ ని చెరసాలలో బంధించుట 1665 ఔరంగజేబు శివాజీని చెరసాలలో బంధించుట 1666 షాజహన్ మరణం 1675 సిక్కుల తొమ్మిదవ గురువు, తేగ్ బహుధూర్ ని ఉరితీయుట , 1680 శివాజీ మరణం 1707 ఔరంగజేబు మరణం 1708 గురు గోబింద్ సింగ్ మరణం 1739 భారతదేశం పై నధీర్ షా దండయాత్ర 1757 ప్లాసీ యుద్ధం, లార్డ్ క్లైవ్ చేతిలో భారతదేశ రాజకీయ పాలనలో బ్రిటిష్ స్థాపన 1761 మూడవ పానిపట్ యుద్ధం; షా అలమ్ II భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1764 బక్సార్ యుద్ధం 1765 భారతదేశంలో కంపెనీ గవర్నరుని క్లైవ్ నియమించాడు 1767-69 మొదటి మైసూర్ యుద్ధం 1770 బెంగాల్ లొ పెద్ద కరువు 1780 మహరాజా రంజిత్ సింగ్ జననం 1780-84 రెండవ మైసూర్ యుద్ధం 1784 పిట్స్ ఓమ్డోవా చట్టం 1790-92 మూడవ మైసూర్ యుద్ధం 1793 బెంగాలులో శాశ్వత నిర్ణయ పద్ధతి 1799 నాలుగవ మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాను మరణం 1800 – 1900 1802 బేసెయిన్ ఒప్పందం 1809 అమృత్ సర్ ఒప్పందం 1829 సతి దురాచారముని నిషేధించారు 1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు, రాజా రామ్మోహనరాయ్ ఇంగ్లాండుని సందర్శించాడు 1833 రాజా రామ్మోహనరాయ్ మరణము 1839 మహరాజా రంజిత్ సింగ్ మరణము 1839-42 మొదటి ఆఫ్ఘన్ యుద్ధం 1845-46 మొదటి ఆంగ్లో - సిక్కుల యుద్ధం 1852 రెండవ ఆంగ్లో - బర్మాల యుద్ధం 1853 మొదటి రైల్వే లైన్ బొంబాయి మరియు థానె మధ్యన ప్రారంభించారు మరియు కలకత్తాలో ఒక తంతి-తపాలా ( telegraph) లైన్ ప్రారంభించారు 1857 సిపాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర యుద్ధం 1861 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం 1869 మహాత్మగాంధి జననం 1885 భారతదేశ జాతీయ కాంగ్రెస్ స్థాపన 1889 జవాహర్ లాల్ జననం 1897 సుభాష్ చంద్ర బోస్ జననం 1900 - 1970 1904 టిబెట్ యాత్ర 1905 లార్డ్ కర్జన్ అధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన 1906 ముస్లిం లీగ్ స్థాపన 1911 ఢిల్లీ దర్బారు; భారతదేశాన్ని రాజు మరియు రాణి సందర్శించారు; ఢిల్లీ భారతదేశానికి ప్రధాన నగరం అయ్యింది 1916 మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది 1916 ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ లచే లక్నో ఒప్పందం 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది 1919 మాంటేగ్ – జేమ్స్ సంస్కరణల ప్రవేశపెట్టారు, అమృత్ సర్ వద్ద జలియన్ వాలాబాగ్ సామూహిక హత్య 1920 ఖిలావత్ ఉద్యమ ప్రారంభం 1927 సైమన్ కమిషన్ నిషేధింపు, రేడియో ప్రసారాల ప్రారంభం 1928 లాలా లజపత్ రాయ్ (షేర్- ఎ-పంజాబ్) 1929 లార్డ్ ఓర్ఓమ్స్ ఒప్పందం, లాహోర్ కాంగ్రెస్ లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం 1930 పురజనుల అవిధేయత (civil dis-obedience) ఉద్యమ ప్రారంభం; మహాత్మ గాంధిచే దండి యాత్ర (ఏప్రిల్ 6వ తేదీన, 1970) 1931 గాంధి - ఇర్విన్ ఒప్పందం 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చింది 1937 రాష్ట్రాలలో స్వతంత్రత, కాంగ్రెస్ మంత్రులను ఏర్పాటు చేసింది 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం (సెప్టెంబర్) 1941 రవీంద్రనాధ్ ఠాగుర్ మరణం, భారతదేశం నుండి సుభాష్ చంద్ర బోస్ తప్పించు కోవడం 1942 భారతదేశంలో క్రిప్స్ మిషన్ రావడం,‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభం (8వ తారీఖు ఆగష్టున) 1943-44 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రొవిన్షియల్ అజాద్ హిందు హుకూమత్ మరియు భారత జాతీయ సైన్యం ( Indian national army ) ఏర్పాటు చేసారు, బెంగాల్ లొ చిన్న కరువు 1945 ఎర్ర కోట వద్ద ఇండియన్ ఆర్మీ న్యాయ విచారణ; సిమ్లా సమావేశము, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది 1946 భారతదేశానికి బ్రిటిష్ కేబినెట్ మిషన్ సందర్శన; కేంద్రలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు 1947 భారతదేశ విభజన; భారతదేశం మరియు పాకిస్థాన్ ప్రత్యేకమైన స్వతంత్ర అధినివేశములుగా ఏర్పాటు 1948 మహాత్మ గాంధి హత్య (30 వ తారీఖు జనవరిన); అతిఘనమైన రాష్ట్రాల కూర్పు 1949 కాశ్మీరులో కాల్పుల విరమణ, భారత రాజ్యాంగం సంతకం చేసి అమలు పరచడం (26 వ తేదీ నవంబరున) 1950 భారతదేశం సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయ్యింది (26 వ తారీఖు జనవరి) మరియు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా గేమ్స్ నిర్వహణ 1952 లోక్ సభ మొదటి సాధారణ ఎన్నికలు 1953 టెన్సింగ్ నార్కె మరియు సర్ ఎడ్మండ్ లు మౌంట్ ఎవరెస్టుని అధిరోహణ 1956 రెండవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం 1957 రెండవ సాధారణ ఎన్నికలు; డెసిమల్ నాణాల ప్రవేశం, గోవా విడుదల 1962 భారత దేశంలో మూడవ సాధారణ ఎన్నికలు; భారత దేశంపై చైనా ముట్టడి (20 వ తేదీ డిసెంబరున) 1963 నాగాలాండ్ భారత దేశం యొక్క 16వ రాష్ట్రం అవ్వడం 1964 పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ మరణం 1965 భారత దేశంపై పాకిస్థాన్ ముట్టడి 1966 తాష్కెంట్ ఒప్పందం; లాల్ బహాదుర్ శాస్త్రి మరణం; భారత దేశానికి శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఎన్నికవడం 1967 నాలుగవ సాధారణ ఎన్నికలు; భారత దేశానికి మూడవ రాష్ట్రపతిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఎన్నికవడం 1969 భారతదేశానికి రాష్ట్రపతిగా వి.వి.గిరి ఎన్నికవడం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ముందున్న మంచి బ్యాంకులను జాతీయకరణ 1970 స్వతంత్ర రాష్ట్రంగా మేఘాలయని చేయడం 1971 - 2004 1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అవడం; భారత-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పడడం 1972 సిమ్లా ఒప్పందం; సి.రాజగోపాలాచారి మరణం 1973 మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా తిరిగి నామకరణం చేయడం 1974 భారతదేశం పరమాణు పరికరాన్ని పేల్చింది; ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఐదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం, సిక్కిం భారతదేశ సహ రాష్ట్రమవ్వడం 1975 భారతదేశం ‘ఆర్యభట్ట’ని పంపింది; సిక్కిం భారత యూనియన్ 22వ రాష్ట్రం అయ్యింది; అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది 1976 భారతదేశం మరియు చైనా దౌత్య సంబంధాల స్థాపన 1977 ఆరవ సాధారణ ఎన్నికలు; లోక్ సభలో జనతా పార్టీకి మెజారిటీ పొందింది; నీలం సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు 1979 మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా రాజీనామా చేసారు, చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు; చరణ్ సింగ్ (20వ తేదీ ఆగస్టున) రాజీనామా చేసారు, ఆరవ లోక్ సభని చాలించారు 1980 ఏడవ సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ ఐ వచ్చింది; శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధి మరణించారు, భారతదేశం ఎస్ ఎల్ వి – 3 ని రోహిణి సేటెలైట్ తోపాటు అంతరిక్షంలోకి పంపింది 1982 ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జిని (మార్చి 2వ తేదీన) ప్రారంభంచారు; ఆచార్య జె. బి. క్రిపలాని (మార్చి 19వ తేదీన) మరణించారు, ఇన్సాట్ – 1ఎ ని పంపారు; జ్ఞాని జెయిల్ సింగ్ భారత రాష్ట్రపతిగా (జూలై 15వ తేదీన) ఎన్నికయ్యారు, గుజరాత్ తుఫాన్లో ( నవంబరు 5న) 500 కన్నా ఎక్కువమంది మరణించారు; ఆచార్య వినోభా ( నవంబరు 15న) మరణించారు; తొమ్మిదవ ఆసియా ఆటల పోటీలు ( నవంబరు 19న) ప్రారంభించారు 1983 కొత్త ఢిల్లీలో సి ఎచ్ ఒ జి ఎమ్ నిర్వహించబడింది 1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్; రాకేష్ అంతరిక్షంలోకి వెళ్ళారు; శ్రీమతి ఇందిరా గాంధి హత్యగావిచబడింది; రాజీవ్ గాంధి ప్రధాన మంత్రి అయ్యారు 1985 రాజీవ్ – లోంగోవాల్ ఒప్పందం సంతకం చేసారు; పంజాబ్ ఎన్నికలలో సంత్ హెచ్.ఎస్. లోంగోవాల్ ని చంపివేశారు; అస్సాం ఒప్పందం; ఏడవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభించారు 1986 మిజోరం ఒప్పందం. 1987 ఆర్. వెంకటరాఘవన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; శంకర్ దయాళ్ శర్మ భారత ఉప - రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; బోఫోర్స్ తుపాకి మరియు ఫెయిర్ పేక్స్ వివాదాలు 1989 అయోధ్య వద్ద రామ శిలల పూజ; భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి ‘అగ్ని’ ని విజయవంతంగా (మే 22 తేదీన) ప్రయోగించారు; త్రిశూల్ క్షిపణి (జూన్ 5 వ తేదీన) పరీక్షించారు; పృథ్వి రెండవసారి విజయవంతంగా (సెప్టెంబరు 27 తేదీన) ప్రయోగించారు; రాజీవ్ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది మరియు రాజీవ్ (నవంబరు 29 తేదీన)రాజీనామా చేసారు; జవాహర్ రోజ్ గార్ పథకం (నవంబరు 29 తేదీన) ప్రారంభించారు; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు, (డిసెంబరు2 తేదీన) కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణము, తొమ్మిదవ లోక్ సభ నియమించబడింది 1990 (మార్చి 25 తేదీన) చివరి భారతదేశ శాంతి భద్రతలను కాపాడే దళం (ఐ పి కె ఎఫ్) తిరిగి రావడం; ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏ-320 ఎయిర్ బస్ దుర్ఘటన (ఫిబ్రవరి 14 తేదీన); జనతా దళ్ విడిపోయింది; ప్రభుత్వానికి బిజెపి మద్దతు విరమించుకుంది; అద్వానీ రధ యాత్ర చేసినందుకు పట్టుకున్నారు, మండల్ నివేదిక అమలు చేసినట్లు వి.పి. సింగ్ ప్రకటించారు; రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం వలన అయోధ్య లో జరిగిన హింసాకాండ 1991 (జనవరి, 17 తేదీన) గల్ఫ్ యుద్ధం ప్రారంభం; (మే 21వ తేదీన)రాజీవ్ గాంధీని హత్య చేయబడటం; పదవ లోక్ సభ (జూన్ 20వ తేదీన) నియమించబడింది; పి.వి. నరసింహరావు ప్రధాన మంత్రి అయ్యారు. 1992 (జనవరి 29వ తేదీన)భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలు ఇజ్రాయిల్ తో స్థాపించుకుంది; (ఏప్రిల్, 23వ తేదీన)భారతరత్న మరియు ఆస్కార్ విజేత సత్యజిత్ రే మరణం; (జులై 25 తేదీన) ఎన్.డి.శర్మ రాష్ట్రప్రతిగా ఎన్నికయ్యారు; ఫిబ్రవరి 7న తేదీన మొదట స్వదేశీయంగా నిర్మించిన ఐ ఎన్ ఎస్ శక్తి సబ్ మెరీన్ పంపారు. 1993 (జనవరి 7వ తేదీన) అయోధ్యలో 67.33 ఎకరాలు పొందడానికి ఆర్డినెన్స్; బిజెపి ర్యాలీలో, పెద్దమొత్తంలో సురక్ష విఫలం; బొంబాయిలో వరుస బాంబుల వలన 300 మంది చనిపోయారు; ఇన్సాట్-2బి పూర్తిగా ఆపరేషన్ లోకి వచ్చింది; మహారాష్ట్రంలో భూకంపం. 1994 పౌర విమాన సేవల మీద ప్రభుత్వం యొక్క మోనోపొలి ముగిసింది. ధరలు మరియు వ్యాపారం మీద సాధారణ (జి ఏ టి టి) ఒప్పందం మీద దుమారం, ప్లేగు వ్యాధి ప్రారంభం, విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అయ్యారు. 1995 మాయావతి ఉత్తరప్రదేశ్ కి మొదటి హరిజన ముఖ్యమంత్రి; గుజరాత్ మరియు మహారాష్ట్రలలో బిజెపి కర్ణాటకలో జనతాదళ్ మరియు ఒరిస్సాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి;ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (టి) ఏర్పాటు, మాయావతి దిగిపోయేక ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన; ఇన్సాట్ 2సి మరియు ఐ ఆర్ ఎస్ ఐ- సి పంపారు. 1996 అనేక కేంద్ర మంత్రులు మరియు ప్రతిపక్ష నాయుకులు హవాలాలో దెబ్బ తిన్నారు; మార్చ్21 తేదీన ఐ ఆర్ ఎస్ పి తో పి ఎస్ ఎల్ వి డి 3 ని అంతరిక్షంలోకి పంపి, భారత దేశ అంతరిక్ష కార్యక్రమాలలో కొత్త యుగంలోకి అడుగు పెట్టారు ప్రవేశపెట్టడం; ఏప్రిల్ 12వ తేదీన పదకొండవ లోక్ సభ ఎన్నికలు జరిగాయి, బిజెపి ఒక అతి పెద్ద పార్టీగా వెలువరించింది 1997 ఆగస్టు 15వ తేదీన, భారతదేశం తన 50వ స్వతంత్రం సంవత్సరం జరుపుకుంది. 1998 మదర్ తెరిసా మరణం; వాజ్ పాయి ప్రధాన మంత్రి అయ్యారు; భారతదేశం తన రెండవ పరమాణు పరికరాన్ని (పోక్రాన్ II) పేల్చింది. 1999 ఇండియా ఎయిర్ లైన్స్ ఐసి – 814 విమానం తీవ్రవాదులచేత హైజాక్ చేయబడి, డిసెంబర్ 24న, 1999 న కాందహార్ , ఆఫ్ఘానిస్తాన్ కి తీసుకుని వెళ్ళారు. బంధీలుగా ఉంచిన ప్రయాణికుల స్వేచ్ఛ కొరకు భారత ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టారు. జూన్ 1999లో, పట్టుకొనబడిన లెఫ్టినెంట్ కె. నచికేత, భారతదేశపు పైలట్ , బందించి ఉంచిన ఎనిమిది రోజుల తరువాత పాకిస్తాన్ విడిచి పెట్టింది. జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ సెక్టరులో చొరబడిన పాకిస్తాన్లను పంపివేయడానికి భారత సేన ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. భారతదేశం విజయం సాధించింది. 2000 మార్చ్ 2000 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు భారతదేశానికి సందర్శించారు. మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్, ఉత్తారాంచల్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. భారత దేశం జనాభా ఒక బిలియన్ ని మించింది 2001 జులై 2001 లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ‘ఆగ్ర శిఖరాగ్ర సమావేశం’; భారతదేశంలో ఘోరమైన ప్రకృతిసిద్ధమైన ఆపద, జనవరి 2001 లో గుజరాత్ భూకంపం; మార్చ్ 2001లో ఆయుధాల చీకటి వ్యాపారం మరియు భారత ఆర్మీ ఆఫీసర్లకు, మంత్రులకు, మరియు రాజకీయవేత్తలకు ముడుపులు గురించి తెలిపే వీడియో టేపులను తెహల్కా.కామ్ చిత్రీకరణ (screening) చేసింది; మార్చి 2001 న నాలుగవ భారత దేశపు జనాభా లెక్కలు (స్వతంత్రం నుండి) ముగిసాయి; ఆగస్టు 2001లో ఎన్రాన్ భారతదేశ శక్తి వర్గానికి వీడ్కోలు చెప్పింది; ఏప్రిల్ 2001న జి ఎస్ ఎల్ వి ని విజయవంతంగా పంపించారు మరియు అక్టోబరు 2001న పి ఎస్ ఎల్ సి - సి3 ని పంపడానికి నిర్వహణ చేసారు. 2002 71-సంవత్సరాల వయస్సుగల క్షిపణి శాస్త్రవేత్త, అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; ఇటీవల చరిత్రలో అతి భయంకరమైన కులాల దాడులలో ఒకటి, గోద్ర సంఘటన; 2002 ఫిబ్రవరి 27వ తేదీన,గుజరాత్ లో జరిగింది; కావలసినంత మరియు నిరంతరం ఉండేలా వాడడానికి నీటి వనరుల వికాసం మరియు యాజమాన్యం సమన్వయ పరిచేలా లక్ష్యంగా పెట్టే, జాతీయ నీటి పోలసీని ఏప్రిల్ లో ప్రకటించారు. 2003 ఇండియాలో స్ట్రేటెజిక్ కమాండ్ దళాలు (ఎస్ ఎఫ్ సి) మరియు పరమాణు కమాండ్ ఆథారిటీ (ఎన్ సి ఏ) ఏర్పాటు; ఎస్ ఎఫ్ సి కి మొదటి ముఖ్య కమాండర్ గా ఎయిర్ మార్షల్ తేజా మోహన్ ఆస్తానాని నియమించారు; అభివృద్ధి చేసిన వివిధ ఉపయోగాలు కలిగిన సేటెలైట్, ఇన్సాట్ – 3ఏ ని ఫ్రెంచ్ గయానా లోని కొరో నుండి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు; జూన్ లో వైట్ కాలర్ నేరాలని నిరోధించడానికి, సిబిఐ ఒక అర్ధశాస్త్ర నేరపరిశోధన విభాగం ( economic intelligence wing ) ని ఏర్పరిచింది; డిసెంబరులో ఫ్రెంచ్ గయానా లోని కొరో స్పేస్ పోర్ట్ నుండి ఒక యూరోపియన్ రాకెట్ ద్వారా ఇండియా అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ సేటెలైట్ ఇన్సాట్ – 3ఇ ని పంపారు. 2004 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని తీసివేశాయి; కాంగ్రెస్ అధినేత శ్రీమతి సోనియా గాంధి బలమైన స్థానములో ఉన్నప్పటికి భారతదేశ ప్రధానమంత్రి అవడానికి నిరాకరించారు; కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్వర్యంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఆధారము: 123oye భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు జనవరి 12- జాతీయ యువకుల దినోత్సవం జనవరి15 – సైనిక దినోత్సవం జనవరి26 - గణతంత్ర దినోత్సవం జనవరి 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఫిబ్రవరి 24- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం ఫిబ్రవరి 28- జాతీయ శాస్త్ర దినోత్సవం ఏప్రిల్ 5- జాతీయ నౌక రవాణా దినోత్సవం మే 11 – జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఆగస్టు 9- క్విట్ ఇండియా దినం ఆగస్టు 15- భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 29 – జాతీయ క్రీడల దినోత్సవం సెప్టెంబరు 5 – ఉపాధ్యాయ దినోత్సవం మరియు సంస్కృతి దినోత్సవం అక్టోబర్ 8 – భారత వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 10 – జాతీయ తపాలా దినోత్సవం నవంబర్ 14- బాలల దినోత్సవం డిసెంబర్ 18 – బడుగు వర్గాల హక్కుల దినోత్సవం డిసెంబర్ 23 – వ్యవసాయదారుల దినోత్సవం ప్రపంచ ముఖ్యమైన దినోత్సవాలు జనవరి 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం జనవరి 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి 30 – ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినం మార్చ్ 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మార్చ్15 – ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చ్21 - ప్రపంచ అటవీ దినోత్సవం మరియూ ప్రపంచ జాతి భేదాల నిర్మూలన దినోత్సవం మార్చ్22 - ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 23 - ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం మార్చ్24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 17- ప్రపంచ హేమోఫిలియా దినం ఏప్రిల్ 18 - ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 22 – ప్రపంచ భూదినోత్సవం ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తక దినోత్సవం మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 3- పత్రిక స్వేచ్ఛ దినోత్సవం మే 8- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 12- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 15 - అంతర్జాతీయ కుటంబ దినోత్సవం మే 24- కామన్ వెల్త్ దినోత్సవం మే 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ 5- ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 20- ( జూన్ లో మూడవ (ఆదివారం)పితృల దినోత్సవం జులై 1 - అంతర్జాతీయ జోక్ దినోత్సవం జులై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం జులై మూడవ ఆదివారం జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం ఆగస్టు 6- హిరోషిమా దినం ఆగస్టు 9 – నాగసాకి దినం సెప్టెంబరు 8- ప్రపంచ అక్షరాస్యతా దినం సెప్టెంబరు 16- ప్రపంచ ఓజోన్ దినం సెప్టెంబరు 26 – చెవిటివారి దినం సెప్టెంబరు 27 – ప్రపంచ పర్యాటక దినం అక్టోబరు 1 – ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబరు3- ప్రపంచ నివాస దినం అక్టోబరు 4- ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం అక్టోబరు12 - ప్రపంచ దృష్టి దినం అక్టోబరు 16 - ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబరు 24- ఐక్యరాజ్యసమితి దినోత్సవం అక్టోబరు30 - ప్రపంచ పొదుపు దినోత్సవం నవంబరు 14- అతిసారవ్యాధి దినం నవంబరు 29 - అంతర్జాతీయ పాలస్తీనియన్లతో ఏకత్వ అంతర్జాతీయ దినం డిసెంబరు 1- ప్రపంచ సుఖవ్యాధుల దినం డిసెంబరు 3 – ప్రపంచ వికలాంగుల దినం డిసెంబరు 10- అంతర్జాతీయ ప్రసార దినం, మానవ హక్కుల దినం భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు క్రీస్తు పూర్వము 3000-1500 సింధూ నాగరికత కాలము 576 గౌతమ్ బుద్ధుడు జన్మము 527 మహావీర్ జన్మము 327-326 అలెగ్జాండరు భారత దేశం పై దండయాత్ర. భారతదేశం మరియు యూరప్ ల మధ్య నేల మార్గము ప్రారంభం 313 జెయిన్ ఇతిహాసాల ప్రకారం చంద్రగుప్తా మౌర్య ప్రవేశము 305 చంద్రగుప్త మౌర్య చేతిలో సెల్యూకస్ అపజయము 273-232 అశోక రాజ్యపాలన 261 కళింగను ఆక్రమించుట 145-101 ఎల్లోరా ప్రదేశము, శ్రీలంకకు చోళరాజు 58 విక్రమ్ కాలము ప్రారంభము క్రీస్తు శకము 78 సాక కాలము ప్రారంభము 120 కనిష్క ప్రవేశము 320 గుప్తుల కాలము ప్రారంభము. భారత దేశ హిందువుల స్వర్ణ యుగము 380 విక్రమాదిత్య ప్రవేశము 405-411 చైనా యాత్రికుడు ఫాహీన్ సందర్శన 415 మొదటి కుమార గుప్త ప్రవేశము 455 స్కాండో గుప్త ప్రవేశము 606-647 హర్షవర్ధన రాజ్యపాలన 712 అరబ్లు సింధ్ లో మొదటి దండయాత్ర 836 కన్నౌజ్ కు భోజ రాజు ప్రవేశము 85 ఛోళ పరిపాలకుడు రాజరాజ ప్రవేశము, 998 సుల్తాన్ మెహమూద్ ప్రవేశము 1000 – 1499 1001 పంజాబ్ పరిపాలకుడు, జైపాల్ ను ఓడించిన, మెహమూద్ ఛజ్ని చేత భారతదేశం మొదటి దండయాత్ర 1025 మెహమూద్ గజనీ సొమనాధ్ ఆలయాన్ని నాశనము చేయుట 1191 టెహరాన్ మొదటి యుద్ధము 1192 టెహరాన్ రెండవ యుద్ధము 1206 ఢిల్లీ సింహాసనానికి కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ ప్రవేశము 1210 కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ మరణం 1221 ఛెంగిస్ ఖాన్ భారతదేశాన్ని దండయాత్ర చేసాడు (మంగోల్ దండయాత్ర) 1236 ఢిల్లీ సింహాసనానికి రజియా సుల్తానా ప్రనేశము 1240 రజియా సుల్తానా మరణం 1296 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి ప్రవేశము 1316 అల్లా-ఉద్-దిన్ ఖిల్జి మరణం 1325 ముహమద్-బిన్ తుగ్లక్ ప్రవేశము 1327 తుగ్లక్ చే ప్రధాన నగరం ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, అక్కడ నుండి దక్కన్ కు మార్చడం 1336 దక్షిణంలో విజయనగరం సామ్రాజ్యం స్థాపించడం 1351 ఫిరోజ్ షా ప్రవేశము 1398 తైమూరు లాంగ్ భారతదేశం పై దండయాత్ర 1469 గురు నానక్ జన్మము 1494 ఫార్గనాలోకి బాబర్ ప్రవేశము 1497-98 భారతదేశానికి వాస్కొడిగామ మొదటి ప్రయాణం (వయా కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా భారతదేశానికి సముద్ర మార్గము కొనుగొనుట) 1500 – 1799 1526 మొదటి పానిపట్ యుద్ధము, బాబర్ ఇబ్రహిమ్ లోడిని ఓడించాడు బాబర్ చే మొగల్ పరిపాలనని స్థాపించడం 1527 కాణ్వా యుద్ధం. బాబర్ రాణా సంగాని ఓడించాడు 1530 బాబర్ మరణం మరియు హుమాయున్ ప్రవేశము 1539 హుమాయున్ ని ఓడించి మరియు షేర్ షా సూరి భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1540 కన్నౌజ్ యుద్ధము 1555 ఢిల్లీ సింహాసనాన్ని హుమయూన్ తిరిగి చేజిక్కించుకున్నాడు 1556 రెండవ పానిపట్ యుద్ధము 1565 తాలికోట యుద్ధము 1576 హల్దిఘాట్ యుద్ధము; అక్బర్ చేతిలొ రాణా ప్రతాప్ ఓడిపోవుట 1582 దీన్ – ఎ – ఇల్లాహిని అక్బర్ స్థాపించాడు 1597 రాణా ప్రతాప్ మరణం 1600 ఈస్ట్ ఇండియా కంపనీ స్థాపించబడింది 1605 అక్బర్ మరణం మరియు జహంగీర్ ప్రవేశము 1606 గురు అర్జున్ దేవ్ ను ఉరితీయుట 1611 నూర్జహాన్ తో జహంగీర్ పెళ్ళి 1616 జహంగీర్ ను సర్ థామస్ సందర్శించుట 1627 జహింగీర్ మరణం మరియు శివాజీ జననం 1628 షాజహాన్ భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1631 ముంతాజ్ మరణం 1634 బెంగాల్ లో వ్యాపారం చేసుకునటకు బ్రిటిష్ వారికి అనుమతి ఇచ్చారు 1659 ఔరంగజేబు ప్రవేశము, షాజహన్ ని చెరసాలలో బంధించుట 1665 ఔరంగజేబు శివాజీని చెరసాలలో బంధించుట 1666 షాజహన్ మరణం 1675 సిక్కుల తొమ్మిదవ గురువు, తేగ్ బహుధూర్ ని ఉరితీయుట , 1680 శివాజీ మరణం 1707 ఔరంగజేబు మరణం 1708 గురు గోబింద్ సింగ్ మరణం 1739 భారతదేశం పై నధీర్ షా దండయాత్ర 1757 ప్లాసీ యుద్ధం, లార్డ్ క్లైవ్ చేతిలో భారతదేశ రాజకీయ పాలనలో బ్రిటిష్ స్థాపన 1761 మూడవ పానిపట్ యుద్ధం; షా అలమ్ II భారతదేశానికి చక్రవర్తి అయ్యాడు 1764 బక్సార్ యుద్ధం 1765 భారతదేశంలో కంపెనీ గవర్నరుని క్లైవ్ నియమించాడు 1767-69 మొదటి మైసూర్ యుద్ధం 1770 బెంగాల్ లొ పెద్ద కరువు 1780 మహరాజా రంజిత్ సింగ్ జననం 1780-84 రెండవ మైసూర్ యుద్ధం 1784 పిట్స్ ఓమ్డోవా చట్టం 1790-92 మూడవ మైసూర్ యుద్ధం 1793 బెంగాలులో శాశ్వత నిర్ణయ పద్ధతి 1799 నాలుగవ మైసూర్ యుద్ధం – టిప్పు సుల్తాను మరణం 1800 – 1900 1802 బేసెయిన్ ఒప్పందం 1809 అమృత్ సర్ ఒప్పందం 1829 సతి దురాచారముని నిషేధించారు 1830 బ్రహ్మ సమాజ స్థాపకుడు, రాజా రామ్మోహనరాయ్ ఇంగ్లాండుని సందర్శించాడు 1833 రాజా రామ్మోహనరాయ్ మరణము 1839 మహరాజా రంజిత్ సింగ్ మరణము 1839-42 మొదటి ఆఫ్ఘన్ యుద్ధం 1845-46 మొదటి ఆంగ్లో - సిక్కుల యుద్ధం 1852 రెండవ ఆంగ్లో - బర్మాల యుద్ధం 1853 మొదటి రైల్వే లైన్ బొంబాయి మరియు థానె మధ్యన ప్రారంభించారు మరియు కలకత్తాలో ఒక తంతి-తపాలా ( telegraph) లైన్ ప్రారంభించారు 1857 సిపాయిల తిరుగుబాటు లేదా మొదటి స్వాతంత్ర యుద్ధం 1861 రవీంద్రనాథ్ ఠాగూర్ జననం 1869 మహాత్మగాంధి జననం 1885 భారతదేశ జాతీయ కాంగ్రెస్ స్థాపన 1889 జవాహర్ లాల్ జననం 1897 సుభాష్ చంద్ర బోస్ జననం 1900 - 1970 1904 టిబెట్ యాత్ర 1905 లార్డ్ కర్జన్ అధ్వర్యంలో మొదటి బెంగాల్ విభజన 1906 ముస్లిం లీగ్ స్థాపన 1911 ఢిల్లీ దర్బారు; భారతదేశాన్ని రాజు మరియు రాణి సందర్శించారు; ఢిల్లీ భారతదేశానికి ప్రధాన నగరం అయ్యింది 1916 మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యింది 1916 ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ లచే లక్నో ఒప్పందం 1918 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసింది 1919 మాంటేగ్ – జేమ్స్ సంస్కరణల ప్రవేశపెట్టారు, అమృత్ సర్ వద్ద జలియన్ వాలాబాగ్ సామూహిక హత్య 1920 ఖిలావత్ ఉద్యమ ప్రారంభం 1927 సైమన్ కమిషన్ నిషేధింపు, రేడియో ప్రసారాల ప్రారంభం 1928 లాలా లజపత్ రాయ్ (షేర్- ఎ-పంజాబ్) 1929 లార్డ్ ఓర్ఓమ్స్ ఒప్పందం, లాహోర్ కాంగ్రెస్ లో సంపూర్ణ స్వరాజ్య తీర్మానం 1930 పురజనుల అవిధేయత (civil dis-obedience) ఉద్యమ ప్రారంభం; మహాత్మ గాంధిచే దండి యాత్ర (ఏప్రిల్ 6వ తేదీన, 1970) 1931 గాంధి - ఇర్విన్ ఒప్పందం 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చింది 1937 రాష్ట్రాలలో స్వతంత్రత, కాంగ్రెస్ మంత్రులను ఏర్పాటు చేసింది 1939 రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం (సెప్టెంబర్) 1941 రవీంద్రనాధ్ ఠాగుర్ మరణం, భారతదేశం నుండి సుభాష్ చంద్ర బోస్ తప్పించు కోవడం 1942 భారతదేశంలో క్రిప్స్ మిషన్ రావడం,‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభం (8వ తారీఖు ఆగష్టున) 1943-44 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ప్రొవిన్షియల్ అజాద్ హిందు హుకూమత్ మరియు భారత జాతీయ సైన్యం ( Indian national army ) ఏర్పాటు చేసారు, బెంగాల్ లొ చిన్న కరువు 1945 ఎర్ర కోట వద్ద ఇండియన్ ఆర్మీ న్యాయ విచారణ; సిమ్లా సమావేశము, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది 1946 భారతదేశానికి బ్రిటిష్ కేబినెట్ మిషన్ సందర్శన; కేంద్రలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు 1947 భారతదేశ విభజన; భారతదేశం మరియు పాకిస్థాన్ ప్రత్యేకమైన స్వతంత్ర అధినివేశములుగా ఏర్పాటు 1948 మహాత్మ గాంధి హత్య (30 వ తారీఖు జనవరిన); అతిఘనమైన రాష్ట్రాల కూర్పు 1949 కాశ్మీరులో కాల్పుల విరమణ, భారత రాజ్యాంగం సంతకం చేసి అమలు పరచడం (26 వ తేదీ నవంబరున) 1950 భారతదేశం సావరీన్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ అయ్యింది (26 వ తారీఖు జనవరి) మరియు భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది 1951 మొదటి పంచవర్ష ప్రణాళిక. ఢిల్లీలో మొదటి ఆసియా గేమ్స్ నిర్వహణ 1952 లోక్ సభ మొదటి సాధారణ ఎన్నికలు 1953 టెన్సింగ్ నార్కె మరియు సర్ ఎడ్మండ్ లు మౌంట్ ఎవరెస్టుని అధిరోహణ 1956 రెండవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభం 1957 రెండవ సాధారణ ఎన్నికలు; డెసిమల్ నాణాల ప్రవేశం, గోవా విడుదల 1962 భారత దేశంలో మూడవ సాధారణ ఎన్నికలు; భారత దేశంపై చైనా ముట్టడి (20 వ తేదీ డిసెంబరున) 1963 నాగాలాండ్ భారత దేశం యొక్క 16వ రాష్ట్రం అవ్వడం 1964 పండిట్ జవాహర్ లాల్ నెహ్రూ మరణం 1965 భారత దేశంపై పాకిస్థాన్ ముట్టడి 1966 తాష్కెంట్ ఒప్పందం; లాల్ బహాదుర్ శాస్త్రి మరణం; భారత దేశానికి శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ఎన్నికవడం 1967 నాలుగవ సాధారణ ఎన్నికలు; భారత దేశానికి మూడవ రాష్ట్రపతిగా డాక్టర్ జాకిర్ హుస్సేన్ ఎన్నికవడం 1969 భారతదేశానికి రాష్ట్రపతిగా వి.వి.గిరి ఎన్నికవడం, రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా ముందున్న మంచి బ్యాంకులను జాతీయకరణ 1970 స్వతంత్ర రాష్ట్రంగా మేఘాలయని చేయడం 1971 - 2004 1971 హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అవడం; భారత-పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పడడం 1972 సిమ్లా ఒప్పందం; సి.రాజగోపాలాచారి మరణం 1973 మైసూర్ రాష్ట్రాన్ని కర్ణాటకగా తిరిగి నామకరణం చేయడం 1974 భారతదేశం పరమాణు పరికరాన్ని పేల్చింది; ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఐదవ భారత రాష్ట్రపతిగా ఎన్నికవడం, సిక్కిం భారతదేశ సహ రాష్ట్రమవ్వడం 1975 భారతదేశం ‘ఆర్యభట్ట’ని పంపింది; సిక్కిం భారత యూనియన్ 22వ రాష్ట్రం అయ్యింది; అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది 1976 భారతదేశం మరియు చైనా దౌత్య సంబంధాల స్థాపన 1977 ఆరవ సాధారణ ఎన్నికలు; లోక్ సభలో జనతా పార్టీకి మెజారిటీ పొందింది; నీలం సంజీవ రెడ్డి ఆరవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు 1979 మొరార్జీ దేశాయి ప్రధాన మంత్రిగా రాజీనామా చేసారు, చరణ్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యారు; చరణ్ సింగ్ (20వ తేదీ ఆగస్టున) రాజీనామా చేసారు, ఆరవ లోక్ సభని చాలించారు 1980 ఏడవ సాధారణ ఎన్నికలు; అధికారంలోకి కాంగ్రెస్ ఐ వచ్చింది; శ్రీమతి ఇందిరా గాంధి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు; విమాన ప్రమాదంలో సంజయ్ గాంధి మరణించారు, భారతదేశం ఎస్ ఎల్ వి – 3 ని రోహిణి సేటెలైట్ తోపాటు అంతరిక్షంలోకి పంపింది 1982 ఆసియాలోనే అతి పొడవైన బ్రిడ్జిని (మార్చి 2వ తేదీన) ప్రారంభంచారు; ఆచార్య జె. బి. క్రిపలాని (మార్చి 19వ తేదీన) మరణించారు, ఇన్సాట్ – 1ఎ ని పంపారు; జ్ఞాని జెయిల్ సింగ్ భారత రాష్ట్రపతిగా (జూలై 15వ తేదీన) ఎన్నికయ్యారు, గుజరాత్ తుఫాన్లో ( నవంబరు 5న) 500 కన్నా ఎక్కువమంది మరణించారు; ఆచార్య వినోభా ( నవంబరు 15న) మరణించారు; తొమ్మిదవ ఆసియా ఆటల పోటీలు ( నవంబరు 19న) ప్రారంభించారు 1983 కొత్త ఢిల్లీలో సి ఎచ్ ఒ జి ఎమ్ నిర్వహించబడింది 1984 పంజాబ్ లో ఆపరేషన్ బ్లూ స్టార్; రాకేష్ అంతరిక్షంలోకి వెళ్ళారు; శ్రీమతి ఇందిరా గాంధి హత్యగావిచబడింది; రాజీవ్ గాంధి ప్రధాన మంత్రి అయ్యారు 1985 రాజీవ్ – లోంగోవాల్ ఒప్పందం సంతకం చేసారు; పంజాబ్ ఎన్నికలలో సంత్ హెచ్.ఎస్. లోంగోవాల్ ని చంపివేశారు; అస్సాం ఒప్పందం; ఏడవ పంచ వర్ష ప్రణాళిక ప్రారంభించారు 1986 మిజోరం ఒప్పందం. 1987 ఆర్. వెంకటరాఘవన్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; శంకర్ దయాళ్ శర్మ భారత ఉప - రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; బోఫోర్స్ తుపాకి మరియు ఫెయిర్ పేక్స్ వివాదాలు 1989 అయోధ్య వద్ద రామ శిలల పూజ; భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి ‘అగ్ని’ ని విజయవంతంగా (మే 22 తేదీన) ప్రయోగించారు; త్రిశూల్ క్షిపణి (జూన్ 5 వ తేదీన) పరీక్షించారు; పృథ్వి రెండవసారి విజయవంతంగా (సెప్టెంబరు 27 తేదీన) ప్రయోగించారు; రాజీవ్ ప్రభుత్వం ఎన్నికలలో ఓడిపోయింది మరియు రాజీవ్ (నవంబరు 29 తేదీన)రాజీనామా చేసారు; జవాహర్ రోజ్ గార్ పథకం (నవంబరు 29 తేదీన) ప్రారంభించారు; నేషనల్ ఫ్రంట్ నాయకుడు వి.పి. సింగ్ ఏడవ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు, (డిసెంబరు2 తేదీన) కొత్త కేబినెట్ మంత్రుల ప్రమాణము, తొమ్మిదవ లోక్ సభ నియమించబడింది 1990 (మార్చి 25 తేదీన) చివరి భారతదేశ శాంతి భద్రతలను కాపాడే దళం (ఐ పి కె ఎఫ్) తిరిగి రావడం; ఇండియన్ ఎయిర్ లైన్స్ ఏ-320 ఎయిర్ బస్ దుర్ఘటన (ఫిబ్రవరి 14 తేదీన); జనతా దళ్ విడిపోయింది; ప్రభుత్వానికి బిజెపి మద్దతు విరమించుకుంది; అద్వానీ రధ యాత్ర చేసినందుకు పట్టుకున్నారు, మండల్ నివేదిక అమలు చేసినట్లు వి.పి. సింగ్ ప్రకటించారు; రామ జన్మభూమి-బాబ్రీ మసీద్ వివాదం వలన అయోధ్య లో జరిగిన హింసాకాండ 1991 (జనవరి, 17 తేదీన) గల్ఫ్ యుద్ధం ప్రారంభం; (మే 21వ తేదీన)రాజీవ్ గాంధీని హత్య చేయబడటం; పదవ లోక్ సభ (జూన్ 20వ తేదీన) నియమించబడింది; పి.వి. నరసింహరావు ప్రధాన మంత్రి అయ్యారు. 1992 (జనవరి 29వ తేదీన)భారతదేశం పూర్తి దౌత్య సంబంధాలు ఇజ్రాయిల్ తో స్థాపించుకుంది; (ఏప్రిల్, 23వ తేదీన)భారతరత్న మరియు ఆస్కార్ విజేత సత్యజిత్ రే మరణం; (జులై 25 తేదీన) ఎన్.డి.శర్మ రాష్ట్రప్రతిగా ఎన్నికయ్యారు; ఫిబ్రవరి 7న తేదీన మొదట స్వదేశీయంగా నిర్మించిన ఐ ఎన్ ఎస్ శక్తి సబ్ మెరీన్ పంపారు. 1993 (జనవరి 7వ తేదీన) అయోధ్యలో 67.33 ఎకరాలు పొందడానికి ఆర్డినెన్స్; బిజెపి ర్యాలీలో, పెద్దమొత్తంలో సురక్ష విఫలం; బొంబాయిలో వరుస బాంబుల వలన 300 మంది చనిపోయారు; ఇన్సాట్-2బి పూర్తిగా ఆపరేషన్ లోకి వచ్చింది; మహారాష్ట్రంలో భూకంపం. 1994 పౌర విమాన సేవల మీద ప్రభుత్వం యొక్క మోనోపొలి ముగిసింది. ధరలు మరియు వ్యాపారం మీద సాధారణ (జి ఏ టి టి) ఒప్పందం మీద దుమారం, ప్లేగు వ్యాధి ప్రారంభం, విశ్వ సుందరి సుష్మితా సేన్, ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ అయ్యారు. 1995 మాయావతి ఉత్తరప్రదేశ్ కి మొదటి హరిజన ముఖ్యమంత్రి; గుజరాత్ మరియు మహారాష్ట్రలలో బిజెపి కర్ణాటకలో జనతాదళ్ మరియు ఒరిస్సాలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయి;ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (టి) ఏర్పాటు, మాయావతి దిగిపోయేక ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రపతి పరిపాలన; ఇన్సాట్ 2సి మరియు ఐ ఆర్ ఎస్ ఐ- సి పంపారు. 1996 అనేక కేంద్ర మంత్రులు మరియు ప్రతిపక్ష నాయుకులు హవాలాలో దెబ్బ తిన్నారు; మార్చ్21 తేదీన ఐ ఆర్ ఎస్ పి తో పి ఎస్ ఎల్ వి డి 3 ని అంతరిక్షంలోకి పంపి, భారత దేశ అంతరిక్ష కార్యక్రమాలలో కొత్త యుగంలోకి అడుగు పెట్టారు ప్రవేశపెట్టడం; ఏప్రిల్ 12వ తేదీన పదకొండవ లోక్ సభ ఎన్నికలు జరిగాయి, బిజెపి ఒక అతి పెద్ద పార్టీగా వెలువరించింది 1997 ఆగస్టు 15వ తేదీన, భారతదేశం తన 50వ స్వతంత్రం సంవత్సరం జరుపుకుంది. 1998 మదర్ తెరిసా మరణం; వాజ్ పాయి ప్రధాన మంత్రి అయ్యారు; భారతదేశం తన రెండవ పరమాణు పరికరాన్ని (పోక్రాన్ II) పేల్చింది. 1999 ఇండియా ఎయిర్ లైన్స్ ఐసి – 814 విమానం తీవ్రవాదులచేత హైజాక్ చేయబడి, డిసెంబర్ 24న, 1999 న కాందహార్ , ఆఫ్ఘానిస్తాన్ కి తీసుకుని వెళ్ళారు. బంధీలుగా ఉంచిన ప్రయాణికుల స్వేచ్ఛ కొరకు భారత ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడిచిపెట్టారు. జూన్ 1999లో, పట్టుకొనబడిన లెఫ్టినెంట్ కె. నచికేత, భారతదేశపు పైలట్ , బందించి ఉంచిన ఎనిమిది రోజుల తరువాత పాకిస్తాన్ విడిచి పెట్టింది. జమ్మూ & కాశ్మీర్ లోని కార్గిల్ సెక్టరులో చొరబడిన పాకిస్తాన్లను పంపివేయడానికి భారత సేన ఆపరేషన్ విజయ్ ని ప్రారంభించింది. భారతదేశం విజయం సాధించింది. 2000 మార్చ్ 2000 లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంటు భారతదేశానికి సందర్శించారు. మూడు కొత్త రాష్ట్రాలు ఛత్తీస్ గఢ్, ఉత్తారాంచల్, జార్ఖండ్ ఏర్పాటయ్యాయి. భారత దేశం జనాభా ఒక బిలియన్ ని మించింది 2001 జులై 2001 లో భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య ‘ఆగ్ర శిఖరాగ్ర సమావేశం’; భారతదేశంలో ఘోరమైన ప్రకృతిసిద్ధమైన ఆపద, జనవరి 2001 లో గుజరాత్ భూకంపం; మార్చ్ 2001లో ఆయుధాల చీకటి వ్యాపారం మరియు భారత ఆర్మీ ఆఫీసర్లకు, మంత్రులకు, మరియు రాజకీయవేత్తలకు ముడుపులు గురించి తెలిపే వీడియో టేపులను తెహల్కా.కామ్ చిత్రీకరణ (screening) చేసింది; మార్చి 2001 న నాలుగవ భారత దేశపు జనాభా లెక్కలు (స్వతంత్రం నుండి) ముగిసాయి; ఆగస్టు 2001లో ఎన్రాన్ భారతదేశ శక్తి వర్గానికి వీడ్కోలు చెప్పింది; ఏప్రిల్ 2001న జి ఎస్ ఎల్ వి ని విజయవంతంగా పంపించారు మరియు అక్టోబరు 2001న పి ఎస్ ఎల్ సి - సి3 ని పంపడానికి నిర్వహణ చేసారు. 2002 71-సంవత్సరాల వయస్సుగల క్షిపణి శాస్త్రవేత్త, అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలామ్, భారత దేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు; ఇటీవల చరిత్రలో అతి భయంకరమైన కులాల దాడులలో ఒకటి, గోద్ర సంఘటన; 2002 ఫిబ్రవరి 27వ తేదీన,గుజరాత్ లో జరిగింది; కావలసినంత మరియు నిరంతరం ఉండేలా వాడడానికి నీటి వనరుల వికాసం మరియు యాజమాన్యం సమన్వయ పరిచేలా లక్ష్యంగా పెట్టే, జాతీయ నీటి పోలసీని ఏప్రిల్ లో ప్రకటించారు. 2003 ఇండియాలో స్ట్రేటెజిక్ కమాండ్ దళాలు (ఎస్ ఎఫ్ సి) మరియు పరమాణు కమాండ్ ఆథారిటీ (ఎన్ సి ఏ) ఏర్పాటు; ఎస్ ఎఫ్ సి కి మొదటి ముఖ్య కమాండర్ గా ఎయిర్ మార్షల్ తేజా మోహన్ ఆస్తానాని నియమించారు; అభివృద్ధి చేసిన వివిధ ఉపయోగాలు కలిగిన సేటెలైట్, ఇన్సాట్ – 3ఏ ని ఫ్రెంచ్ గయానా లోని కొరో నుండి విజయవంతంగా అంతరిక్షంలోకి పంపారు; జూన్ లో వైట్ కాలర్ నేరాలని నిరోధించడానికి, సిబిఐ ఒక అర్ధశాస్త్ర నేరపరిశోధన విభాగం ( economic intelligence wing ) ని ఏర్పరిచింది; డిసెంబరులో ఫ్రెంచ్ గయానా లోని కొరో స్పేస్ పోర్ట్ నుండి ఒక యూరోపియన్ రాకెట్ ద్వారా ఇండియా అభివృద్ధి చేసిన కమ్యూనికేషన్ సేటెలైట్ ఇన్సాట్ – 3ఇ ని పంపారు. 2004 సాధారణ ఎన్నికలో కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ఎన్ డి ఏ ప్రభుత్వాన్ని తీసివేశాయి; కాంగ్రెస్ అధినేత శ్రీమతి సోనియా గాంధి బలమైన స్థానములో ఉన్నప్పటికి భారతదేశ ప్రధానమంత్రి అవడానికి నిరాకరించారు; కాంగ్రెస్ మరియు దాని మిత్రమండలాలు, ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధ్వర్యంలో, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఆధారము: 123oye భారతదేశంలో ముఖ్యమైన దినోత్సవాలు జనవరి 12- జాతీయ యువకుల దినోత్సవం జనవరి15 – సైనిక దినోత్సవం జనవరి26 - గణతంత్ర దినోత్సవం జనవరి 30 – అమర వీరుల సంస్మరణ దినోత్సవం ఫిబ్రవరి 24- సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం ఫిబ్రవరి 28- జాతీయ శాస్త్ర దినోత్సవం ఏప్రిల్ 5- జాతీయ నౌక రవాణా దినోత్సవం మే 11 – జాతీయ సాంకేతిక విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఆగస్టు 9- క్విట్ ఇండియా దినం ఆగస్టు 15- భారత స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 29 – జాతీయ క్రీడల దినోత్సవం సెప్టెంబరు 5 – ఉపాధ్యాయ దినోత్సవం మరియు సంస్కృతి దినోత్సవం అక్టోబర్ 8 – భారత వైమానిక దళ దినోత్సవం అక్టోబర్ 10 – జాతీయ తపాలా దినోత్సవం నవంబర్ 14- బాలల దినోత్సవం డిసెంబర్ 18 – బడుగు వర్గాల హక్కుల దినోత్సవం డిసెంబర్ 23 – వ్యవసాయదారుల దినోత్సవం ప్రపంచ ముఖ్యమైన దినోత్సవాలు జనవరి 10- ప్రపంచ నవ్వుల దినోత్సవం జనవరి 26 – అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం జనవరి 30 – ప్రపంచ కుష్టువ్యాధి నిర్మూలన దినం మార్చ్ 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం మార్చ్15 – ప్రపంచ వికలాంగుల దినోత్సవం మరియు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం మార్చ్21 - ప్రపంచ అటవీ దినోత్సవం మరియూ ప్రపంచ జాతి భేదాల నిర్మూలన దినోత్సవం మార్చ్22 - ప్రపంచ జల దినోత్సవం మార్చ్ 23 - ప్రపంచ వాతావరణ శాస్త్ర దినోత్సవం మార్చ్24 - ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం ఏప్రిల్ 7 - ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 17- ప్రపంచ హేమోఫిలియా దినం ఏప్రిల్ 18 - ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 22 – ప్రపంచ భూదినోత్సవం ఏప్రిల్ 23 - ప్రపంచ పుస్తక దినోత్సవం మే 1 – అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 3- పత్రిక స్వేచ్ఛ దినోత్సవం మే 8- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే 12- అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే 15 - అంతర్జాతీయ కుటంబ దినోత్సవం మే 24- కామన్ వెల్త్ దినోత్సవం మే 31 – పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ 5- ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 20- ( జూన్ లో మూడవ (ఆదివారం)పితృల దినోత్సవం జులై 1 - అంతర్జాతీయ జోక్ దినోత్సవం జులై 11 – ప్రపంచ జనాభా దినోత్సవం జులై మూడవ ఆదివారం జాతీయ ఐస్ క్రీమ్ దినోత్సవం ఆగస్టు 6- హిరోషిమా దినం ఆగస్టు 9 – నాగసాకి దినం సెప్టెంబరు 8- ప్రపంచ అక్షరాస్యతా దినం సెప్టెంబరు 16- ప్రపంచ ఓజోన్ దినం సెప్టెంబరు 26 – చెవిటివారి దినం సెప్టెంబరు 27 – ప్రపంచ పర్యాటక దినం అక్టోబరు 1 – ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబరు3- ప్రపంచ నివాస దినం అక్టోబరు 4- ప్రపంచ జంతువుల సంక్షేమ దినోత్సవం అక్టోబరు12 - ప్రపంచ దృష్టి దినం అక్టోబరు 16 - ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబరు 24- ఐక్యరాజ్యసమితి దినోత్సవం అక్టోబరు30 - ప్రపంచ పొదుపు దినోత్సవం నవంబరు 14- అతిసారవ్యాధి దినం నవంబరు 29 - అంతర్జాతీయ పాలస్తీనియన్లతో ఏకత్వ అంతర్జాతీయ దినం డిసెంబరు 1- ప్రపంచ సుఖవ్యాధుల దినం డిసెంబరు 3 – ప్రపంచ వికలాంగుల దినం డిసెంబరు 10- అంతర్జాతీయ ప్రసార దినం, మానవ హక్కుల దినం .

Razakarlu రజాకార్లు

Razakarlu రజాకార్లు
Razakarlu రజాకార్లు... వికీపీడియా నుండి రజాకార్లు హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. హైదరాబాద్ రాజ్యంలో సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదు. రజాకార్లంటే శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం. కాని వీరు శాంతిని నాశనం చేసి మానవ రక్తాన్ని తాగిన రాకాసి మూకలుగా ఉండేవారు. హిందూ జనాభాపై క్రిమినల్ దాడుల తో మత హింసను ప్రేరేపించారు రజాకర్ల దౌర్జన్యాలు ముఠాలు స్త్రీలను మానభంగాలకు గురిచేసి, వివస్త్రలను చేసి స్త్రీలను ఎత్తుకెళ్ళారు. పురుషులను వెయ్యిల మందిని చంపారు రకరకాలుగా ఎంతో మందిని చిత్రహింసలు పెట్టిన పాశాన హృదయులు ... అలా మొదలైంది[మూలపాఠ్యాన్ని సవరించు] 1910 భారతదేశానికి, బ్రిటిషుకీ మద్య జరిగిన సుదీర్ఘ స్వాతంత్ర్య సమరం ఫలితంగా మనకు స్వతంత్రం బ్రిటిషు వారు ఎప్పుడైన ఇవ్వవచ్చు అనే మాట ఊహాగాణాలు వినిపిస్తూన్న రోజుల్లో 1919 బ్రిటీష్ పాలన ప్రజా సంక్షేమం మరిచి ప్రజల్ని పిండి పిప్పిచేసి ఇక భారతదేశానికి స్వాతంత్య్రం మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది మరి వినిపిస్తూన్న రోజుల్లో 1920 వరకు హైదరాబాద్లో ఎలాంటి రాజకీయ సంస్థ లేదు.ఆంధ్ర జన సంఘం (ఆంధ్ర మహాసభ పేరు మార్చబడింది) అని పిలవబడే ఒక సంస్థ నవంబర్ 1921 లో స్థాపించబడింది, భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో రాచరిక ప్రభుత్వలు "భారతదేశం యొక్క అంతర్భాగమైనవి" అని ప్రకటించాయి మరియు భారత జాతీయ కాంగ్రెస్ పరిపూర్ణంగా ఆ తీర్మానాన్ని ఆమోదించింది,హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ఆలోచనలతో హైదరాబాద్ రాష్ట్ర జనాభాలో 80% కంటే ఎక్కువ మంది హిందూలు అయినప్పటికీ, నిజాం యొక్క అధికారం, ముస్లింలు ఆధిపత్యం వహించాయి. నిజాము రాష్ట్రంలో ఇస్లామిక్ పాలనను కాపాడుకునే వర్గలకు నిజాం యొక్క మరియు ముస్లిం ఆధిపత్య మతతత్వ సంస్థలు అధికారం కాపాడుకునే ఆలోచనలతో ప్రత్యన్ మయాల కోసం ప్రక్రియ ప్రారంభమైంది. సంస్ధను[మూలపాఠ్యాన్ని సవరించు] హైదరాబాద్ స్టేట్ యొక్క రాచరికపు విశ్రాంతిత ఉద్యోగి అయిన నవాబ్ మహ్మూద్ నవాజ్ ఖాన్ ఖైల్లార్చే మజ్లిస్-ఇ-ఇతిహాదుల్ ముస్లైమేన్ తో MIM సంస్ధను నవంబర్ 12, 1927 స్థాపించబడింది. భారతదేశంతో ఏకీకరణ కంటే "ముస్లింల రాజ్యంగా" . 1938 లో, బహదూర్ యార్ జంగ్ MIM యొక్క "ప్రెసిడెంట్" గా ఎన్నికయ్యారు,ఇతడే రజాకార్ అనే పదం ఉపయోగిచారు, రజాకార్లంటే శాంతిని వాంచించే స్వచ్ఛంద సేవకులు అని అర్థం ఇది "సాంస్కృతిక" మరియు మతపరమైన మానిఫెస్టో కలిగి ఉంది. ఇది ముస్లిం లీగ్తో పాటు, బ్రిటీష్-ఆక్రమిత భారత దళాధిపతుల సహచరులుగా ఉండేది. 1944 లో బహదూర్ యార్ జంగ్ మరణించిన తరువాత, సయ్యద్ ఖాసిమ్ రజ్వి నాయకుడిగా ఎన్నికయ్యారు. రజాకార్ నాయకుడు[మూలపాఠ్యాన్ని సవరించు] సయ్యద్ ఖాసిమ్ రజ్వి సయ్యద్ ఖాసిమ్ రజ్వి|కాసిం రిజ్వీ నేతృత్వంలోని రజాకార్లు, హింసాత్మక, హిందూ వ్యతిరేక ఇస్లామిస్ట్ పారామిలిటరీ సంస్థ, స్వీయ-శైలి "స్వయంసేవకుల" సంస్థ, రజాకార్లు MIM కోసం "తుఫాను దళాల" గా పనిచేశారు. కాసిం రిజ్వీ జన్మస్థం లాతుర్ లో జన్మించాడు మరియు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో లా చట్టాన్ని అభ్యసించారు. హైదరాబాద్ నగరంలో మొహమ్మద్ అలీ ఫజైల్తో కలిసి అతను పట్టభద్రుడైన తర్వాత హైదరాబాద్కు వలస వచ్చారు. తరువాత అతను ఓస్మానాబాద్ జిల్లాలోని లాతూర్లో ఒక న్యాయవాదిగా స్థిరపడ్డాడు, ఇక్కడ అతని మాజీ అప్పటి డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన అతని అత్తగారు అబ్దుల్ హై ద్వారా పరిచయాలు ఉన్నాయి. మాజీ హైదరాబాద్ ప్రభుత్వ ఉద్యోగి మొహమ్మద్ హైదర్ కధనం ప్రకారం మజ్లిస్-ఇ-ఇతిహాడుల్ ముస్లైమీన్ (ఇత్తెహాద్) లో చేరిన తరువాత, రజ్వి తన ఆస్తి మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇచ్చినట్లు చెబుతారు, ఇది అతనిని ప్రముఖంగా చేసింది మరియు అతనిని సిద్దిక్-ఎ-డెక్కన్ పేరుతో సంపాదించింది.1944 లో నవాబ్ బహదూర్ యార్ జంగ్ యొక్క అకాల మరణం తరువాత, ఇతిహాడ్ పార్టీ వినాశకరమైన తీవ్రవాదానికి గురైంది. ఇతిహాద్ సభ్యత్వానికి వారు సానుకూలంగా లేనప్పటికీ, రాజకీయ సంస్కరణలను సమర్ధించడం ద్వారా రజ్వి తన వైవిధ్యతను స్థాపించడానికి ప్రయత్నించారు. అప్పుడు లాతూర్లో తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు, మజ్లిస్-ఎ-ఇస్లా నజ్మ్-ఓ-నస్క్ అనే పేరు పెట్టారు, సంస్కరణలను తీసుకురావటానికి, పార్టీ యొక్క ప్రధాన స్రవంతి నుండి తన సొంత స్వతంత్రాన్ని స్థాపించటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఫిబ్రవరి 1946 లో, అబ్దుర్ రెహమాన్ రాయ్స్ నాయకత్వంలోని పార్టీలో తీవ్రవాదులు ఒక మసీదు పునర్నిర్మాణం మీద హింసాత్మక నిరసన ప్రదర్శించారు, ఛత్రా యొక్క ప్రధాన మంత్రి నవాబ్ మరియు సర్ విల్ఫ్రిడ్ గ్రిగ్సన్, రెవిన్యూ మరియు పోలీసుల మంత్రి. సంఘటన ఇథిహాడ్ నాయకుడు రాజీనామా కు దారితీసింది. నూతన అధ్యక్షుడి కోసం జరిగిన పోటీలో కాసిమ్ రజ్వి రైట్ను ఇతిహాడ్ నాయకుడిగా వెలుగులోకి తెచ్చాడు. అతని తీవ్రవాదం రైస్ మరియు పార్టీలో ఉన్న మితవాదులు రెండూ అభ్యర్థుల నుండి దూరమయ్యాయి. నిజాం పాలన కొనసాగింపు మరియు పాకిస్థాన్కు వెళ్లడానికి నిజాంని ఒప్పిస్తున్నట్లు ముస్లిం వేర్పాటువాదులు ఉన్నారు.రజ్వి కఠినంగా ఉన్న దృక్పధాన్ని తీసుకోవటానికి నిజామ్ను ప్రోత్సహించాడు మరియు కొత్తగా ఏర్పడిన భారతదేశ ప్రభుత్వానికి హైదరాబాద్ లో ప్రవేశపెట్టడానికి రజకర్లను ఆదేశించాడు.రజ్వి యొక్క రాజాకర్లను ఖండిస్తూ మరియు భారతదేశంతో విలీనం చేయమని వాదించిన షూబూల్లా ఖాన్ వంటి దేశభక్తి ముస్లింల హత్యలో అతను కూడా చిక్కుకున్నాడు. రజ్వి హిందూ జనాభాపై క్రిమినల్ దాడులను ప్రారంభించాడు, భారతదేశానికి పోలీస్ యాక్షన్కు దారితీసింది.ఆపరేషన్ పోలో తర్వాత, భారత సైన్యం రజకర్లను ఓడించి, భారత దేశంలో హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత, రజ్వీని గృహ నిర్బంధంలో ఉంచారు మరియు భారతీయ చట్టాలపై తిరుగుబాటు కార్యకలాపాలకు ప్రయత్నించారు మరియు మత హింసను ప్రేరేపించారు. అతనికి 1948 నుండి 1957 వరకు జైలు శిక్ష విధించబడింది. అతను జైలు నుంచి విడుదలైన తరువాత పాకిస్తాన్ కు వేళ్లి అక్కడ, అతను 1970 లో అనాధాలా మరణించాడు. హైదరాబాద్ నుండి 1949 లో అతని కుటుంబం పాకిస్తాన్ కు వేళ్లి అక్కడ నివసిస్తున్నది. రజాకర్ల కౄరత్వం, దౌర్జన్యాలు[మూలపాఠ్యాన్ని సవరించు] నిజాం కుటుంబ పరిపాలనకు తనే చివరి రాజునని 1921 లో అనే అనుమానం వచ్చినా తెలంగాణ పరిపాలనలో అబివృద్ది తన మార్కు ఉండాలని ముందు బావించాడు,ఎన్నో మంచి నిర్మాణాలు చేశాడు. [2][3] ఆ తరువాత పరిస్ధితి చెయ్యిదాటి పోతుంటే హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ జాగ్రత పడ్డాడు, చివరి రెండు సంవత్సరాలు 1946 - 1948 అనిచివేత మార్గంగా కాసిం రిజ్వీ తప్పుడు సలహాలతో భారత సైన్యం రజకర్లను ఓడించి, భారత దేశంలో హైదరాబాద్ను స్వాధీనం చేసుకున్న తరువాత, నిజంగానే చివరి రాజుగానే మిగిలిపోయాడు. అతను అలా కాక అతని కంటే ముందు నిజాం రాజుల్లా పాలించి ఉంటే నేపాల్ , బూటాన్ లాగ స్వతంత్ర దేశం లా ఉండేదేమో ...1881లో మొదటి సాలార్‌జంగ్ ప్రభువు(నిజాం) హాయాంలో పావిన్స్) ప్రాంతాల విభజన చేపట్టాడు. అప్పుడే జిల్లాల ఏర్పాటు కావించబడినవి. నిజాం పరిపాలనలో తెలంగాణ మరట్వాడ, కర్ణాటక మూడు ప్రాంతాలుగా ఉండేవి. కర్నూలు ప్రాంతంగా కిషన్‌సింగ్, కమతం వెంకట్‌డ్డి, గడియారం రామకృష్ణశర్మ, గొట్టిముక్కుల కృష్ణమూర్తి తదితరులు రజాకార్లకు వ్యతిరేకంగా పనిచేశారు. కొందుర్గు ప్రధాన వీధుల్లో ప్రతి నిత్యం రజాకార్ల కవాతును. పరిగి కేంద్రంలో ప్రతి నిత్యం తల్వార్లు, కత్తి తుపాకులు బరిసెలు, లాఠీలు చేత పట్టుకున్న రజాకర్లు కవాతు నిర్వహించి ప్రజలు తమకు ఎదురు తిరగడానికి కూడా సాహసించని పరిస్థితిని కల్పించేవారు. హైదరాబాద్ సైన్యం 1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది. 1938లో హైద్రాబాద్‌లో ఆర్యసమాజ్ వారు హిందూవుల ఏకీకరణకై ఉద్యమాలు ప్రారంభించారు. అదే సమయంలో స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రామానంద తీర్థ ఆధ్వర్యంలో కూడా జనజాగృతి ఉద్యమాలు సాగాయి. తెలంగాణలో రజాకార్లు బహదూర్ యార్‌జంగ్ (జాగీర్ధార్) అప్పటికీ మజ్లిస్ ఇత్తిహదుల్‌ముస్లిమిన్ పార్టీని స్థాపించి తద్వారా నిజాంకు ప్రభుత్వానికి సమాంతరంగా తెలంగాణలో తమ ఆధిపత్యం కోస గ్రామాలపై పడి ప్రజలను భయవూభాంతుల్ని చేసేవారు.రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధ పోరాటం సాగుతోంది[4]. బైరాన్‌పల్లి వీరుల చరిత్ర[మూలపాఠ్యాన్ని సవరించు] బైరాన్‌పల్లి గ్రామంలో 1946లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సాయుధ దళాలు ఆ సంఘ సభ్యులకు సాయుధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేది. ఈ తరుణంలో ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల దోపిడీ, దౌర్జన్యాలు జనగామ పరిసర గ్రామాల్లో విచ్ఛలవిడిగా పెరిగిపోయాయి. బైరాన్‌పల్లిలో ఇమ్మడి రాజిరెడ్డి, దుబ్బూరి రామిరెడ్డి, మోటం రామయ్య తదితర యువకులు గ్రామరక్షణ దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో గ్రామరక్షక దళం సంఘం ఏర్పడి ప్రభుత్వానికి పన్నులు కట్టడం మానేశారు. రాజాకార్లు పోలీస్ క్యాంప్‌ల కోసం ప్రతి గ్రామానికి జరిమానా విధించి వసూలు చేసేవారు. బైరాన్‌పల్లి రైతులను సైతం రకరకాల పన్నులు చెల్లించాలని రజాకార్లు ఆజ్ఞలు జారీచేశారు. వారి ఆదేశాలపై ధిక్కార స్వరం వినిపించి గ్రామమంతా ఒకేతాటిపై నిలిచింది. రజాకార్లు పొరుగు గ్రామమైన లింగాపూర్ (మద్దూర్)పై దాడిచేసి ధాన్యాన్ని ఎత్తుకెళుతున్న క్రమంలో బైరాన్‌పల్లి గ్రామరక్షక దళం నాయకులు ఇమ్మడి రాజిరెడ్డి, మోటం రామయ్య, వంగాల అనంతరామిరెడ్డితోపాటు దూల్మిట్టకు చెందిన ముకుందారెడ్డి, మురళీధర్‌రావు దళాలు, గ్రామస్తులంతా ఏకమై గొడ్డళ్లు, బరిసెలు, ఒడిసెలతో ఎదురుదాడికి దిగారు. బండ్లలో దోచుకొని వెళుతున్న ధాన్యాన్ని రజాకార్లు వదిలేయడంతో ధాన్యాన్ని గ్రామస్తులకు అప్పజెప్పారు. దీంతో కక్షగట్టిన రజాకార్లు బైరాన్‌పల్లిని ఏ విధంగానైనా విధ్వంసం చేయాలని నిజాం రాజుకు కబురుపెట్టారు. 1948 మే నెలలో 60 మంది రజాకార్లు తుపాకులతో బైరాన్‌పల్లిపై దాడికి ప్రయత్నించగా వీరి రాకను అబేధ్యమైన బురుజుపై నుంచి పసిగట్టిన దాసరి నాగయ్య, శ్రీరామోజు బ్రహ్మయ్యలు నగారా మోగించారు. దీంతో బురుజుపై నుంచి రజాకార్లపై దాడి కోసం సిద్ధంగా ఉంచుకున్న జెజ్జాయి (సీసం, ఇనుము, గంధకం పోసి నింపిన ఒక పెద్ద గొట్టం)ని పేల్చారు. గ్రామానికి చెందిన దళనాయకుడు ఇమ్మడి రాజిరెడ్డి ఓ పోలీస్ అధికారి కొడుకును గురిచూసి కాల్చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు రజాకార్లు హతమవడంతో తక్కినవారు ప్రాణభయంతో పారిపోయారు. రెండోసారి రజాకార్లు 150 మందితో గ్రామంపై దాడికి దిగారు. ప్రజలు వారిని ఎదురించి వడిసెల్లో రాళ్లు పోసి కొట్టి 20 మంది రాజాకార్లను చంపారు. ఈ ఘటనలో ఐదుగురు గ్రామస్తులు చనిపోయారు. రెండుసార్లు విఫలమైన రజాకార్లు గ్రామంపై ప్రతీకారాన్ని పెంచుకున్నారు. గ్రామ ప్రజల్లో మాత్రం రజాకార్లను ఎదురించగలమనే ధైర్యం, విశ్వాసం పెరిగింది. గ్రామస్తులు మాత్రం రాత్రింబవళ్లు నిద్రపోకుండా పహారా కాస్తు రజాకారుల, ముష్కర మూకల నుంచి కాపాడుకుంటూ వచ్చారు. బైరాన్‌పల్లికి ఆగస్టు 27 చీకటిదినం రెండుసార్లు రజాకార్లను తరిమికొట్టిన ధీమాతో ఏ క్షణమైనా తమపై ఎదురుదాడికి రజాకార్లు పాల్పడవచ్చని, దీనికి సిద్ధంగా ఉండాలని గ్రామ యువకులు నిశ్చయించుకున్నారు. రాత్రి ఎప్పటిలాగానే గెరిల్లా దళం గ్రామస్తులకు ధైర్యం చెప్పి వెళ్లింది. జనం నిద్రలోకి జారుకున్నారు. 1948 ఆగస్టు 27న ఉదయం 3 గంటలకు 1200 మంది పోలీసులు, రజాకార్లు నలుదిక్కుల నుంచి గ్రామాన్ని చుట్టుముట్టారు. కాలకృత్యాల కోసం ఊరిబయటికి వచ్చి రజాకార్లకు పట్టుబడి తప్పించుకున్న ఉల్లెంగల వెంకటనర్సయ్య రజాకార్లు వచ్చారంటూ వేసిన కేకలకు బురుజుపై యుద్ధనగారా మోగడంతో గ్రామరక్షణ దళంతోపాటు జనమంతా అప్రమత్తమయ్యారు. కాల్పులు జరుపుతూ మిల్ట్రీ గ్రామానికి చేరుకుంది. బురుజుపై ఉన్న గ్రామరక్షక దళం సభ్యులు జెజ్జాయితో కాల్పులు జరుపుతూనే ఉన్నారు. రజాకార్లు ఫిరంగితో రెండు తోపుబాంబులు వేయగా అవికాస్త గురితప్పాయి. మూడో గుండు బురుజుపై పడటంతో మోటం రామయ్య, మోటం పోశయ్య, బలిజె భూమయ్యతోపాటు మరికొందరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ప్రధాన రక్షణ కేంద్రం ఎదురుదాడిలో దెబ్బతినడంతో సైనికులు గ్రామంలోకి చొరబడ్డారు. పారిపోవడానికి ప్రయత్నించిన ప్రజలందరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. బురుజుపైన, ఇళ్లల్లో దొరికిన వారిని దొరికినట్లుగా లెంకలు కట్టి ఆడమగ తేడా లేకుండా వరుసగా నిలబెట్టి కాల్పులు జరపడంతో గ్రామంలోని వాడలన్నీ శవాలతో నిండిపోయి శ్మశానాన్ని తలపించాయి. ఊరిలోని గడ్డివాములు, ఇళ్లు తగలబడటమే కాకుండా మహిళలపై రజాకార్లు అత్యాచారాలకు పాల్పడ్డారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించి రజాకార్లు తమ పైశాచిక ఆనందాన్ని నిరూపించుకున్నారు. ఈ హింసకాండతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఈ పాశవిక సంఘటన జలియన్‌వాలా బాగ్ ఉదంతాన్ని మరిపించేలా ఉందని చరిత్రకారులు తెలిపారు. రజాకార్ల దుర్నీతి, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన బైరాన్‌పల్లికి చెందిన 100 మందిని రజాకార్లు నిర్ధాక్షిణ్యంగా పొట్టనపెట్టుకున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని సమీప గ్రామమైన కూటిగల్ గ్రామప్రజలు సైతం రజాకార్లపై తిరుగుబాటు చేశారు. అదేరోజు నిజాం ప్రభుత్వం 200 మంది మిల్ట్రీతో కూటిగల్ పై దాడికి దిగి 20 మందిని గ్రామశివారులోని మర్రిచెట్టు కింద ఊచకోత కోశారు. ఎదిరించి[మూలపాఠ్యాన్ని సవరించు] రజాకార్ల ఆగడాలను ఎదిరించి దొడ్డి కొమరయ్య , బందగి , బత్తిని మొగిలయ్య గౌడ్ , కొమురం భీమ్ , రాంజీ గోండు , షోయబుల్లాఖాన్,తోపాటు వెయ్యిల మందిని చంపారు. మరికొందరిని ఆరుట్ల రామచంద్రారెడ్డి , మల్లు స్వరాజ్యం , చాకలి ఐలమ్మ ,రావి నారాయణరెడ్డి , నారాయణరావు పవార్ , చండ్ర రాజేశ్వరరావు, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజి నారాయణరావు, సురవరం ప్రతాపరెడ్డి , గంగారాం , జగదీశ్ తదితర తెలంగాణ సాయుధ పోరాటయోధులు తోపాటు ఎంతో మందిని హింసలు పెట్టినారు[5]. ఇనుగుర్తిలో రజాకార్ల దాడులు 1922 ఆగస్టు 22న అప్పటి నిజాం ప్రభుత్వం హయంలో ఓరుగల్లుకు గ్రామంగా ఉన్న కేసముద్రం మండలం ఇనుగుర్తిలోనే ముద్రించారు. తెనుగు పత్రికలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వస్తున్న వార్తలకు మండిపడ్డ రజాకార్లు ఇనుగుర్తి గ్రామానికి చేరుకుని దాడులకు దిగారు. ఒద్దిరాజు సోదరులకు చెందిన గ్రంథాలను, ముద్రణ మిషన్‌లను ధ్వంసం చేసి తగుల బెట్టారు. ఈ క్రమంలో స్నేహితుల సహకారంతో పత్రిక నిర్వహణను జిల్లా కేంద్రానికి మార్చారు. తర్వాత కొద్ది నెలలకు పలు కారణాల వల్ల పత్రిక ప్రచురణ నలిచిపోయిం ది. మొత్తం మీద తెనుగు పత్రిక ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రచురితమైంది[6]. గోలకొండ పత్రిక తెనుగు పత్రిక తర్వాత పుట్టిన గోలకొండ పత్రిక కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దక్కన్ కేంద్రంగా ప్రతీ సోమ, గురువారాల్లో వెలువడిన ఈ పత్రికలో సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు. 1926లో గోలకొండ పత్రికను ప్రారంభించారు[7]. ఇమ్రోజ్ ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను షోయబ్ ఉల్లాఖాన్ వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948, ఆగష్టు 22 న రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో అతిక్రూరంగా కాల్చిచంపారు. మరి కొన్ని గ్రామాలు[మూలపాఠ్యాన్ని సవరించు] ఇలా ఎన్నో సంఘటనలు జరిగినవి తెలంగాణ మొత్తనా రజాకార్ల ఆగడాలు తాకిడి లేని గ్రామం లేదు. ఇబ్బంది పడని కుటుంబం లేదు[8]. చరిత్ర పుటలకు యేక్కని ... ఇలా ఎన్నో గ్రామల్లో దాడులకు గురిఅయ్యాయి. బైరాన్‌పల్లి , కూటిగల్ ,ఆకునూర్ , అప్పంపల్లి , మాచిరెడ్డిపల్లి , రేణిగుంట , గాలిపల్లి పరకాల , పెరుమాండ్ల సంకీర్త , దర్మారం , ఉయ్యాలవాడ , భువనగిరి , సూర్యాపేట , చిట్యాల మండలం గుండ్రాంపల్లి మునగాల ,మండలం నరసింహములగూడ , పూగేల , పాతర్లపాడు , బీబీనగర్ , పాల్వంచ మండలం లోని గిరిజన బండ్లగూడ మెదక్ రాయికోడ్ , అర్వపల్లి , మహబూబ్ నగర్ , అమ్మాపూర్ నాంచారిమడూర్ , రంగాపురం , కనిపర్తి ఇలా ఎన్నో గ్రామల్లో దాడులకు గురిఅయ్యాయి[9]. రాజకీయ పరిణామాలు[మూలపాఠ్యాన్ని సవరించు] విలీన సందర్భం ఆపరేషన్ పోలో-1948 ఇక్ యావత్ భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటిషు పాలకుల నుంచి స్వాతంత్య్రం సిద్ధించింది. కానీ, అటు పాకిస్థాన్‌లో కానీ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో కలపడానికి నిజాం పాలకులు సిద్ధంగా లేకపోవడంతో అసలు సమస్య మొదలైంది. నిజాం కూడా.‘బ్రిటిష్ కామన్ ఆఫ్ నేషన్స్’ నుండి ‘రాజ్యాంగ బద్ధమైన ఒక స్వతంత్ర దేశం’గా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు నివ్వాలంటూ ప్రభువు బ్రిటిషు ప్రభుత్వాన్ని మొదట్లోనే సంప్రదించారు. ఆ విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. కనీసం ఒక అధికార పత్రం (దస్తావేజు)పై సంతకం చేయాలని అప్పటి ఇండియన్ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైద్రాబాద్ ప్రభుత్వాన్ని కోరారు. ‘అదేమీ కుదరదంటూ’ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే (15.8.1947) ‘హైదరాబాద్ స్వతంత్ర రాజ్యం’గా ఉంటుందని ప్రకటించారు, ‘కనీసం హైదరాబాద్ రాష్ట్రాన్ని పాకిస్థాన్‌లో చేర్చబోమని’ హామీ ఇవ్వాలని, అలా చేస్తే యధాస్థితిని కొనసాగించడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని భారతీయ ప్రభుత్వం నిజాం రాజును కోరినా, ‘దానికీ ససేమిరా’ అన్నారు. ‘తన రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ కావాలని, అది కూడా ‘బ్రిటిష్ కామన్ సామంత దేశపు హోదాను మాత్రమే ఇవ్వాలని’ ఆయన డిమాండ్ చేశారు. ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందిన అధ్యక్షుడు హేరీ ఎస్ ట్రూమన్‌తోనూ మధ్యవర్తిత్వం నెరిపించడానికి విఫలయత్నం చేశారు. ఏదైతేనేం, నిజాం జరగకూడదని అనుకున్నారో చివరకు అదే జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నీ ఒకవైపు, రజాకార్ల దుర్మార్గాలు మరోవైపు హైదరాబాద్ ప్రజలను తీవ్ర అశాంతిలోకి నెట్టివేశాయి. ‘ఆపరేషనే’ ప్రత్యామ్నాయం ‘ఒకవేళ భారత్ మాపై దాడి చేస్తే నేను భారత్ అంతటా అల్లకల్లోలం సృష్టించి తీరతాను’ అన్నది ఖాసిం రజ్వీ శపథం. ‘భారత్ కనుక హైదరాబాద్‌పై దాడి చేస్తే రజాకార్లు హిందువులపై నరమేధం సృష్టిస్తారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ముస్లిమ్‌లపై ప్రతీకార దాడులు జరుగుతాయి’ అని ‘టైమ్’ మేగజైన్ అప్పట్లో రిపోర్ట్ చేసింది. అలా ముగిసిపోయారు[మూలపాఠ్యాన్ని సవరించు] అది 13 సెప్టెంబర్ 1948. ఆపరేషనే మొదలైంది తొలి యుద్ధం ‘షోలాపూర్-సికింవూదాబాద్ రహదారిపైగల నాల్‌దుర్గ్ వద్ద మొదలైంది.1948 ఆగష్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్లండన్లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్ఆలీ అన్నాడు. హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎఎ రుద్రా మద్రాసు వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. మొదటి హైదరాబాద్ నిజాం సైన్యం భారతీయ 7వ బ్రిగేడ్‌ను ఎదుర్కొంది. రెండవ రోజు (14 సెప్టెంబర్) రాజసూర్ పట్టణానికి 48 కి.మీ. దూరంలోని ఉమార్గ్‌వద్ద ఇరు సైన్యాలు తలపడ్డాయి. మూడోరోజు (15వ తేదీ) నాటికి భారతసైన్యం సూర్యాపేట పట్టణం చేరింది. ఇదే రోజు మరో సంఘటనలో నార్కట్‌పల్లి వద్ద భారత సైనికులు రజాకార్ల సమూహాన్ని ఓడించారు.16వ తేదీకల్లా నిజాం ఓటమి సుస్పష్టమై పోయింది. లెఫ్టెనెంట్ కల్నల్ రామ్‌సింగ్ నేతృత్వంలో భారత సైన్యం జహీరాబాద్ వైపు వచ్చింది. అయితే, ఇక్కడ రజాకార్లు ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు. భారత సైన్యం 75 ఎంఎం గన్స్ వాడేదాకా వారు అలా రెచ్చిపోతూనే ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రం యొక్క "స్వాతంత్ర్యం" కోసం "150,000 రజాకార్లు " సైనికులు "భారతీయ యూనియన్కు వ్యతిరేకంగా పోరాడటానికి" ఉద్దేశపూర్వకంగా "సమీకరించారు.పోరాట చివరి దశ నాటికి రజాకార్లలో ఐదు రకాల రజాకార్లు పని చేసిండ్రు. ముస్లిం రజాకార్లు, హిందూ రజాకార్లు, పోలీసు రజాకార్లు, కమ్యూనిస్టు రజాకార్లు, కాంగ్రెస్ రజాకార్లు.అదికారిక లెక్కల ప్రకారం 1373 మంది రజాకార్లు హతమయ్యారు. హైదరాబాద్ రాజ్యం... నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది. భారత యూనియన్ సైనిక చర్యలోమరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు.అనదికారిక లెక్కల ప్రకారం పారిపోయిన వారి సంఖ్య చాలా యెక్కువ...అందులో కొందరు చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు.. ఇక్కడే మిగిలిపోయినవాళ్లు మాత్రం గెడ్డాలు తీసేసి.. మామూలు పౌరుల్లో జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.. పలురకాల ఊచకోతల్లోను రజాకార్లు చాలా యెక్కువ మంది మరణించారు. మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు] పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM< పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=CfVyJrGeg_M పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=Thdrcb_Xwts పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=puBW7s8aFqA పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM పైకి దూకు ↑ http://www.sakshi.com/news/telangana/telangana-movement-gives-inspired-to-many-peoples-167555 పైకి దూకు ↑ https://www.ntnews.com/hyderabad-news/suvarnam-pratapreddy-death-anniversary-1-1-502568.html పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=CnMHAzU6_Uc పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=NlXp8A5rmMM బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు] పుచ్చలపల్లి సుందరయ్య రచన P. Sundarayya, Telengana People's Struggle and Its Lessons, December 1972, Published by the Communist Party of India (Marxist), Calcutta-29. హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు [చూపు] v t e తెలంగాణ విమోచనోద్యమం వర్గాలు: తెలంగాణ విమోచనోద్యమంతెలంగాణ చరిత్ర ... హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో వివాదంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇది వివాదంగానే ఉంది. నిజాం పాలనలోని హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనమైన రోజు అది. నిజాం అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోవడంతో హైదరాబాద్ రాజ్యం భారతదేశంలో భాగమైంది. ఓ వైపు దేశమంతా స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీ వరకు హైదరాబాద్ ప్రత్యేక రాజ్యంగానే ఉంది. ఇండియన్ యూనియన్ ఆపరేషన్ పోలో ద్వారా దాన్ని తనలో అంతర్భాగం చేసుకుంది. Related Videos 00:54 నిజాం షుగర్ ఫ్యాక్టరీని నడపాలి 01:40 వన్డేల్లో 50కి పైగా యావరేజి కలిగి ఉన్న ఏకైక క్రికెటర్ ధోని 01:36 రోడ్డెక్కిన టెక్కీలు ఐటి రంగం ఎటు వెళ్తుంది ? నిజాం లొంగిపోయిన తర్వాత 1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది. అయితే, సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగింది. కానీ, మజ్లీస్ దాన్ని వ్యతిరేకిస్తోంది. ముస్లిం మైనారిటీల మనోభావాలు దెబ్బ తింటాయనే భావనతో ప్రభుత్వాలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ స్థితిలోనే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం గానీ సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా పరిగణించి సంబరాలు నిర్వహించడానికి ముందుకు రావడం లేదు. మరోవైపు అతివాద కమ్యూనిస్టులు అసలు విమోచన, విముక్తి అనే పదాలనే వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ సైన్యం 1946 - 1948ల మధ్య హైదరాబాదు రాజ్యంలో నెలకొన్న పరిస్థితులు అత్యంత ఉద్రిక్తమైనవి. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆశిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాం ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి రంగంలోకి దిగడం దానివల్లనే జరిగింది. రజాకార్ల ఆగడాలు భారత ప్రభుత్వానికి, నిజాంకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాం అంగీకరించలేదు. రజాకార్ల ఆగడాలు మితిమీరిపోయాయి. మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం సాగుతోంది. ఆ స్థితిలో హైదరాబాద్ సైన్యం ఇలా.. కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్ధానంలో జాసన్‌ గిలెస్పీ? శిల్పాను లేకుండా చేయాలి: అఖిలప్రియ, రంగంలోకి జలీల్ ఖాన్! దంబుల్లాలో తొలి వన్డే: ధోనికి పరీక్ష, ప్రమాదంలో శ్రీలంక Featured Posts యథాతథ స్థితికి ఒప్పందం వాస్తవ పరిస్థితిని నిజాం రాజుకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. సైన్య సమీకరణ.. 1948 ఆగష్టు 9వ తేదీన టైమ్స్ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాద్ 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉందని, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉందని హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ అన్నాడు. పోలీసు చర్య ప్రారంభం నిజాం చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. ఆపరేషన్ పోలో.. ఇండియన్ యూనియన్ సైనిక చర్యకు ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో.. అప్పటి భారత హోం మంత్రి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఆదేశాలతో భారత సైన్యం నాలుగు వైపుల నుంచీ హైదరాబాద్ భూభాగంలోకి ప్రవేశించింది. నల్‌దుర్గ్ కోట స్వాధీనం హైదరాబాద్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని షోలాపూర్ నుంచి బయలుదేరిన భారత సైన్యం నల్‌దుర్గ్ కోటను స్వాధీనం చేసుకుని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ దిశగా సాగింది. ఇలా చుట్టుముట్టారు.. మేజర్ జనరల్ డిఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎఎ రుద్రా మద్రాసు వైపు నుంచి, బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. సైన్యాన్ని విరమించుకున్నాడు.. 1948 సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్ చేతుల్లోకి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో నిజాం హైదరాబాద్ రేడియోలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తన ప్రభుత్వం రాజీనామా ఇచ్చిందని, ఆ పని ఇది వరకే చేయాల్సిందని, అలా చేయనందుకు విచారిస్తున్నానని, యుద్ధం నుంచి సైన్యాన్ని విరమించుకుంటున్నానని, ఐక్యరాజ్య సమితిలలో పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు. నిజాం చివరి ప్రధాని... హైదరాబాద్ చివరి నిజాం ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ ఈయనే. నిజాం ప్రభుత్వానికి మద్దతుగా దౌత్యపరమైన అనేక చర్యలను ఈయన చేపట్టారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్.. సైనిక చర్య ఆపరేషన్ పోలో జరిగిన సమయంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న నవాబ్ దీన్ యార్ జంగ్ బహదూర్... నెహ్రూతో పటేల్... ఆపరేషన్ పోలో అనేది సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ చొరవతోనే జరిగిందని అంటారు. అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు అంతగా ఇష్టం లేదని చెబుతారు. నెహ్రూతో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఇలా.. ప్రైవేట్ ఆర్మీ రజాకార్లు.. హైదరాబాద్ రాజ్యంలో కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లు అనేక దురాగతాలకు పాల్పడ్డారు. వారు చేయని దుష్టకృత్యం లేదు. ఆ ప్రైవేట్ ఆర్మీ ఇలా.. కాసిం రజ్వీ ఇలా.. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. . చివరి రోజుల్లో పాకిస్తాన్‌లో.. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు. పటేల్ ముందు లొంగిన నిజాం 1948 సెప్టెంబర్ 18న నిజాం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. హైదరాబాద్ రాజ్యం... నిజాం ఏలుబడిలో హైదరాబాద్ రాజ్యం ఇలా ఉండేది. భారత యూనియన్ సైనిక చర్యలోమరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. సైనిక గవర్నర్‌గా చౌదరి సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించాడు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నాడు.
కాసిం రజ్వీ
Nomula Prabhakar Goud

Bathini Mogilaiah goud

బత్తిని మొగిలయ్య గౌడ్ వికీపీడియా నుండి బత్తిని మొగిలయ్య గౌడ్ ఒంటిచేతితో రెండు వందల మందికి పైగా రజాకార్లను ఊచకోత కోసి హోరాహోరీగా తలపడి అభిమన్యుడిలా నేలకొరిగిన ఓరుగల్లు గౌడ కులం లోని ఒక అసాధారణ రక్త తర్పణం చేసిన వీరోచితమైన స్వాతంత్రసమరయోదుడు పోరాట వీరుడి చరిత్ర. Bathini Mogilaiah Goud బత్తిని మొగిలయ్య గౌడ్ మాతృభాషలో పేరు బత్తిని మొగిలయ్య గౌడ్ జననం జనవరి 2, 1918 వరంగల్ కోట మరణం 11 ఆగష్టు 18, 1946 మరణానికి కారణం రజాకార్ల మూకుమ్మడి దాడిలో హత్య నివాసం గ్రామము మండలం: వరంగల్ కోట జిల్లా:వరంగల్ తెలంగాణ రాష్ట్రం India ఇండియా జాతీయత భారతీయుడు సంస్థ గౌడ కుల వృత్తి తాళ్లు ఎక్కతూ వ్వవసాయం ఎత్తు 6 అడుగులు రాజకీయ పార్టీ ఆర్యసమాజ్ కార్యకర్త మతం హిందూ భాగస్వామి లచ్చమ్మ తల్లిదండ్రులు కీ.శే. శ్రీ మల్లయ్య , కీ.శే. శ్రీమతి చెన్నమ్మ పురస్కారాలు స్వాతంత్ర సమర యోధులు బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పుకోట : గ్రామము; మండలం : వరంగల్ కోట జిల్లా : వరంగల్ ; తెలంగాణ రాష్ట్రం; India ఇండియా లో 02 జనవరి 1918 లో జన్మించాడు. బాల్యం, కుటుంబం తల్లిదండ్రులు కీ.శే. శ్రీమతి చెన్నమ్మ,కీ.శే.శ్రీ మల్లయ్య. బత్తిని మొగిలయ్య గౌడ్ వరంగల్ తూర్పు కోట నివాసి.తల్లిదండ్రులు బత్తిని చెన్నమ్మ, మల్లయ్యలు,అన్న బత్తిని రామస్వామి గౌడ్.చెన్నమ్మ, మల్లయ్య ధంపతుల ఐదవ సంతానంగా ఈ కాలపు దీరుడిగా ఖిల్లా ఓరుగల్లులో పాఠాలు నేర్చుకున్నాడు. మొగిలయ్య కోట బడిలో 4వ తరగతి వరకు చదివాడు. బత్తిని మొగిలయ్య గౌడ్, బత్తిని రామస్వామి గౌడ్ లిద్దరు ఆర్యసమాజ్ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. అందరితో అన్న రామస్వామి భూపతి కృష్ణమూర్తి, ఇతర కాంగ్రెస్ వాదులతో కలిసి కాంగ్రెస్, ఆర్యసమాజ్ మీటింగ్ లకు వెళ్లేవాడు, తమ్ముడు అన్ని విషయాలలో అన్న కు తోడుగా ఉంటూ,గౌడ కుల వృత్తి అయిన తాళ్లు ఎక్కతూ వ్వవసాయం చేసేవాడు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో అందరితో స్నేహంగా ఉండే ఆరడుగుల ఆజానుబాహుడు.ఆనాటి సమాజంలో గౌడ్ ల పరిస్థితి చాల దుర్భరంగా ఉండేది. నిజాం, భూమి మీద పన్నిలు వసూలు చేసినట్లు గానే కల్లు మీద, తాడిచెట్ల మీద పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు కట్టని గౌడులకు విధించే శిక్షలు అతి దారుణంగా, క్రూరంగా ఉండేవి.శతాబ్దాలుగా కుల వృత్తిని నమ్ముకున్న గౌడులపై కొనసాగుతున్న హింసపట్ల బత్తిని మొగిలయ్య గౌడ్ కు నిజాం అన్నను,నిజాం పోలీసులన్ననూ,రజాకార్లన్నను తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. గౌడ్ సాబ్ కత్తి పట్టాడంటే తోప్ సింగ్ లందరు తోకముడవాలసిందే. మడికొండ లో స్వతంత్ర అభిలాషను సమాజంలో విస్తృత పరిచే దిశగా పన్నెండవ జాతీయాంధ్ర మహాసభలు 1946లో వరంగల్ లోని మడికొండ లో జరిగాయి. రహస్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు జాతీయ జెండా ఎగురవేయాలనేది దాని ఉద్దేశం. ఫోర్ట్ వరంగల్ చైతన్యాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. నిజాం రాష్ట్రంలో త్రివర్ణ పతాకావిష్కరణ అధికారికంగా నిషేధించ బడింది. జెండా ఎత్తడం అంటే దెబ్బలకు,జైలుశిక్షకు,మరణానికి వెరవకుండా చేసే సాహసోపేత కార్యము.వరంగల్ కోటలో నిగూఢమైన దేశభక్తి కలిగిన యువకులు బత్తిని రామస్వామి గౌడ్, బత్తిని మొగిలయ్య గౌడ్, సంగరబోయిన కనకయ్య, సంగరబోయిన మల్లయ్య, నరిమెట్ల రామస్వామి, వడ్లకొండ ముత్తయ్య, పోశాల కనుకయ్య,ఆరెల్లి బుచ్చయ్య గార్లు.ఈ జెండా వందన కార్యక్రమాలను వీరు కోట ప్రజల సమక్షంలో నిర్వహించే వారు. స్టేట్ కాంగ్రెస్, కార్యకర్తలందరికి రహస్యంగా నైనా జెండా ఎగురవేయాలనే ఆదేశాలిచ్చింది.స్టేట్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం వరంగల్ లోని చైతన్యం కలిగిన యువకులు,కాంగ్రెస్ నాయకులు,ఆర్యసమాజ్ కార్యకర్తలు వరంగల్ కోటలో జెండా ఎగుర వేసే వారు. తూర్పు కోటలో 11 ఆగస్టు 1946 ఆదివారం రోజు ఉదయం7.30 గంటలకు వరంగల్ తూర్పు కోటలో జెండా ఎగుర వేయడానికి వరంగల్, హన్మకొండ నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యం.యస్. రాజలింగం,టి.హయగ్రీవాచారి,భూపతి కృష్ణమూర్తి, మడూరి రాజలింగం మరియు బత్తిని సోదరులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవచారి జెండా ను ఎగురవేయగా,పిల్లలు పెద్దలంతా జై కొడుతుండగా‍ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. బలిదానం అప్పుడే సుమారు రెండు వందల మంది రజాకార్లు, వారి అనుయాయులు మారణాయుధాలతో ఖాసీం షరీఫ్ అనే రజాకార్ నాయకుని అధ్వర్యంలో, జెండా ఎత్తిన నాయకులను చంపడానికి నిజాం అనుకూల నినాదాలను చేస్తూ జెండా ఎత్తిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎగిరిన జెండా ను చూసిన రజాకార్ల కోపం కట్టలు తెంచుకుంది.జెండా ను దించి కాళ్ళతో తొక్కి ,తగలబెట్టి,అంతా కలిసి బత్తిని రామస్వామి గౌడ్ ఇంటి వైపు అరుస్తూ, తిడుతూ వచ్చారు.జెండా ఎత్తిన ప్రధాన నాయకులైన హయగ్రీవ చారి,భూపతి కృష్ణమూర్తి, పంచాయతి ఇన్‌స్పెక్టర్ కె.సమ్మయ్య,వెంకట్రాంనర్సయ్య,యం.యస్.రాజలింగం వీరందరూ బత్తిని రామస్వామి ఇంట్లో చాయ్ తాగుతూ,భవిష్యత్తు జెండా వందన కాంగ్రెస్ కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు.అప్పుడు ఆ ఇంటి చుట్టూ మోహరించిన రజాకార్లు ఇంట్లోకి వెళ్ళి వాళ్లను చంపే ప్రయత్నం చేసారు. లోపల ఉన్న భూపతి కృష్ణమూర్తి కాంపౌండ్ కు గొళ్లెం పెట్టాడు.రజాకార్లు రాళ్ళతో ఇంట్లోని వాళ్ళ మీద దాడి మొదలుపెట్టారు. ఏ క్షణమైన తలుపులు బద్దలు కొట్టి, జెండా ఎత్తిన నాయకులందరిని మట్టుబెట్టాలని చూసారు. జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్న మొగిలయ్య, అనంతరం తాళ్లెక్కడానికి తాటి వనానికి వెళ్లాడు.మొగిలయ్య భార్య లచ్చవ్వ 15 రోజుల బాలింత, పురిటి బిడ్డతో మంచంపై ఉంది. మొగిలయ్య భార్య లచ్చవ్వ,తల్లి చెన్నమ్మ ఈ దాడితో భీతిల్లి పోయారు. శనిగరం పుల్లయ్య అనే ఆర్యసమాజ్ కార్యకర్త తాటివనంలో ఉన్న మొగిలయ్య ను కలిసి రజాకార్ల దాడి గురించి చెప్పాడు. దాడి గురించి విన్న మొగిలయ్య ఒక్క క్షణం నిశ్చేష్టుడై,మరుక్షణం తన ఇంటివైపు పరుగుతీసాడు.రజాకార్ల దాడి భీభత్సంగా సాగుతుంది. ఏ క్షణమైన ఆ ఇంట్లో ఉన్న వాళ్లంతా వందల మంది రజాకార్ల చేతుల్లో చనిపోయేట్టుగా ఉందని భావించి, తన ఇంటి వెనుక దర్వాజా నుండి రజాకార్ల కంటబడకుండ ఇంట్లోకి వెళ్ళి, మెరుపు వేగంతో ఇంటి సూరు లోని తల్వార్ ను సర్రున గుంజి,మెరుపులా రజాకార్ల సమూహం మధ్య ప్రత్యక్ష మయ్యాడు.కాకతీయ ప్రతాపానికి ప్రతీకగా నిలిచి వైరి వర్గాల కరవాలాల కత్తుల కవాతులలో మునిగి తేలిన యుద్ద భూమి పై నిలిచిన మొగిలయ్య అరుస్తూ రజాకార్ మూకపై పడి నరకడం మొదలుపెట్టాడు. ఈ దాడికి నాయకత్వం వహించిన ఖాసీం షరీఫ్ తో సహా,పచ్చి నెత్తురు తాగే రజాకార్లంతా చీమల పుట్ట చెదిరినట్లుగా చెదిరిపోయారు.నెత్తురు రుచి మరిగిన మానవ మృగాల మధ్య మొగిలయ్య వీరవిహారం చేసారు. దూరంగా చెదిరిపోయిన రజాకార్లు తిరిగి మొగిలయ్య పై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.రెండవసారి జరిగిన దాడిలో మొగిలయ్య గౌడ్ దే పైచేయి, కానీ మూడవసారి జరిగిన దాడిలో ఖాసీం షరీఫ్ బల్లెంతో మొగిలయ్య వైపు వస్తున్నప్పుడు, మొగిలయ్య తన శత్రువును నరక డానికి తన కత్తిని పైకెత్తాడు.అది తన ఇంటి ముందు గల పందిరి గుంజల మధ్య చిక్కుకుంది. ఇదే అదనుగా భావించిన షరీఫ్ తన బల్లెంతో మొగిలయ్య గుండెల మీద పొడిచాడు. అది మొదలు రజాకార్ల మూకుమ్మడి దాడిలో మొగిలయ్య అమరుడైనాడు. కౄరత్వం మొగిలయ్య గౌడ్ ను చంపిన షరీఫ్ అతని గుండెల మీద చిమ్మిన రక్తాన్ని అరుస్తూ, ఆనందంగా తన ముఖమంతా పులుముకున్నాడు.ఖాసీం షరీఫ్ ని అతని అనుయాయులు, తమ భుజాలపై మోస్తూ ఇప్పటి వరంగల్ చౌరస్తా కు ఊరేగింపు గా తీసుకొచ్చారు. అప్పటి వరంగల్ తాలుక్ దార్ (కలెక్టర్) అబ్దుల్ మొహిత్ మిల్ ఎదురేగి,హంతకుడైన ఖాసీం షరీఫ్ కు పూలమాల వేసి ఆలింగనం చేసుకున్నాడు. స్మారక భవనం జెండా ఎత్తిన నాయకులకు ప్రాణ భిక్ష పెట్టి, 25సంవత్సరాల వయస్సులోనే అమరుడైన నిష్కళంక దేశభక్తుడు బత్తిని మొగిలయ్య గౌడ్ అమరత్వం చిరస్మరణీయంగా మిగిలిపోవాలని వరంగల్ నడిబొడ్డున గల జెపిఎన్ రోడ్ లో 1954 లో మొగిలయ్య స్మారక భవనాన్ని ప్రజలు ఏర్పాటు చేసారు. ఇది గౌడ కులం లోని ఒక అసాధారణ పోరాట వీరుడైన బత్తిని మొగిలయ్య గౌడ్ చరిత్ర. అనేక చారిత్రక సంఘటనల నేపథ్యంలో త్యాగాలకు,బలిదానాలకు ప్రతీకలుగా నిలిచిన సాధారణ వ్యక్తులు, అసమాన వీరులుగా మారి సమాజానికి మార్గదర్శకులైన వారి జీవిత చరిత్రలను అజరామరం చేయాలి. మూలాలు యూట్యూబ్ లో బత్తిని మొగిలయ్య గౌడ్ గురించిన వీడియో పైకి దూకు ↑ https://www.youtube.com/watch?v=ScNrxnVawLY బయటి లింకులు[మూలపాఠ్యాన్ని సవరించు] వర్గాలు: మరణాలువరంగల్లు జిల్లా ప్రముఖులుభారత స్వాతంత్ర్య సమర యోధులు

కేబుల్ టీవీ

కేబుల్ టీవీ వికీపీడియా నుండి కేబుల్ టీ.వి Dish img.jpg రకము కేబుల్ టీవీ నెట్‌వర్క్ దేశము భారతదేశం భారతదేశము లభ్యత జాతీయ స్థాయి యజమాని MSO & కేబుల్ ఆపరేటర్స్ ఆవిర్భావ దినం 1995 ఇతరపేర్లు శాటీలైట్ ప్రసారాల చానల్స్ జాలగూడు డి.డి. ఇండియా భూస్థిత యాంటెన్నా ద్వారా కాక, ఉపగ్రహం ద్వరా టీవీ సిగ్నలును అందుకుని దాన్ని కేబులు ద్వారా ఇంటింటికీ అందించే వ్యవస్థను కేబుల్ టీవీ అంటారు. నవీన యుగంలో టీవీ ప్రధాన వినోద సాధనంగా మారింది. భారత్‌లో టీవీ ప్రసారాలను 1972 లో డిల్లీలో చిన్నగా ప్రారంబించి, 1984 నాటికల్లా కలర్ ప్రసారాలను ప్రవేశపెట్టారు. 1990 తరువాత అంతర్ జాతీయ చానల్స్ ఉపగ్రహ ప్రసారాలు ప్రారంబించినా1995 లో ప్రాంతీయ చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ ప్రారంభమైయింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల టీవీ ప్రసార (బ్రాడ్ కాస్ట్) నెట్ వర్క్ లు ఉన్నాయి. ఒకటి భూస్థిత (టెర్రెస్ట్రియల్) రెండోది కేబుల్ అండ్ ఉపగ్రహ. భూస్థిత నెట్ వర్క్ ను ప్రస్తుతం దూదదర్శన్ మాత్రమే వినియోగిస్తోంది. కేవలం యాంటెన్నా ఉంటే చాలు ఎటువంటి ఇతర కనెక్షన్లు అవసరం లేకుండా టీవీలో దూదదర్శన్ ప్రసారాలను చూడొచ్చు. గతంలో ప్రతీ ఇంట్లోనూ ఇదే ఉండేది. నేటికీ దేశంలో మూడు కోట్ల మంది వరకు టెర్రెస్ట్రియల్ సౌకర్యాన్నే అందుకుంటున్నారు. కేబుల్ టీవీ శైశవం[మూలపాఠ్యాన్ని సవరించు] అంతర్జాతీయంగా ప్రముఖ రేడియో కంపెనీలు ఉపగ్రహ ప్రసారాలతో టీవీ చానల్స్ అందుబాటులోకి వచ్చిన తొలిరోజుల్లోనే అవి ప్రముఖ బ్రిటిష్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌ BBC, సిఎన్ఎన్ (CNN), లాంటివి 1980వ దశకంలో ప్రారంబమైనవి. వీటిని అనుసరించి జాతీయ చానల్లు,వీటిని అనుసరించి ప్రాంతీయ చానళ్ళూ ప్రారంభమయ్యాయి. తొలి రోజుల్లో కేబుల్ ఆపరేటర్లు అంతర్జాతీయ చానల్స్ ఆంగ్లబాష చానల్స్ తో ఢిల్లీ, ముంబాయి,కోల్కతా, చెన్నై లాంటి నగరాల్లో కేబుల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు. కొద్ది రోజుల్లోనే మరి కొందరు కూడా హిందీ బాషలో చానల్స్ పెట్టడంతో ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ కేబుల్ నెట్ వర్కులు ప్ర్రారభించారు కేబుల్ ఆపరేటర్లు. భారత దేశంలో కేబుల్ టీవీ ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యక్షంగా 60,000 మంది కేబుల్ ఆపరేటర్లుండగా వారి వద్ద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు మరో 2,50,000 మంది ఉన్నారు. ఆ తరువాత అన్ని భాషల్లోను ప్రాంతీయ చానల్స్ ఉపగ్రహ ప్రసారాల ప్రారంబించాయి. మొదట్లో అవి వినోద చానల్స్ వరకే పరిమితమైనవి. వార్తల చానల్స్[మూలపాఠ్యాన్ని సవరించు] అంతర్జాతీయ ఆంగ్ల వార్తల చానల్స్ ముందు రాగా, తరువాత హిందీలోను, 2000 సంవత్సరం తరువాత అన్ని భాషల్లోనూ వార్తల ఛానల్స్ వచ్చాయి. ప్రతీ భాషలో 24 గంటల వార్తా చానళ్ళు ఉన్నాయి. తెలుగులో 30 చానళ్ళున్నాయి. 2012 నుండి ఏడాదికి 4,5 చొప్పున కొత్త వార్తా చానళ్ళు వస్తూనే ఉన్నాయి. ఇదే ధోరణి ఇతర భాషల్లోనూ ఉంది. చానల్స్ సంఖ్య పెరగడం[మూలపాఠ్యాన్ని సవరించు] 2000 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం భారత భూభాగం నుండి అప్ లింకింగ్ (సిగ్నలును ఉపగ్రహానికి పంపడం) కు అనుమతులు ఇవ్వడం ప్రారంబించింది. అంతకు ముందు సింగపూర్, మలేషియా,ఫిలిప్పైన్స్, బ్యాంకాక్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుండి అప్ లింకిగ్ చేసేవారు. 2000 సంవత్సరం తరువాత చానల్స్ మ్యాన్యువల్ నుండి డిజిటల్ రూపం లోకి మారడంతో బ్రాడ్ కాస్టర్ (చానల్ యాజమానీ)కి ఖర్చు సగం తగ్గింది. చానళ్ళు స్థాపించడం సులభంగా మారింది. ప్రస్తుతం భారత దేశంలో 400 పైన చానల్స్ ప్రసారాలు చేస్తున్నాయి. ఇందులో వార్తల చానల్స్ సంఖ్య చాలా ఎక్కువ. ఇంకా కేంద్ర ప్రభుత్వం కమ్యూనికేషన్ ప్రసారశాఖ వద్ద కొత్త చానల్ అనుమతి కోరుతూ వందల్లో దరఖాస్తులు పెండిగులో ఉన్నాయి. కేబుల్ ఆపరేటర్లు[మూలపాఠ్యాన్ని సవరించు] 1995 లో ప్రాంతీయ చానల్స్ రాకతో కేబుల్ టీ.వి వ్యవస్థ కేబుల్ ఆపరేటర్లతో ప్రారంబమైయింది. ప్రతీ చానల్ నూ ప్రజలకు చూపించేందుకు కేబుల్ ఆపరేటర్ సొంత ఖర్చుతో ఒక రిసీవర్, ఒక మాడ్యులేటర్ అనేవి పెట్టాలి. మెట్రోపాలిటన్ నగరాల్లో పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ లో సినిమాలు ప్రసారం చేయటానికి వీలుగా వీసీపీ లో వీడియో కాసెట్లు ప్లే చేయటంతో కేబుల్ టీవీ మొదలైంది. ఇది 1985 నాటి మాట. ఆ విధంగా దరదర్శన్ ప్రసారాలతో విసిగిపోయినవాళ్ళకు ఈ సినిమాల ప్రసారం కారుచౌకగా అందుబాటులోకి వచ్చిన వినోదంగా మారాయి. అదే సమయంలో టెరెస్ట్రియల్ దూరదర్శన్ ప్రసారాలు సైతం పెద్ద పెద్ద కొండలున్నచోట సరిగా అందకపోవటంతో ఇలాంటి కేబుల్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ అందజేసిన సందర్భాలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. కానీ ఇది అప్పట్లో అతి కొద్ది ప్రాంతాలలో మాత్రమే కనిపించేది. కానీ ఆ తరువాత స్టార్ టీవీ ప్రసారాలు, ఆ వెనువెంటనీ జీ టీవీ ప్రసారాలు మొదలయ్యాయి. ఆ ఉపగ్రహ చానల్స్ ప్రసారాలు ఇంటింటికీ అందాలంటే కేబుల్ టీవీ అనివార్యంగా మారింది. అలా చానల్స్ సంఖ్య 12 కు చేరింది. కానీ ఇలా కేబుల్ ద్వారా ప్రసారాలు అందించటమనేది అప్పటికి ఇంకా చట్టబద్ధం కాలేదు. ముందుగా 1994 లో కేబుల్ టీవీ నెట్‌వర్క్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ వచ్చింది. ఆ తరువాత 1995 లో అది చట్టంగా మారింది. భారతదేశంలో 1992 లో కేవలం 4 లక్షలున్న కేబుల్ కనెక్షన్లు 2016 నాటికి 18 కోట్లకు చేరాయి. అలా చొచ్చుకుపోవటానికి అసలు కారణం, మొదట్లో ఎలాంటి చట్టమూ లేకపోవటమేనని స్పష్టమవుతుంది. అలా బాగా వేళ్లూనుకుంటున్న సమయంలో 1994 లో కేబుల్ టీవీ చట్టానికి శ్రీకారం చుట్టి 1995 నాటికి పూర్తిచేశారు. అయితే, దీని పరిధి పరిమితంగా ఉండటానికి కారణం అప్పట్లో చానల్స్ ను ఇందులో చేర్చకపోవటం. ఆ తరువాత చిన్నా చితకా నిబంధనలు వచ్చినా పెనుమార్పులు లేవు. కానీ ఈ చట్టం వచ్చిన తరువాత ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అదే మల్టీ సిస్టమ్ ఆపరేటర్ – MSO. ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే సూపర్ హెడ్ ఎండ్ అది. అప్పట్లో అంతా ఎనలాగ్ యూని డైరెక్షనల్ ట్రాన్స్ మిషన్ మాత్రమే ఉండేది. కొయాక్సియల్ కేబుల్ వాడుకుంటూ కంట్రోల్ రూమ్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో సేవలందించగేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక చానల్ కు 7 లేదా 8 మెగాహెర్ట్జ్ పట్టేది. (అదే డిజిటల్ ట్రాన్స్ మిషన్ అయితే 10 నుంచి 20 వరకూ చానెల్స్ కంప్రెస్ చేసి ప్రసారం చేయవచ్చు.) 1995 వరకూ అన్నీ ఉచిత చానల్సే ఉండేవి. కానీ ఆ తరువాత కాలంలో పే చానల్స్ రావటంతో ఆ సిగ్నల్స్ అందుకోవటానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లో ఇంటిగ్రేటెడ్ రిసీవర్ అండ్ డీకోడర్స్ (IRDs) పెట్టాల్సి వచ్చింది. పే చానల్స్ చందాల విషయంలో చాలా గందరగోళం ఉండేది. బేరసారాలతో చెల్లింపు మొత్తం నిర్ణయమయ్యేదే తప్ప నిర్దుష్టమైన ధర అంటూ ఉండేది కాదు. కనెక్షన్ల సంఖ్య విషయంలోనూ పరస్పరం అంగీకరించుకున్న మొత్తాలే తప్ప కొలమానం అంటూ ఉండేది కాదు. ప్రజలకు ఈ వివరాలెప్పుడూ బహిర్గతం చెయ్యలేదు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే, అటు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖగానీ, ఇటు ట్రాయ్ గానీ ఏనాడూ ఈ ఒప్పందాల విషయంలో పే చానల్స్ నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. యం.ఎస్.ఓ.[మూలపాఠ్యాన్ని సవరించు] వ్యాపారపు తెలివితేటలకు తోడు స్థానికంగా బలమున్నవాళ్ళు కేబుల్ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ఆ తరువాత అర్థబలం, అంగబలం ఉన్నవాళ్ళు ఎమ్ ఎస్ వో (మల్టీ సిస్టమ్ ఆపరేటర్) లుగా రంగంలోకి దిగారు. అప్పట్లో 12 తో మొదలైన చానల్స్ సంఖ్య క్రమంగా 60 కి చేరింది. ఇంటింటికీ ప్రసారాలు అందించటానికి వీలుగా సొంత కంట్రోల్ రూమ్ లో చానల్స్ సిగ్నల్స్ అందుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కువ చానల్స్ ఇవ్వలేక సతమతమవుతున్న చిన్న ఆపరేటర్లు ఈ ఎమ్మెస్వోల రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లాస్ట్ మైల్ ఆపరేటర్ (LMO) గా పిలవబడే ఈ ఆపరేటర్లు నెలవారీ కొంత నిర్దుష్టమైన మొత్తాలు చెల్లిస్తూ ఎమ్మెస్వో కంట్రోల్ రూమ్ నుంచి కొయాక్సియల్ కేబుల్ ద్వారా ఫీడ్ అందుకోవటం ప్రారంభించారు. అలా వీళ్ళు అందించే చానల్స్ సంఖ్య 12 నుంచి 60 కి. ఆ తరువాత 92 కి పెరిగి 2002 నాటికి 106 కు చేరాయి.యం.ఎస్.ఓ. ఎక్కువ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటూ పోయింది. ఈ పోటీ పెరిగేకొద్దీ ఈ రంగంలో మాఫియా ప్రవేశించింది. రాష్ట్రంలో కేబుల్ టీవీ వ్యవస్థను కీలకమలుపు తిప్పి సాంకేతికంగా దేశంలోనే రాష్ట్రం ఎంతో ముందడుగు వేసేట్టు కృషిచేసిన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి రామకృష్ణ హత్యకు గురికావడమే మాఫియా జోక్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆ తరువాత కాలంలో ఎక్కువగా రాజకీయనాయకులు ఇందులో ప్రవేశించి సొంతంగానో, బంధువుల పేర్లమీదనో నడపటం మొదలైంది. ఆప్టికల్ ఫైబర్ ద్వారా యం.యస్.ఓ.ల నుండి మండలాలు ఇతర జిల్లాల్లోని కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇస్తున్నారు. హైదరాబాదు లోని యం.యస్.ఓ.లు తెలంగాణ లోని అన్ని జిల్లాలకు కేబుల్ టీవి ఆపరేటర్ లకు లింకులు ఇచ్చారు, ఇంకా మరికొన్ని ప్రాంతాలకూ ఇస్తూన్నారు ఆర్థికంగా లాభదాయకం కావటం, మిగిలిన చానల్స్ ను కూడా గుప్పిట్లో పెట్టుకోగలగటం, తన అనుచరగణానికి ఊళ్ళు పంచిపెట్టటం, లేదా ఆయా ఆపరేటర్లనే తన అనుచరులుగా మార్చుకోవటం లాంటి అవసరాలకోసం రాజకీయనాయకులు కేబుల్ రంగంలో ప్రవేశిస్తున్నారు. క్రమం తప్పకుండా వచ్చే అదాయం సంగతలా ఉంచితే ప్రత్ర్యర్థులను దెబ్బకొట్టేందుకు కూడా కేబుల్ టీవీ ని వాడుకుంటున్న సందర్భాలున్నాయి. ఎమ్ ఎస్ వో కొరకరాని కొయ్యలా తయారయ్యా డనుకున్నప్పుడు బినామీల చేత కొనిపించిన సందర్భాలూ ఉన్నాయి. రాజకీయ నాయకుల వత్తిడికి తట్టుకోలేని వారు హాత్ వే, డిజి కేబుల్ వంటి కార్పొరేట్ ఎమ్ ఎస్ వో లకు నెట్ వర్క్ అమ్ముకోవటమూ సాధారణమైపోయింది. చెల్లింపు చానల్స్[మూలపాఠ్యాన్ని సవరించు] ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కాక టీవీ చూసే వినియోగదారుల నుండి ఆదాయం కోసం ఒక టీవీకి 1 రూపాయి నుండి 60 రూపాయల వరుకు వసూలు చేసే చానళ్ళను "చెల్లింపు చానల్స్" అంటారు. కేవలం ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో కేబుల్ ఆపరేటర్ వద్ద డబ్బులు వసూలు చేయనివి "ఉచిత చానల్స్". పే చానల్స్ తరచూ ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వినియోగదారులు ఎక్కువమొత్తాలు చెల్లించేందుకు ఆసక్తి చూపకపోవటం, అయినప్పటికీ కేబుల్ ఆపరేటర్లు మాత్రం పూర్తి మొత్తాలు చెల్లించాల్సి రావటం అందుకు ప్రధాన కారణం. ఇలా ఉండగా 2002 లో కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (CAS) అమలయ్యేలా కేబుల్ చట్టాన్ని సవరించారు. కావాల్సినవాళ్ళు మాత్రమే పే చానల్స్ తీసుకునే వెసులుబాటుకు అప్పుడే శ్రీకారం చుట్టారు. అయితే, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటానికి ఎమ్మెస్వోలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమయ్యాయి. ఆ కంట్రోల్ రూమ్ చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా సెట్ టాప్ బాక్సులు, చందాదారు నిర్వహణా వ్యవస్థ (SMS), ఎయిర్ కండిషనింగ్ కోసం అదనపు విద్యుత్ సౌకర్యం, ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు భారంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఖర్చుల భారం తగ్గించటానికి ఆప్టికల్ ఫైబర్ ప్రవేశపెట్టారు. దీనివలన ప్రసారాలు అందించగలిగే వ్యాసార్థం బాగా పెరిగింది. అంటే ఇడిఎఫ్ఎ (Erbium Doped Fiber Amplifier) వాడకుండా 34 కిలోమీటర్ల వ్యాసార్థంలో, ఒక ఇడిఎఫ్ఎ వాడితే 67 కిలోమీటర్లమేర ప్రసారాలు పంపటానికి వీలయ్యింది. దీనివలన కంట్రోల్ రూమ్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా హైబ్రిడ్ కొయాక్సియల్ ఫైబర్ ( HFC) నెట్ వర్క్స్ అనే భావనకు బీజం పడింది. మొత్తానికి పట్టణప్రాంతాల్లో 10 – 12 హెడ్ ఎండ్స్ కలిసిపోవటానికి వీలు కలిగింది. ప్రభుత్వం సెట్ టాప్ బాక్సుల ప్రమాణాలను సైతం నిర్దేశించింది. IS 15244, 15245 ప్రమాణాలు ఉండాలని స్పష్టంగా పేర్కొంది. అంత సదుద్దేశంతో ప్రవేశపెట్టిన విధానం సైతం నీరుగారిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి: చానల్ యజమానులు వాళ్ళ చానల్ కు ధర ఎలానిర్ణయించారో వెల్లడించలేదు. అమలును పర్యవేక్షించటానికి తగిన సిబ్బంది సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు లేరు ప్రసార రంగమనేది కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమే అయినప్పటికీ, స్థానికంగా పాలనావ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించారు. వినియోగదారునికి తగిన అవగాహన కల్పించలేకపోవటం కనెక్షన్ల సంఖ్య బయటపడితే, పాత తేదీలతో ఎంటర్టైన్మెంట్ టాక్స్ పడుతుందనే భయంతో కేబుల్ ఆపరేటర్లు సహకరించలేదు. ఢిల్లీ హైకోర్టు 2007 జులై లో జోక్యం చేసుకునేదాకా దీని అమలు మీద రాజకీయంగా పట్టుదల లేదు. మొత్తానికి చెన్నై లోనూ ఢిల్లీ, ముంబై నగరాల్లోని కొన్ని ప్రదేశాలలోనూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది. అయితే చానల్ యాజమాన్యాలుగాని, ఆపరేటర్ గాని, వినియోగదారుడు గాని CAS అమలుమీద ఏ విధమైన ఆసక్తీ కనబరచకపోవటం వల్ల పెద్దగా సాధించినదేమీ లేదు. బుల్లితెర దరహాసం[మూలపాఠ్యాన్ని సవరించు] ఇండియాలో కేబుల్ టీవీ సుమారు 20 కోట్ల కనెక్షన్లుకు చేరింది. ఇది కేవలం ఇరవై ఏళ్ళలోనే సాద్యమైంది. 150 ఏళ్ళ చరిత్ర ఉన్న భారతీయ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) భారతదేశంలో సమాచార మార్పిడులు భారతదేశ టెలిఫోన్ చరిత్ర 1882 జనవరి 28 నుండి ఇప్పటి వరకు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (BSNL) నూట ముప్పై ఏళ్ళల్లోను ఈ రికార్డును చేరలేదు. కానీ ఇంతకంటే తొందరగా మోభైల్ పోన్లు ఇండియాలో 2000 నుండి 2015 వరకు కేవలం 15 సం||ల్లో హండ్ సేట్ల సంఖ్య 30 కోట్ల సంఖ్య దాటింది. అత్యంత వేగంగా కేబుల్ టీవీ తరువాత విస్తరించిన 2 వ నెట్ వర్కూ మోభైల్ పోన్ రిక్డాడు. డి.టి.ఎచ్.[మూలపాఠ్యాన్ని సవరించు] డైరక్టటూ టూ హోం (చానల్ ప్రసారం ఉపగ్రహ నుండి వినియోగదారునికి కేబుల్ ఆపరేటర్ అవసరం లేకుండ) టీవీ చూసే విధానం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. కేబుల్ తో సంబంధం లేకుండా ప్రత్యేకమైన పరికరాల సాయంతో వినియోగదారులకు ప్రసారాలు అందించటం మొదలుపెట్టింది. దీనివలన కేబుల్ టీవీ కనెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అందుకూ కొన్ని కారణాలున్నాయి: • కేబుల్ ఆపరేటర్ లాంటి మధ్యవర్తి మరొకరు లేకుండా నేరుగా ప్రసారాలు అందుకునే వెసులుబాటు • మెరుగైన నాణ్యతతో దృశ్యం, శబ్దం అందుకోగలగటం • ముందుగా చెల్లించే విధానంతో ( ప్రీ పెయిడ్ ) బాటు ప్యాకేజ్ ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం • బిల్లు చెల్లింపులు, సర్వీసింగ్ లాంటివిచాలా ప్రొఫెషనల్ గా నడుస్తూ రావటం • వ్యవస్థీకృతం కాని కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్ కు ప్రత్యామ్నాయంగా నిలవటం • గ్రామాల్లో కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్ వ్యతిరేకవర్గీయులు పంతంకోసం ఎంచుకోవటం ఏమైనప్పటికీ కేబుల్ ఆపరేటర్ కి ఇది పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కాలేకపోయింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చూసినా డిటిహెచ్ 15 శాతం మించలేదు. ఇక్కడా దాదాపు అదే స్థాయిలో ఆగిపోయింది. ఈలోగా చానల్స్ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది, డిటిహెచ్ ఆపరేటర్లు ఆ చానల్స్ అన్నీ డౌన్ లింక్ చేసుకోవటానికి తగినన్ని ఉపగ్రహ ట్రాన్స్ పాండర్లు లేక కొరత ఏర్పడింది. కేబుల్ నెట్ వర్క్ ద్వారా వెయ్యి చానల్స్ వరకూ అందించగలిగే డిజిటల్ ప్రసారాలమీద పరిశ్రమ, ప్రభుత్వం దృష్టి సారించాయి.ఇతర దేశాల్లో 10%, 20% ఉపయోగిస్తూన్నారు, ఇండియాలోను డిష్ టీవీ, టాటాస్కై, డీడీ డైరక్టటూ, రిలయెన్స్, సన్ డైరక్టటూ, ఎయిర్ టెల్, వీడీయోకాన్, సంస్ధలు సేవలు అందిస్తూన్నవి. దేశంలో డీటీహెచ్ సేవలు ప్రారంభించాలన్న ప్రతిపాదన 1996లోరాగా, జాతీయ భద్రత విషయంలో ఆందోళనలు వినిపించడంతో అప్పట్లో ఇది సాధ్యం కాలేదు. 2003 అక్టోబర్ 2న డిష్ టీవీ తొలిసారిగా డీటీహెచ్ ప్రసారాలను ప్రారంభించింది. దూరదర్శన్ డీడీ ఫ్రీ డిష్ సేవలు 2004 డిసెంబర్ నుంచి మొదలయ్యాయి. ఇందూలో కేవలం డీడీ డైరక్టటూ సంస్ధ ఉచిత సేవలు ఇండియాలో వినియోగదారునికి అందిస్తూన్నది. కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించటానికి[మూలపాఠ్యాన్ని సవరించు] పరిశ్రమకు ప్రయోజనాలు • సరైన గణాంకాలు లేకపోవటం వలన ఇప్పటివరకూ కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించటానికి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా చాలాచోట్ల బ్యాంకులు అప్పివ్వటానికి వెనుకాడుతున్నాయి. ఇకమీదట అలాంటి సమస్యలుండవు. పరిశ్రమ పరిమాణాన్ని, విలువను అంచనావేయటానికి సిఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలకు వెసులుబాటు కలుగుతుంది. పరిశ్రమ ఎదుగుదలకూ అది దోహదం చేస్తుంది. • పే చానల్స్ కు ఆదరణ ఉండటం వలన నాణ్యత పెంచుకొని పే చానల్స్ గా మారటానికి ప్రయత్నాలు మరింతగా పెరుగుతాయి. దీంతో పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. • సినిమాల ఉపగ్రహ హక్కుల ధరలూ బాగా పెరుగుతాయి. పే చానల్స్ మధ్య పోటీ వలన ఇది తప్పనిసరి అవుతుంది, ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల మీద ఆంక్షలు లేకపోవటం ఈ పరిస్థితులకు దోహదం చేస్తుంది. • పారదర్శకత వలన రేటింగ్స్ లెక్కించటానికి ఆధారపడదగిన శాంపిల్ తీయవచ్చు. కచ్చితమైన రేటింగ్స్ వస్తే ప్రకటనదారులు ఆ రేటింగ్స్ మీద ఆధారపడవచ్చు • ఎమ్మెస్వో కీలకం కావటం వలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేసి వాళ్ళ ద్వారా అమలు చేయటం సులభమవుతుంది నియంత్రణ వ్వవస్థ[మూలపాఠ్యాన్ని సవరించు] 1995లో ప్రభుత్వం TRAI (టెలికాం రెగ్యులేటరీ అధారిటీ అఫ్ ఇండియా) భారతదేశంలో టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ సంస్థలకే కేబుల్ టీవీ నియంత్రిణ కూడా అప్పగించబడింది. ఈ సంస్థ 1995లో కేబుల్ టీవీ నియంత్రిణ చట్టంగా (నియమ నిబందనలు రూపొందించారు) చేశారు. ఆ చట్టాని 2000 ఆగస్టు 11, 2005, 2011 సం. రాల్లో సవరించబడింది. సవరించిన కేబుల్ చట్టం, ట్రాయ్ నిర్దేశించిన నిబంధనల ముఖ్యాంశాలివి : 1.ఉచిత చానల్స్ అయినా, పే చానల్స్ అయినా అన్ని ప్రసారాలూ డిజిటల్ మాత్రమే అయి ఉండాలి. ఎమ్ క్రిప్ట్ చేసి ఉండాలి. చందాదారు యాజమాన్య వ్యవస్థ ( SMS ) చేత నియంత్రించబడాలి. అంటే, అంతా పద్ధతిప్రకారం, లెక్కప్రకారం జరగాలి. 2.కేబుల్ టీవీ ద్వారా అందించే ప్రసారాలు రెండు స్థాయిలలో ఉండాలి. మొదటిది బేసిక్ ప్యాకేజ్. ఇందులో ఉచిత చానల్స్ ఉంటాయి. రెండోది పే చానల్స్ ప్యాకేజ్. ఈ రెండూ కూడా కచ్చితంగా డిజిటల్ విధానంలో మాత్రమే అందించాలి. 3.ఎన్ కోడింగ్, ఎన్ క్రిప్షన్, మల్టిప్లెక్సింగ్, మాడ్యులేషన్, డిజిటల్ ప్రసారం కోసం చానల్స్ ను కలపటం లాంటి పనులన్నీ జరిపే డిజిటల్ హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) కోసం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. 4.చందాదారునికి ధరల పట్టిక అందజేసి, అందులోనుంచి ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. అదే విధంగా సెట్ టాప్ బాక్స్ సమకూర్చుకోవటానికి వీలున్న మార్గాలన్నీ అందుబాటులో ఉంచి స్వేచ్ఛనివ్వాలి. నేరుగా కొనుక్కోవటమా, అద్దెకు తీసుకోవటమా, వాయిదాల పద్ధతిలో కొనుక్కోవటమా అనేది చందాదారుడి ఇష్టం. 5.చందాదారుడు తనకు కావాల్సిన చానల్స్ ఎంచుకుంటూ సంబంధిత నియమనిబంధనలకు ఆమోదించి ఒప్పందం కుదుర్చుకునేలా చందాదారు దరఖాస్తు ( Subscriber Application Form – SAF ) అందజేసి నింపేట్టు చూడాలి. అది ఒక విధంగా హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ కూ చందాదారుకూ మధ్య ఒప్పందం లాంటిది. 6.చందాదారునికి ఇచ్చే బిల్లు అంశాలవారీగా ఉండాలి. అంటే, ఉచిత చానల్స్ కు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం, పే చానల్స్ కు ఆ చందాదారు ఎంచుకున్న చానల్స్ కు ఒక్కోదానికి వసూలు చేస్తున్న మొత్తం, ఇంటర్నెట్ లాంటి వాల్యూ యాడెడ్ సేవలుంటే వాటి విలువ, విధించిన పన్నులు చూపిస్తూ బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులో స్పష్టంగా హెడ్ ఎండ్ చిరునామా, మంత్రిత్వశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ , సర్వీస్ టాక్స్, రిజిస్ట్రేషన్ నెంబర్లు, కేబుల్ ఆపరేటర్ ఐడి నెంబర్, చందాదారు ఐడి నెంబర్, సెట్ టాప్ బాక్స్ సీరియల్ నెంబర్ ఉండాలి. 7.కేబుల్ టీవీ నెట్ వర్క్ లు కేబుల్ వేసుకోవటానికి దారి హక్కు కల్పించాలి. ఈ బాధ్యత రాష్ట్రప్రభుత్వాలమీద, అక్కడి స్థానిక సంస్థలమీద ఉంటుంది. 8.కేబుల్ టీవీ కార్యకలాపాలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అవసరం. అదేవిధంగా హెడ్ ఎండ్ (కంట్రోల్ రూమ్) నడపటానికి సర్వీస్ ప్రొవైడర్ గా మరో పోస్టల్ రిజిస్ట్రేషన్ కావాలి. ఎమ్మెస్వో అయితే పంపిణీకోసం ఒకటి, తన సొంత పాయింట్ల నిర్వహణకోసం మరొకటి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ హెడ్ ఎండ్ కోసం సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ లైసెన్స్ కావాలి. 9.కనీసం అందించాల్సిన ఉచిత చానల్స్ సంఖ్య 100 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వినోదం, సమాచారం అందించే చానల్స్ కలసి ఉండాలి. ఏ చానల్స్ ఎన్ని అనేది ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో నగరంలో, ఒక్కో పట్టణంలో భిన్నంగా ఉండవచ్చు. 10.కనీస చానల్స్ అందించినందుకు ఆపరేటర్లు వసూలు చేసుకోవాల్సిన చందా మీద గరిష్ఠ పరిమితి విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంటుంది. ప్రస్తుతం ట్రాయ్ నిబంధనల ప్రకారం నెలకు వంద రూపాయలుంది. 11.డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న ఎమ్మెస్వోలు చందారేట్లు విడివిడిగానూ, ప్యాకేజీల రూపంలోనూ ఒక నిర్దిష్టమైన నమూనాలో ప్రచారం చేయాలి. నిజానికి ప్రతి చందాదారునికీ చందాదారు దరఖాస్తు ( SAF ) నింపే సమయంలో ఒక రేట్ కార్డ్ అందించి అదే కార్డును తన వెబ్ సైట్ లో కూడా ప్రదర్శించాలి. 12.ప్రతి డిజిటల్ హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ తన పరిధిలో ఉన్న చందాదారుల జాబితా, చందా రేట్లు, ప్రాథమిక ప్యాకేజ్ కింద ఉచిత చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు, పే చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు తదితర వివరాలను నిర్దిష్టమైన ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికలో చానల్స్ కు జరిపే చెల్లింపుల వివరాలు కూడా ఉండాలి. కేబుల్ టీవీ పరిశ్రమ మొదలై రెండు దశాబ్దాలు దాటిన తరువాత 2011 డిసెంబర్ లో లోక్ సభ ఒక బిల్లును ఆమోదించింది. భారతదేశంలో కేబుల్ టీవీని డిజిటైజ్ చేయటం దీని ప్రధానోద్దేశం. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ సవరణ చట్టం 2011, సవరణ నిబంధనలు ( 2012 ) తో బాటుగా దశలవారీ డిజిటైజేషన్ అమలుకోసం ట్రాయ్ నిబంధనలు నెం. 9, 12, 13 జారీచేసింది. దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా 15 కోట్ల ఇళ్ళతో అనుసంధానమైన పరిశ్రమ కేబుల్ టీవీ నెట్ వర్క్. 106 అనలాగ్ చానల్స్ అందించగలిగేలా కంట్రోల్ రూమ్స్, కేబుల్స్ తదితర వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 2011 నాటికి ఈ వ్యవస్థలో పాతికవేల కోట్లకు పైబడి ప్రైవేట్ పెట్టుబడి చేరింది. దీనినుంచి ఏటా 12 నుంచి 13 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందుకే ఈ రంగం ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కనిపించింది.. ఆ క్రమంలోనే కేబుల్ ఆపరేటర్ మీద ఎంటర్టైన్మెంట్ టాక్స్, సర్వీస్ టాక్స్ పడ్డాయి. అయితే, ఆ పన్ను విధింపుదారులకు మనమేం చేస్తున్నామనే ధ్యాస లేకుండా పోవటం మాత్రం దారుణం. పార్లమెంట్ ఈ చట్టం చేసిన తరువాత దీని అమలు సాఫీగా సాగిపోవటం ఎలాగన్నది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా తయారైంది. అందుకే దీనికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించే బాధ్యతను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి అప్పగించింది. మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియను విశ్లేషించిన ట్రాయ్ తన సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు అందజేసింది[1]. దశల డిజిటైజేషన్[మూలపాఠ్యాన్ని సవరించు] దశ ప్రాంతాలు గడువు తేదీ మొదటి దశ నాలుగు మెట్రో నగరాలు ( ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై ) 2012 అక్టోబర్ 31 రెండో దశ హైదరాబాద్, విశాఖపట్టణం సహా దేశ వ్యాప్తంగా 38 నగరాలు 2013 మార్చి 31 మూడో దశ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పట్టణాలు 2015 డిసెంబర్ 31 నాలుగో దశ మిగిలిన గ్రామీణప్రాంతాలన్నీ 2016 డిసెంబర్ 31 సెట్‌టాప్ పెట్టెలు[మూలపాఠ్యాన్ని సవరించు] పార్లమెంటు ఆమోదించిన కేబుల్ టీవీ నెట్ వర్కు సవరణ బిల్లు 2011 . ప్రకారం దేశవ్యాప్తంగా కేబుల్ ఆపరేటర్లు తమ నెట్ వర్కును డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. బ్రాడ్ కాస్టింగ్ సంస్థలు సైతం అనలాగ్ సిగ్నల్ నుండి డిజిటల్ సిగ్నల్స్ కు మారాల్సి ఉంటుంది. ఇండియాలో కేబుల్ టీవీ ఇండ్లల్లోని టీవీ సెట్ కనెక్షన్ కు డిజిటల్ సిగ్నల్స్ స్వీకరించడానికి సెట్‌టాప్ పెట్టె (2) అవసరముంటుంది. డిజిటైజేషన్ నాణ్యత విషయంలో వినియోగదారుని హక్కులు 1. రకరకాల స్కీముల వివరాలు, నిబంధనలు, షరతులు, చందా వివరాలు, సెట్ టాప్ బాక్స్ వివరాలు తెలుసుకోవచ్చు 2. చానల్స్ కు విడివిడిగా చందా కట్టే వెసులుబాటు వాడుకోవచ్చు 3. కేబుల్ ఆపరేటర్ కు చెల్లించే మొత్తానికి రశీదు పొందవచ్చు 4. ముందుగా చందా చెల్లించే విధానం ( ప్రీ పెయిడ్ చందా చెల్లింపు ) లోనూ బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు 5. నెల నుంచి మూడు నెలలవరకు విరామం కావాలంటే సేవలు ఆపమని అడగవచ్చు. అంటే, పిల్లల పరీక్షల సమయంలో టీవీ వద్దనుకుంటే వద్దని చెప్పవచ్చు. 15 రోజుల ముందుగా తెలియజేస్తే, వద్దనుకున్న కాలానికి చందా కట్టనక్కర్లేదు. అయితే, సెట్ టాప్ బాక్స్ ను అద్దె పద్ధతిలో తీసుకుంటే దాని అద్దె మాత్రం కట్టాలి. 6. చందాదారుడు ఎప్పుడైనా చెల్లింపు విధానాన్ని ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మార్చుకోవచ్చు. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు.. సెట్‌టాప్ పెట్టెల కలవరం[మూలపాఠ్యాన్ని సవరించు] 2011 లో దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌పై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2012 నవంబరు 1 తో ముగిసింది. అవి దేశ రాజధాని న్యూఢిల్లీ, ముంబాయీ, కోల్ క్తత,చెన్నైయ్ పట్టణ ప్రాంత కేబుల్ టీవీ వినియోగదారులు కచ్చితంగా సెట్‌టాప్‌బాక్స్‌(ఎస్‌టీబీ) అమర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. పన్నుల వడ్డింపునకే కేబుల్‌టీవీ డిజిటైజేషన్[మూలపాఠ్యాన్ని సవరించు] వివిధ రకాలుగా పన్నులను వడ్డించేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ ప్రక్రియ అమలుకు సిద్ధమయ్యాయని ‘ఆర్థిక సర్వే’ పేర్కొంది. సర్వేలో వెల్లడైన ప్రకారం.. రాష్ట్రప్రభుత్వాల ప్రాథమిక సమాచారాన్ని బట్టి చూస్తే.. ఇదివరకే వినోదపు పన్ను వడ్డింపు రెండు నుంచి మూడు రెట్లు పెరిగింది. డిజిటైజేషన్ ద్వారా కేబుల్ టీవీ చందాదారులకు సంబంధించి పూర్తి పారదర్శకత వస్తుందని, తద్వారా పన్నులు కచ్చితంగా వసూలు అయ్యేందుకు వీలవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేశాయి. డిజిటైజేషన్‌కు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల తయారీవల్ల దేశీయ ఎలక్ట్రానిక్ పరిశ్రమకు మేలు చేకూర్చడంతోపాటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ దొరుకుతాయి. టీవీ, రేడియో, సినిమా, ప్రింట్ మీడియా, యానిమేషన్ వంటి రంగాలు గత రెండేళ్లలో అనూహ్య వృద్ధి సాధించాయి. 2018 నాటికి ఈ రంగాలు రూ.1,78,600 కోట్ల వృద్ధిసాధిస్తాయి. దేశంలో ప్రస్తుతం 800 టీవీ చానెళ్లు, 245 ఎఫ్‌ఎం, 170 కమ్యూనిటీ రేడియోలు ఉన్నాయి. ఎమ్ ఎస్ వో లకు ప్రయోజనాలు • డిజిటైజేషన్ లో అత్యధికంగా లబ్ధి పొందేది ఎమ్ ఎస్ వో లు మాత్రమే • డిజిటైజేషన్ తరువాత వినియోగదారులనుంచి వసూలు చేసే చందా మొత్తాలు అనివార్యంగా పెరుగుతాయి. ముందుగా వాళ్ళు పే చానల్స్ తో టోకున ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాబట్టి నేరుగా ఆపరేటర్లు తీసుకునేదానికంటే తక్కువ ధరకు వస్తాయి. బేరమాడే శక్తి పెరుగుతుంది. • పెద్ద మొత్తంలో క్యారేజ్ ఫీజులు వస్తాయి. ముఖ్యంగా ఉచిత చానల్స్ పోటీపడి మరీ ఇస్తాయి. క్యారేజ్ ఫీజు తగ్గినట్టు చూపినా అది కేవలం పే చానల్స్ వారి గ్రూపుకు చెందినవే అయి ఉంటాయి. అందుకు బదులుగా తక్కువరేట్లకు వాళ్ళ పే చానల్స్ తీసుకుంటారు. • ఆపరేటర్లకు చెందాల్సిన ఆదాయపు వాటాని నిర్దిష్టంగా పేర్కొనటం వలన వివాదాలు తలెత్తే అవకాశం లేదు. డిటిహెచ్ ఆపరేటర్లకు ప్రయోజనాలు : • డిజిటైజేషన్ లో చందాలు పెరుగుతున్నట్టు తేలగానే వినియోగదారులు డిటిహెచ్ వైపు మొగ్గుచూపుతారు కాబట్టి డిటిహెచ్ కి డిజిటైజేషన్ పరోక్షంగా లాభం చేకూర్చుతుంది. • డిజిటైజేషన్ లోనూ సెట్ టాప్ బాక్స్ అవసరం ఉండటం వలన మరికొందరు డిటిహెచ్ పట్ల ఆసక్తి చూపే అవకాశముంది. • ప్రాంతీయంగా ప్యాకేజీలు తయారుచేసి పోటీపడటం ద్వారా ఎమ్ ఎస్ వో లతో పోటీపడి వ్యాపారం పెంచుకోవటానికి డిటిహెచ్ ఆపరేటర్లు పోటీపడతారు. • డిటిహెచ్ వినియోగదారులు తమ సర్వీస్ ప్రొవైడర్ ను మార్చుకునే అవకాశం కల్పించటం ద్వారా పోటీ తట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. వినియోగదారులకు ప్రయోజనాలు : • ప్రసారాల వీడియో నాణ్యత మెరుగ్గా ఉంటుంది. • ఎక్కువ చానల్స్ నుంచి కావాల్సినవి ఎంచుకోవచ్చు • కోరుకున్న చానల్స్ కి మాత్రమే చెల్లించే అవకాశం ఉండటం వల్ల చందా బడ్జెట్ ని నియంత్రించుకోవచ్చు • బ్రాడ్ బాండ్ సహా అనేక వాల్యూ యాడెడ్ సర్వీసులు అందుకునే అవకాశం ఉంటుంది. •ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (EPG) వలన కార్యక్రమాల వివరాలు తెలుస్తాయి, చానల్స్ వేగంగా ఎంచుకోవచ్చు కేబుల్ ఆపరేటర్ కి ప్రయోజనాలు : • కచ్చితమైన లెక్కలతో పారదర్శకమైన సమాచారం ఉంటే సులభంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు • కనెక్షన్ల లెక్క తక్కువ చెబుతున్నారనే నిందనుంచి బయటపడవచ్చు. • చందావసూళ్ళ విషయంలో ఎమ్ ఎస్ వో నిర్మొహమాటంగా వ్యవహరించి కనెక్షన్లు కట్ చేసే పరిస్థితులుండటం వలన మొండిబాకీలుండవు. • పే చానల్స్ ను అడిగినవాళ్ళకు అడిగినట్టుగా ఇవ్వటం వలన అందరిమీదా భారం మోపనక్కర్లేదు • బ్రాడ్ బాండ్, వాయిస్ ఆన్ డిమాండ్, వీడియో గేమింగ్, వీడియో రికార్డింగ్ లాంటి అదనపు సౌకర్యాలు కల్పిచి వాటికి డబ్బు వసూలు చేసుకోవచ్చు.. • ఎమ్ ఎస్ వో లు, ఆపరేటర్లు ఆదాయాన్ని పంచుకోవటంలో నిర్దిష్టమైన నిష్పత్తి ఉండటం వలన వివాదాలకు తావుండదు. బుల్లితెర కష్టాలు[మూలపాఠ్యాన్ని సవరించు] సెట్‌టాప్ బాక్స్‌లను తప్పనిసరి చేస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదించిది . కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది దీన్ని పాటించాల్సిందే కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ నుంచి ఆదేశాలు ఉత్తర్వులను పాటించాల్సిందే. మరోపక్క బాక్సులకు దేశంలో తీవ్ర కొరత ఉంది. . సెట్ టాప్ బాక్స్‌లు లేకపోవడంతో అనలాగ్ సంకేతాలు నిలిచిపోయాయి. లక్షల ఇళ్లలో టీవీలు బుల్లితెర వినోదానికి తెరపడింది బాక్స్‌లు బిగించని టీవీలు మూగబోయాయి. డిజిటల్ ప్రసారాలు మాత్రమే కొనసాగుతున్నాయి. నిజానికి డిజిటైజేషన్ అమలులో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. చాలా వరకూ ముందుగా ఊహించని సమస్యలే. మరికొన్ని కోర్టు కేసులూ రావటంతో జాప్యం అనివార్యమైంది. డిజిటల్ లైసెన్స్ లు త్వరగా ఇవ్వాల్సి రావటంతో ముందు తాత్కాలిక పద్ధతిమీద ఇచ్చి ఆ తరువాత శాశ్వత లైసెన్సులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. కొంతమంది పెద్ద ఎమ్మెస్వోలకు లైసెన్స్ రద్దు చేసిన ఘటనలు కూడా తీవ్ర కలకలం రేపాయి. మొత్తమ్మీద డిజిటైజేషన్ అమలు చాలా వేగంగా, హడావిడిగా జరగాలనుకోవటం వలన అనేక సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో సెట్ టాప్ బాక్సుల అందుబాటు గురించి పట్టించుకోకపోవటం, విదేశీ సెట్ టాప్ బాక్సులమీదనే ఆధారపడాల్సి రావటం మరికొన్ని కారణాలు. డిజిటైజేషన్ అమలు తీరు పర్యవేక్షించటానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. అయితే, ఎమ్మెస్వో గొడౌన్ నుంచి ఎన్ని సెట్ టాప్ బాక్సులు బయటికెళ్ళాయన్నదే విజయానికి సంకేతంగా మారింది తప్ప వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) పరికరాల నాణ్యత విషయంలోనూ అదే హడావిడి వలన నాణ్యత మీద దృష్టిపెట్టకపోవటం స్పష్టంగా కనిపించింది. మొదటి రెండు దశల్లోని చందాదారులకు అసలు డిజిటైజేషన్ పట్ల ఎంతమాత్రమూ అవగాహన ఏర్పడలేదు. అందువల్లనే చందాదారుల దరఖాస్తులు నింపటం, కావాల్సిన చానల్స్ ఎంచుకోవటం లాంటి పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది. దీనివలన ఎమ్మెస్వోలు కూడా SMS అమలు చేయలేకపోయారు. ఫలితంగా చందాదారులకు కోరుకున్న చానల్స్ కు అనుగుణంగా బిల్లు అందుకునే అవకాశం లేకుండా పోయింది. చాలామంది అసలు రేట్ కార్డ్ చూడలేదని కూడా ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. అందమైన యాంకర్లు టీవీ తెరమీద ప్రత్యక్షమై చందాదారుల దరఖాస్తులు నింపాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా , ఇంకా ఆశించిన ప్రయోజనం కనబడ లేదు. నిజానికి అధికారులకు క్షేత్రస్థాయి సమస్యలమీద అవగాహన లేకపోవటం వల్లనే ఆచరణ యోగ్యం కాని విషయం స్పష్టమైంది. గడువు తేదీ లోగా పూర్తి చేయాలనే లక్ష్యం మీద మాత్రమే దృష్టిపెట్టటం వలన చౌక రకం హార్డ్ వేర్ రంగప్రవేశం చేసింది. ఇది ప్రైవేట్ పట్టుబడులకు సంబంధించినది కావటంతో ప్రభుత్వం పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నత్త నడక నడిచింది. మొత్తం దాదాపు 6 వేల హడ్ ఎండ్స్ ఉంటాయని అంచనావేయగా నాలుగు వందలు కూడా రిజిస్టర్ కాలేదు. ఇటీవలే వేగంగా లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రతి నెలా రెండేసి సార్లు సమావేశాలు జరుపుతూ దరఖాస్తు దారుల సమస్యలు పరిష్కరిస్తూ జాప్యానికి కారణాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు. రెండో దశలో డిజిటైజేషన్ 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ ఉన్నాయి[మూలపాఠ్యాన్ని సవరించు] రెండో దశలో డిజిటైజేషన్ తప్పనిసరి కానున్న 38 నగరాల్లో హైదరాబాద్, వైజాగ్ కూడా ఉన్నాయి డిజిటైజేషన్‌లో భాగంగా 2013 సెప్టెంబరు 18 తో ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వాసులకు సెట్‌టాప్ బాక్సుల పాట్లు తప్పడంలేదు. మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో జనం బేజారవుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో సెట్‌టాప్ బాక్స్‌ల లభ్యతను పరిగణలోకి తీసుకోకుండామార్చి 31ని తుదిగడువుగా విధించడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గడువు పెంచాలని కోరుతూ కొందరు ఆపరేటర్లు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు విశాఖలో పది శాతం మాత్రమే డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 10 లక్షల టీవీలున్నాయి. ఇందులో లక్ష ఇళ్లలో డీటీహెచ్ సిగ్నల్స్ ద్వారా టీవీ ప్రసారాలను వీక్షిస్తున్నారు. మిగిలిన 9 లక్షల్లో 70 శాతం గృహాల్లో ఎస్‌టీబీలు అమర్చుకున్నారు. హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లోనే.. నాంపల్లి, ఆసిఫ్‌నగర్, చార్మినార్, మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్, హిమాయత్‌నగర్, విద్యానగర్, కాచిగూడ, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాలను డిజిటైజేషన్ పరిధిలోకి తెస్తారు. డిజిటైజేషన్ కానున్న ప్రాంతాల్లో శ్రీనగర్ కాలనీ, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, బల్కంపేట, ఎస్‌ఆర్ నగర్, కంటోన్మెంట్, తార్నాక, హబ్సిగూడ, సంతోష్‌నగర్, చంపాపేట కూడా ఉన్నాయి. అలాగే బోయినపల్లి, జూబ్లీహిల్స్, బోరబండలోని ప్రాంతాలు కూడా దీని కిందకు రానున్నాయి. జంటనగరాల్లో కేబుల్ లెక్కలివే.. మొత్తం కేబుల్ కనెక్షన్లు: సుమారు 30 లక్షలు డీటీహెచ్ కనెక్షన్లు ఉన్నవారు: సుమారు 6 లక్షలు సెట్‌టాప్‌బాక్స్‌ల అవసరం: సుమారు 24 లక్షలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నవి: ఏడు లక్షలు, కొరత: సుమారు 17 లక్షలు సెట్‌టాప్ బాక్స్ ధర: కంపెనీని బట్టి రూ.1250 నుంచి రూ.1500 మూడవ దశ పిబ్రవరి 31 2017 వరకు గడువిచ్చింది[మూలపాఠ్యాన్ని సవరించు] కేబుల్‌ టీవీ వ్యవస్థను డిజిటలైజ్‌ ప్రక్రియ మూడోదశలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా ఎక్కువగా ఉన్న మేజర్‌ పంచాయతీలు, టౌన్‌షిప్‌లలో కేబుల్‌ టీవీ ప్రసారాలను 2015 డిసెంబరు 31లోగా డిజిటలైజ్‌ చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలో 186, ఆం«ధ్రప్రదేశ్‌లో 180 పట్టణాల్లో కేబుల్‌ టీవీ ప్రసారాలు డోలాయమానంలో పడ్డాయి ఇందుకు సంబంధించి మూడో దశలో ఉన్న పట్టణాలు, ప్రాంతాలు, అక్కడున్న కేబుల్‌ కనెక్షన్ల వివరాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ 2015 ఏప్రిల్‌లో సమాచారం అందించింది. అయితే డిమాండ్‌కు సరిపడా సెట్‌టాప్‌ బాక్సులు అందుబాటులో లేకపోవడంతో నిర్ధేశించిన గడువులోగా డిజిటలైజేషన్‌ ప్రక్రియ సాధ్యం కాలేదు. అరకొర ప్రకటనలే జారీ.. కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ గురించి అరకొర ప్రకటనలు ఇవ్వడం తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వినియోగదారులకు అవగాహన కల్పించడం, మాస్టర్‌ సిస్టమ్‌ ఆపరేటర్ల (ఎంఎస్‌ఓ)లపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. గతేడాది వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పదిశాతం వరకు కేబుల్‌ కనెక్షన్లు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చుకున్నాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో అదనంగా మరో ఇరవై శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల్లో కలిపి ప్రస్తుతం 30 శాతం కనెక్షన్లకే సెట్‌టాప్‌ బాక్సులు అమర్చారు . మిగిలిన 70 శాతం కనెక్షన్లకు సెట్‌టాప్‌ బాక్సులు అమర్చడం కష్టమే. అనలాగ్‌ కేబుల్‌ ప్రసారాలు నిలిచిపోతే వినియోగదారుల నుంచి సెట్‌టాప్‌ బాక్సులకు తీవ్రమైన డిమాండ్‌ వస్తుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం కష్టమే. నాలుగో దశ తేదీ 2017 మార్చి 31[మూలపాఠ్యాన్ని సవరించు] దేశంలో కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ నాలుగో దశకు గడువు తేదీని 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ గురువారం నిర్ణయం తీసుకుంది. డిజిటలైజేషన్‌పై ఎంఎస్‌వో సంఘాలు, కొందరు వ్యక్తులు వేసిన కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండడం, సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటు వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయానికొచ్చింది. డిసెంబరు 31కల్లా గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటలైజేషన్‌ పూర్తవ్వాలని గతంలో ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మూడో దశ తేదీ పెంపు వారికి ఇంకా డిజిటల్‌లోకి మారకపోతే వారికి పిబ్రవరి 31వరకు గడువిచ్చింది.ఇక ఈ నెల రోజుల్లో డిమాండ్‌కు తగిన స్థాయిలో మార్కెట్‌లో సెట్‌టాప్‌ బాక్సులు లభించడం ఎలా సాద్యమో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చెప్పాలి. విదేశాల నుంచి సెట్‌టాప్‌బాక్స్‌ల దిగుమతి నిలిచిపోవడంతో వీటికి తీవ్ర కొరత ఏర్పడింది. గడువును ఆరు నెలలపాటు పెంచాలని కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు. నాలుగో దశకు గడువు కేవలం ఒక నెల రోజులు[మూలపాఠ్యాన్ని సవరించు] నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు పెంచుతూ కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్ణయం తీసుకుంది. తల తోక లేని ట్రాయ్ నిర్ణయం[మూలపాఠ్యాన్ని సవరించు] డిజిటలైజేషన్‌పై గతంలో ప్రభుత్వం ఎంఎస్‌వోలు భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, 68.84% భారతీయులు (833.1 మిలియన్ల మంది) 6,49,481 వివిధ గ్రామాలలో నివసిస్తున్నారు. ఈ గ్రామాల పరిమాణం గణనీయంగా మారుతుంది. 236,004 భారత గ్రామాల్లో 500 కన్నా తక్కువ జనాభా ఉండగా, 3,976 గ్రామాలలో 10,000+ జనాభా ఉంది. నాలుగో దశకు గడువు తేదీ పెంపు మాత్రం కేవలం ఒక నెల రోజులు అనగా 2017 మార్చి 31వరకు 6,49,481 ఫలితంగా గ్రామాలలో అనలాగ్ పద్ధతిలో సెట్‌టాప్ బాక్స్ లేని టీవీలు మూగబోయాయి ప్రసారాలు నిలిచిపోయాయి. కేవలం ఒక నెల రోజులలో డిజిటల్ ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు[ప్రతి టి.వికి ] సెట్‌టాప్ బాక్స్ (ఎస్‌టీబీ) లేదా డీటీహెచ్ తప్పని సరిగా మారాయి. టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిజిటల్ పద్ధతిలో ప్రసారాల కోసం కేబుల్ టీవీలకు సెట్ టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. డిజిటైజేషన్ 1. మొదటి దశ నాలుగు మెట్రోనగరాల్లో గడువు 2010 - 2012 నవంబరు 1 వరకు [సుమారు 2 సంవత్సరాలకు పైగా] దేశం ఆర్థిక నగరాలకు గడువు 2. రెండో దశలో 2012 నవంబరు 1 - 2013 సెప్టెంబరు 18 వరకు[సుమారు 2 సంవత్సరాలకు పైగా] 2 వ శ్రేణీ దేశ ఆర్థిక నగరంలకు గడువు 3. మూడోదశలో దేశం లోని 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సెప్టెంబరు 2013 - పిబ్రవరి 31, 2017 వరకు[సుమారు 4 సంవత్సరాలకు పైగా]పట్టణంలకు గడువు ఇచ్చిన ప్రభుత్వం. 4. నాలుగో దశ తేదీ పిబ్రవరి 31, 2017 - 2017 మార్చి 31 ఆర్థికంగా వెనుకబడి, విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, అధికంగా వ్యవసాయం మీద ఆధారపడుతారు.అలాటి గ్రామాలు,చిన్న గ్రామా పంచాయతీలకు కేవలం ఒక నెల రోజుల గడువు.1.డిజిటైజేషన్ గడువు లోగా పరిశ్రమ వ్యవస్థీకృతం మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ గడువును పెంచటం వలన పరిశ్రమ వ్యవస్థీకృతం కావటానికి కొంత అదనపు సమయం దొరికినట్టయింది. ఈ సమయంలో మార్కెట్లు కొంత పరిణతి చెందటానికి వీలుంటుంది. అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతాయి. బలవంతంగా పే చానల్స్ పేరుతో వసూలు చేసే లోపు వినియోగదారుడు కూడా పే చానల్స్ కు అలవాటు పడతాడు. ఆ విధంగా బొకే విధానం మీద కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. లేకపోతే అయోమయమే కొనసాగుతుంది. నిజానికి మొదటి రెండు దశల్లో అదే జరిగింది. మూడేళ్ళ తరువాత కూడా ప్రేక్షకులు తాము కోరుకున్న చానల్స్ చూడలేకపోతున్నారు. అంతేకాదు కంప్యూటరైజ్డ్ బిల్లులు పొందలేకపోతున్నారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సాగుతున్న అతిపెద్ద దశల్లో అంతకంటే ఘోర వైఫల్యాలు చవిచూడబోతున్నారు. 2. పే చానల్స్ ప్రసారాలకు నాణ్యతాప్రమాణాలు సేవలలో నాణ్యత గురించి ప్రస్తావించినప్పుడు ఎమ్మెస్వోలు, ఆపరేటర్లగురించి మాత్రమే ప్రస్తావిస్తూ వచ్చిన ట్రాయ్ అసలు ఆ ప్రసారాల తయారీదారులను నాణ్యత గురించి ప్రశ్నించకపోవటం దారుణం. తక్కువ బాండ్ విడ్త్ లో ఎక్కువ చానల్స్ పట్టేలా కంప్రెస్ చేసి నాణ్యతను బేఖాతరు చేస్తున్న చానల్స్ మీద ట్రాయ్ ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. అంటే, అంతిమంగా నాణ్యత కరవైన ప్రసారాలతోనే వినియోగదారుడు సరిపెట్టుకోవాల్సి వస్తోంది. అదే విధంగా పే చానల్స్ ఒకవైపు పెద్ద మొత్తాల్లొ వినియోగదారుడి నుంచి చందా మొత్తాలు గుంజుతూనే ప్రకటనలతో విసిగిస్తున్నాయి. అనేక దేశాల్లో పే చానల్స్ ప్రకటనలు ప్రసారం చేయటం నిషిద్ధం. ఇటీవలే రష్యా కూడా నిషేధం విధించింది. మనదేశంలో నిషేధం విధిమ్చకపోయినా కనీసం ఒక పరిమితి విధించటానికీ వెనకాడే పరిస్థితి. అంతెందుకు, గంటకు 12 నిమిషాలు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదని కేబుల్ టీవీ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ నిబంధనను అమలు చేసే పట్టుదలగాని, అంకితభావం గాని ప్రభుత్వానికి లేవు. ఇది కూడా ప్రేక్షకులపట్ల ఉన్న చులకన భావనకూ, చానల్స్ మీద ఉన్న ప్రేమకూ నిదర్శనం. ప్రకటనల ప్రసారం మొదలుకాగానే ఒక్క సారిగా వాల్యూమ్ పెరిగి టీవీ దద్దరిల్లుతుంది. దీనిమీద కూడా ప్రభుత్వం ఎలాంటి కట్టడీ చేయలేకపోయింది. ఒకవైపు డిజిటైజేషన్ తో ప్రసారాల నాణ్యత పెరుగుతుందంటూ ఊదరగొడుతున్న ట్రాయ్, నాణ్యత పెరగటానికి వీలుగా చానల్స్ ఎంత బాండ్ విడ్త్ పెంచుకుంటున్నాయో పరిశీలించలేకపోతోంది. నాణ్యతానిబంధన చానల్స్ కు కూడా వర్తించినప్పుడే ప్రయోజనం ఉంటుంది. చానల్స్ ఇచ్చే ప్రసారాలు నాణ్యంగా లేనప్పుడు కేవలం సెట్ టాప్ బాక్స్ పెట్టుకోగానే వినియోగదారుడికి. నాణ్యమైన ప్రసారాలు అందటం భ్రమ మాత్రమే. 3. చందాల టోకు ధర నిర్ణయం పే చానల్స్ వసూలు చేసే చందా రేట్ల విషయంలో ట్రాయ్ అపరిమిత స్వేచ్చ ఇచ్చినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే పే చానల్ యాజమాన్యాలు తాము నిర్ణయించుకున్న చిల్లర ధరలను వచ్చే ఐదేళ్ళకూ ప్రకటించాల్సి ఉంటుంది. టారిఫ్ ఆర్డర్ లో ఇచ్చిన మూడు స్లాబ్స్ గమనిస్తే సగటున ఒక్కో చానల్ కు నెలకు 5 రూపాయలుంటుంది. నిజానికి CAS లో కూడా ఇదే విధమైన లెక్కింపు జరిగింది. పెద్దగా వ్యతిరేకత లేకుండా అందరూ దీన్ని ఆమోదించారు కూడా. కానీ డిజిటైజేషన్ లో ట్రాయ్ ఏ విధంగానూ నియంత్రించలేకపోతోంది. ఇప్పుడు చూస్తుంటే సగటు ధర 10 రూపాయలకు ఏ మాత్రమూ తగ్గేలా లేదు. అంటే, ట్రాయ్ చెప్పిన ధరకు రెట్టింపు. స్పోర్ట్స్ చానల్స్ అయితే ఒక్కొక్కటి 30 రూపాయలకు తక్కువ లేవు. ఈ ధరలతో 12 కోట్ల ఇళ్ళకు ప్రసారాలు అందుతాయా? అసలు డిజిటైజేషన్ అంటేనే జనం మీద సెట్ టాప్ బాక్స్ భారమని అనుకుంటున్న సమయంలో ఇలా పే చానల్ ధరలకూ అడ్దూ అదుపూ లేకుండా పోతుంటే ట్రాయ్ అలా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తే ఎలా ? వినియోగదారులకు ఇది పెనుభారంగా తయారవుతోంది. ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలూ ఇవ్వకపోవటంతో స్వయంగా సెట్ టాప్ బాక్స్ భారం మోస్తున్న వినియోగదారుడిమీద ఇలా నెలనెలా పడే భారాన్ని రెట్టింపు చేయటం ఎంతమాత్రమూ సమంజసం కాదు. అందుకే మొదటి ఐదేళ్ళ డిజిటైజేషన్ కాలంలో ఒక్కో పే చానల్ చిల్లర ధర 5 రూపాయలకు మించకుండా ట్రాయ్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొత్తం మార్కెట్ ను నిర్ణయిస్తున్నది పే చానల్ నిర్వాహకులు, డిటిహెచ్ ఆపరేటర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలు మాత్రమే. ఈ వ్యవహారంలో నష్టపోతున్నది వినియీగదారులే. అందుబాటు ధరలో వినోదం అందే అవకాశమే కనబడటం లేదు. డిటిహెచ్ తీసుకున్నా, కేబుల్ కనెక్షన్ తీసుకున్నా, పే చానల్స్ బాదుడు పెనుసమస్యగా తయారైంది. పైగా, ఉచిత చానల్స్ విషయంలో ట్రాయ్ అనుసరించిన విధానం కూడా సమంజసంగాలేదు. డిజిటైజేషన్ పేరుతో పే చానల్స్ తో బాటు ఉచిత ( ఫ్రీ టూ ఎయిర్ – ఎఫ్ టి ఎ ) చానల్స్ ను కూడా బలవంతంగా ఎన్ క్రిప్ట్ చేయించటం వలన కోట్లాది ప్రేక్షకులకు ఈ చానల్స్ ను సులభంగా చూసే అవకాశం పోతోంది. అందులో దూరదర్శన్ చానల్స్ కూడా ఉన్నాయి. మరో వైపు చానల్స్ నడుపుతున్న పెద్ద పెద్ద గ్రూపులు తమ పే చానల్స్ కు బొకే పద్ధతిలో చందా ధరలు నిర్ణయించి ఒంటరి చానల్స్ ను అణగదొక్కు తున్నారు. డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో పే చానల్ యజమానులు అదే పనిగా దబ్బు గుంజే పనిలో పడ్డారు. ఎమ్మెస్వోలమీద వత్తిడి తెచ్చి కనెక్టివిటీ పెంచమంటారు. లేని కనెక్టివిటీ ఎక్కడ తేవాలని మొత్తుకుంటూనే ఎమ్మెస్వో ఈ భారాన్ని స్థానిక కేబుల్ ఆపరేటర్ మీద రుద్దుతాడు. ఫలితంగా ఆపరేటర్ నష్టపోతాడు. లేదంటే వినియోగదారుడిమీద నెలవారీ చందా భారాన్ని పెంచుతాడు. అలాంటి పే చానల్స్ చూడకపోయినా వినియోగదారుడు ఆ భారం భరించాల్సి వస్తుంది. అలా వసూలు చేయటం ఆపరేటర్ కు చాలా ఇబ్బందికరమైన పని. మరో వైపు అన్ని పే చానల్స్ కూ ఒకే విధమైన వ్యూయర్ షిప్ ఉండదు. అందువలన ఫలానా చానల్ కు ఇన్ని కనెక్షన్ల లెక్కన వసూలు చేసి ఇస్తున్నారు కాబట్టి మా చానల్ కూ అలాగే ఇవ్వాలంటూ పే చానల్ యజమానులు పట్టుబట్టటమూ సమంజసం కాదు. అందువలన క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇలాంటి సమస్యలన్నిటినీ దృష్టిలో ఉంచుకొని డిజిటైజేషన్ జరగని ప్రాంతాల్లో వ్యూయర్ షిప్ లెక్కించటానికి ట్రాయ్ ఒక ఫార్ములా రూపొందించాల్సిన ఆవసరముంది. 4. వినియోగదారుల బిల్లింగ్ డిజిటజేషన్ పూర్తయితే అంతా పారదర్శకంగా ఉంటుందని పదే పదే చెప్పారు. అందులో ప్రధానంగా కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ ద్వారా కనెక్షన్ల సంఖ్య, వసూళ్ళు అన్నీ పారదర్శకంగా ఉంటాయని, పే చానల్ యజమానులకు కచ్చితమైన ఆదాయం వస్తుందని, ప్రభుత్వానికి పన్ను వసూళ్ళూ బాగా జరుగుతాయని ట్రాయ్ అదే పనిగా ఊదారగొడుతోంది. కానీ అసలు సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. క్షేత్ర స్థాయిలో ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్యన వ్యాపార సంబంధమైన అవగాహనకు అవసరమైన ప్రాతిపదిక లేకపోవటం వలన బిల్లింగ్ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అందుకే మొదటి రెండు దశల్లో పూర్తి స్థాయిలో డిజిటైజేషన్ అమలు కావటం లేదు. ట్రాయ్ ఈ సమస్యను పరిష్కరించకుండా ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లే తేల్చుకోవాలంటూ సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆదాయ పంపిణీ విషయం ఇంకా తేలలేదు. పే చానల్స్ బొకే రూపంలోనూ, విడివిడిగానూ అందుబాటులో ఉండే విషయం ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళ ఎమ్మెస్వో ఏదైనా కారణం వల్ల అకస్మాత్తుగా పే చానల్స్ ప్రసారాలు ఉపసంహరించుకుంటే పరిస్థితి ఏంటి అనే విషయాలమీద స్పష్టత లేదు. అటు ఎమ్మెస్వోకి, ఇటు ఆపరేటర్ కి ప్రత్యేకమైన కార్యక్షేత్రాలున్నప్పుడే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. అప్పుడే ఇద్దరూ వ్యాపార భాగస్వాములు కాగలుగుతారు. కానీ వాస్తవానికి చాలాచోట్ల ఎమ్మెస్వోలే తన ప్రాంతంలో ఆపరేటర్ గా కూడా ఉండటం వల్ల అది సాధ్యం కావటం లేదు. ఇలాంటి మౌలిక సమస్యలు పరిష్కరించేదాకా బిల్లింగ్ సమస్య కొనసాగుతూనే ఉంటుంది, దీనివలన డిజిటైజేషన్ ప్రయోజనం నెరవేరదు. 5. ఎమ్మెస్వో, ఆపరేటర్ మధ్య ఆదాయపంపిణీ కేబుల్ ఆపరేటర్ కి అయ్యే కనీస నిర్వహణ ఖర్చును ట్రాయ్ పరిగణనలోకి తీసుకోకపోవటం వలన న్యాయబద్ధమైన అదాయపంపిణీకి ఒక విధానాన్ని రూపొందించటంలో విఫలమైంది. ఆపరేటర్ తన వ్యాపారాన్ని కొనసాగించటానికైనా ఇది కనీస అవసరం. అదే విధంగా చందారేట్ల విషయంలోనూ ఒక పద్ధతి అనుసరించతం ద్వారా ఆపరేటర్ కు రావాల్సిన వాటాలో అన్యాయం జరగకుండా ఉంటుంది. నిజానికి ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక వ్యాపారనమూనాను రూపొందించటంలో ట్రాయ్ విజయం సాధించలేకపోయింది. నిజానికి డిజిటైజేషన్ క్రమంలో పరిశ్రమను పునర్నిర్మిస్తున్న సమయంలో ట్రాయ్ దృష్టిపెట్టాల్సిన విషయమిది. ఎవరూ తమ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్న అనుమానాలకు గురికాకుండా హామీ ఇవ్వాల్సిన ట్రాయ్ ఆ దిశలో కృషి చేయలేదు. పరస్పరం ఆమోదయోగ్యంగా బేరసారాలు జరుపుకోమని చెప్పటం వలన ఆచరణలో అది ముందడుగు వేయటం లేదు. 1994 లో మొదటిసారిగా ఎమ్మెస్వోలు మార్కెట్లో ప్రవేశించినప్పటినుంచి ఈ తరహా చర్చల మార్గ విఫలవుతూనే ఉంది. ప్రస్తుత తరుణంలో కేబుల్ ఆపరేటర్ తన పెట్టుబడికి, శ్రమకు భద్రత లేదనే అభిప్రాయంలో ఉన్నాడు. చిన్న చిన్న కారణాలు చూపించి కూడా పోస్టాఫీస్ రిజిస్ట్రేషన్, ఎమ్ ఐ బి రిజిస్ట్రేషన్ రద్దయ్యే అవకాశాలుండటం కూడా అందుకు కారణం. కనీసం వచ్చే ఐదేళ్ళకాలానికైనా ప్రశాంతంగా వ్యాపారం చేసుకోగలిగే పరిస్థితి కల్పించటం ట్రాయ్ బాధ్యత. ఏ కేబుల్ ఆపరేటర్ అయినా, స్వతంత్ర ఎమ్మెస్వో అయినా సొంతగా డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటానికి ముందుకొస్తే ట్రాయ్ నుంచి, ఎమ్ ఐ బి నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉండాలి. రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, పే చానల్స్ తో ఒప్పందాల విషయంలో కావచ్చు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాలి. మొదటి రెండు దశల్లో ఆపరేటర్లు ఎన్నో సమస్యలు ఎదుర్కున్నారు. దీనివల్లనే ఆపరేటర్లు, స్వతంత్ర ఎమ్మెస్వోల సంఖ్యతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళ సంఖ్య నామమాత్రం. పరోక్షంగానైనా ట్రాయ్ దీన్ని కేవలం పెద్దపెద్ద ఎమ్మెస్వోలకు మాత్రమే వీలయ్యే ప్రక్రియగా చెప్పే ప్రయత్నం చేసింది. 6 కోర్టు కెక్కుతున్న ట్రాయ్ నిర్ణయాలు ట్రాయ్ చేసిన ప్రతి నిబంధననూ కోర్టులో సవాలుచేయటం ఒక ఆనవాయితీగా మారింది. పైగా నిబంధనలు రూపొందించటమే తప్ప క్షేత్ర స్థాయిలో వాటి అమలును పర్యవేక్షించటానికి అవసరమైన యంత్రాంగం ట్రాయ్ కి లేదు. పైగా ఉల్లంఘించే సంస్థ పెద్ద కార్పొరేట్ వ్యవస్థ అయినప్పుడు ఆ వ్యవహారాన్బ్ని కోర్టుకు తీసుకెళుతున్నారు. ఎలాగూ ఖరీదైన లాయర్లను నియోగించుకుంటారు కాబట్టి చట్టంలో లొసుగులు వాడుకుంటూ స్టే తెచ్చుకొని ఒకపక్క నిబంధనల ఉల్లంఘన కొనసాగిస్తూ మరోవైపు కేసును సుదీర్ఘంగా సాగదీస్తారు. ఒక మాజీ న్యాయమంత్రిని, ఒక మాజీ సమాచార, ప్రసారాల శాఖామంత్రిని లాయర్లుగా పెట్టుకొని ట్రాయ్ నిబంధనలను అడ్డుకునే ప్రయత్నం చేసిన కార్పొరేట్ సంస్థలనూ చూశాం. ఇదే అవకాశంగా తీసుకొని మార్కెట్లో గుత్తాధిపత్యాలను మరింతగా పెంచుకున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో గందరగోళవాతావరణం కొనసాగుతూనే ఉంది. డిజిటైజేషన్ మన దేశానికి 2020 విజన్[మూలపాఠ్యాన్ని సవరించు] డిజిటైజేషన్ అన్ని శాఖలల్లో భారతదేశానికి 2020 విజన్ గడువు. అన్ని శాఖలల్లో లేని తొందర కేవలం ఒక “‘కేబుల్ టీవీ నెట్ వర్కులపైన“‘ ఎందుకో ... ఉదాహరణకు స్వాతంత్ర్యానంతరం భారతదేశం ప్రభుత్వం ఇప్పటికి 70 ఏళ్ళు, డిసెంబరు 2016 లో నివేదిక ప్రకారం 6,522 గ్రామాలు విద్యుత్ లేనివి. అడవుల మధ్యలో ఉన్న చిన్నపంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యంలేదు. డాక్టర్లు లేని గ్రామాలు కోకొల్లలు. ఎంఎస్‌వోలు అతి ఉత్సాహంతో[మూలపాఠ్యాన్ని సవరించు] ప్రభుత్వం నుండి ఏలాంటి ప్రకటన లేదు ఇదే అదనుగా లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్లును మల్టీ సిస్టం ఆపరేటర్లు(ఎంఎస్‌వోలు) అతి ఉత్సాహంతో సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి చిన్న కేబుల్‌ ఆపరేటర్లును చాలా ఇబ్బంది పెడుచున్నారు. గడువును పెంచాలని ఆపరేటర్లు[మూలపాఠ్యాన్ని సవరించు] సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. ఈ బాక్స్‌లపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, ధరలను గణనీయంగా తగ్గించడం, వాటిని విక్రయించేందుకు మరిన్ని కంపెనీలకు అనుమతించడమే సమస్యకు పరిష్కారం ఇప్పుడు బాక్స్‌ల ధరలు ఎక్కువగా ఉండటమే కాకుండా, బాక్స్‌ల కొరత కూడా ఏర్పడుతోంది.అందుకే సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు. కార్పోరేట్ సంస్థల ఆశ[మూలపాఠ్యాన్ని సవరించు] కేబుల్ టీవీ నెట్ వర్కులపైన పెట్టుబడి ఎవరికి వారుగా కేబుల్ ఆపరేటర్ వారి ఏరియాల్లో పెట్టారు వీరికి ప్రభుత్వం నుండి కూడా రక్షణ లేదు. ఇండియాలో సుమారు 1 కోటి కుటుంబాలు దీనిపై బ్రతుకు చున్నారు. ఇంత మంది వెళ్లు ఆదాయాన్ని ఏదో ఒక కొత్త టెక్నాలాజీ కనిపెట్టీ ఆ ఆదాయాని తమకే రావాలని కార్పోరేటు సంస్ధలు కోట్లూ ఖర్చూపెడుతున్నవి. గడువును పెంచకపోవడానికి కారణం[మూలపాఠ్యాన్ని సవరించు] సెట్‌టాప్ బాక్స్‌లు బిగించడానికి గడువును కేబుల్‌ టీవీ డిజిటలైజేషన్‌ ప్రక్రియ ఏళ్లతరబడి పట్టణ ప్రాంతం మందకొడిగా సాగి చిన్నపంచాయతీలకు కేవలం ఒక నెల రోజులు మాత్రమేఇచ్చి గడువును పెంచకపోవడానికి కారణం కార్పోరేట్ సంస్థల హస్తం ఉందని అర్ధం అవుతోంది. డిటిహెచ్ సంస్ధలకు లాభాలు సమకూర్చడానికీ కేబుల్ ఆపరేటర్ల జీవితాలతో ఆడుకునేవిదమైన తల తోక లేని ట్రాయ్ నిర్ణయం అని గడువు పెంచాలని ఆపరేటర్లు కోరుతున్నారు.అదనపు భారం పడుతుందని అటు ఎమ్మెస్వోలు, ఇటు వినియోగదారులు భయపడుతుంటే ఆదాయం తగ్గుతుందేమోనన్నది కేబుల్ ఆపరేటర్ల భయం. కానీ ప్రభుత్వం మాత్రం ప్రసారాల నాణ్యత పెరుగుతుందని వినియోగదారులకు, లాభాల్లో వాటా పెరుగుతుందని ఆపరేటర్లకు, పే చానల్స్ చందా రాబడి పెరుగుతుందని చానల్ యాజమాన్యాలకూ నచ్చజెబుతోంది. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎమ్మెస్వోలు ఆందోళన చెందుతుంటే కార్పొరేట్ ఎమ్మెస్వోలు దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రంగంలో దిగారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా నేనున్నానంటూ హిట్స్ వ్యవస్థ ముందుకొచ్చింది. మొదటి రెండు దశల డిజిటైజేషన్ అమలులో ఎదురైన అనుభవాలను పాఠాలుగా మార్చుకొని మిగిలిన రెండు దశలూ సమర్థంగా పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా, ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆగాథం పెంచేలా అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తిచేయటంలో ఇప్పటికీ ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. చానల్స్ కి ప్రయోజనాలు[మూలపాఠ్యాన్ని సవరించు] • పే చానల్స్ కి కచ్చితమైన చందాదారుల సంఖ్య తెలియటం వలన ఆదాయం నష్టపోయే అవకాశం లేదు. ఆపరేటర్లు/ఎమ్ ఎస్ వోలు తగ్గించి చెబుతున్నారనే అనుమానాలకు తావుండదు • ఇప్పటికంటే ఆదాయం కనీసం యాభై శాతం పెరుగుతుందని నమ్మకం • ఆదాయం పెరగటం వలన కార్యక్రమాల నాణ్యత పెరిగే అవకాశముంది. ప్రకటనలమీద ఆధారపడటం తగ్గుతుంది. • మరిన్ని చానల్స్ పే చానల్స్ గా మారే అవకాశం • డిజిటైజేషన్ తరువాత ఎక్కువ చానల్స్ ప్రసారం చేయటానికి అవకాశం ఉండటం వలన క్యారేజ్ ఫీజు తగ్గటానికి అవకాశముంటుంది, ముఖ్యంగా ఉచిత చానల్స్ బాగా లాభపడతాయి. ప్రభుత్వానికి ప్రయోజనాలు • ఇప్పటిదాకా కేబుల్ రంగానికి సంబంధించిన సమాచారం కేవలం అంచనాలే తప్ప సరైన అంకెలు లేవు. ఇప్పుడు అన్నీ కచ్చితంగా తెలుస్తాయి. తగిన నిర్ణయాలు తీసుకోవటం సాధ్యమవుతుంది. • ఇప్పటిదాకా కనెక్షన్ల సంఖ్య తక్కువగా లెక్కించటం వలన తక్కువగా వస్తున్న ఆదాయం ఇకమీదట గణనీయంగా పెరుగుతుందని అంచనా డిజిటైజేషన్ తో క్యారేజ్ ఫీజు తగ్గుతుందా[మూలపాఠ్యాన్ని సవరించు] డిజిటైజేషన్ పూర్తయ్యాక క్యారేజ్ ఫీజు తగ్గుతుందనేది కొన్ని చానల్స్ వాదన. ఎక్కువ చానల్స్ ఇవ్వటానికి అవకాశముంటుంది కాబట్టి ఎమ్మెస్వోలు అనివార్యంగా అన్ని చానల్స్ ఇస్తారనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఆదాయం తగ్గిపోతుందని ఎమ్మెస్వోలు ఎంతమాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. డిజిటైజేషన్ లక్ష్యాలలో ఒకటిగా కారేజ్ ఫీజు తగ్గటం గురించి ప్రస్తావించినప్పటికీ ఆచరణలో పూర్తిగా అలా జరిగే అవకాశం లేదు. గతంలో అనలాగ్ వ్యవస్థలో Must Carry Rules పేరుతో తప్పకుండా ప్రసారం చేయాల్సిన చానల్స్ లో దూరదర్శన్ చానల్స్ ను పేర్కొన్న సంగతి తెలిసిందే. డిజిటైజేషన్ తరువాత ప్రాంతీయ చానల్స్ ప్రసారం చేయాలని చెబుతునప్పటికీ కారేజ్ ఫీజు విషయంలో వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చుననేది కనెక్షన్ల సంఖ్యను బట్టి నిర్థారించాలని ట్రాయ్ భావిస్తున్నప్పటికీ ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. ఒక కనెక్షన్ కు ఏడాదికి ఒక రూపాయి చొప్పున తీసుకోవటం సమంజసంగా భావిస్తున్నట్టు ట్రాయ్ తన అభిప్రాయం చెప్పింది. నిజానికి ఇది ట్రాయ్ అభిప్రాయం అనటం కంటే ఉచిత చానల్స్ యాజమాన్యాలు ట్రాయ్ కి చేసిన విజ్ఞప్తి అనే చెప్పాలి. ఎమ్మెస్వోల సంఘాలు మాత్రం కనీసం కనెక్షన్ కు ఆరు రూపాయలుండాలని కోరాయి. డిజిటైజేషన్ పూర్తయ్యేలోగీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. ఒకవేళ ఎమ్మెస్వోలకు కారేజ్ ఫీజు ఆదాయం తగ్గినా, ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రాయ్ ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. ఇది పూర్తిగా సప్లై – డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చానల్ ను ఫలానా క్రమంలో పెట్టాలని ఆ చానల్ యజమాని కోరుకున్న పక్షంలో దానికి గాను కొంత మొత్తం చెల్లించాలని ఎమ్మెస్వో కోరవచ్చు. అదే ప్లేస్ మెంట్ ఫీజు. రెండు బాగా పేరుమోసిన చానల్స్ మధ్య పెట్టటం ద్వారా ప్రేక్షకులు ఆ చానల్స్ మార్చుతున్నప్పుడు ఇది వాళ్ళ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేస్ మెంట్ కోసం పోటీపడి చెల్లించే చానల్స్ ఉంటాయి. దీన్ని ఎమ్మెస్వోలు అదనపు ఆదాయ వనరుగా మార్చుకుంటారు. మొత్తం మీద డిజిటైజేషన్ లో Must Carry Rules కింద స్థానిక చానల్స్ అన్నీ ప్రసారం చేయాల్సి వచ్చినా ఉచిత చానల్స్ ప్రసారానికి సైతం ఖర్చవుతుందికాబట్టి కారేజ్ ఫీజును నియంత్రించటం సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ కారేజ్ ఫీజు ఒప్పందాలను కూడా ట్రాయ్ కి సమర్పించాలనే నిబంధన ఉంది. ఇతర చానల్స్ తో పోటీ పడే క్రమంలో ఏ చానల్ కూడా క్యారేజ్ ఫీజు చెల్లింపును వ్యాపార వ్యూహంలో భాగంగా పరిగణిస్తుందే తప్ప భారంగా భావించదు. అందువలన క్యారేజ్ ఫీజు తగ్గుతుందన్న వాదనలో పసలేదు. పైగా, రేటింగ్స్ విధానంలో మార్పు వలన రేటింగ్స్ మీటర్ల సంఖ్య పెరగటంతోబాటే విస్తృతి కూడా పెరుగుతుంది. అందువలన మీటర్లున్న పట్టణాలకే క్యారేజ్ ఫీజు చెల్లించటం ద్వారా రేటింగ్స్ పెంచుకోవాలనే ఆలోచించేవాళ్ళ ధోరణికీ అడ్డుకట్ట పడుతుంది. ఇది కూడా ఎమ్మెస్వోలకు అనుకూలించే అంశమే. ఎన్నో తప్పటడుగులు[మూలపాఠ్యాన్ని సవరించు] ఇప్పటివరకు డిజిటైజేషన్ విఫలమైందనే చెప్పాలి. ఇప్పటికే పూర్తయిందంటున్న మొదటి రెండు దశల కిందికి వచ్చిన 42 నగరాలలో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలూ కనబడటం లేదు. మొదలు పెట్టి మూడేళ్ళయినా ఏ చానల్ నిర్వాహకుడూ ఇప్పటి వరకూ వినియోగదారులను కూడా కూర్చోబెట్టి డిజిటైజేషన్ మీద చర్చ జరపలేదు. వ్యతిరేకత వెల్లువెత్తుతుందన్న భయంతోనే ఇలాంటి చర్చ జరపటానికి వెనుకాడుతున్నారు. నిజానికి యుపిఏ ప్రభుత్వం సైతం పత్రికలలో డిజిటైజేషన్ కు వ్యతిరేకమైన వార్తలు రాకుండా చాలా జాగ్రత్త పడిన విషయం రహస్యమేమీ కాదు. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అది సాఫీగా ముందుకు సాగటం కోసం మీడియాను నియంత్రించింది. ఎలా నియంత్రించాలన్నది సమాచార శాఖకు ఎవరూ కొత్తగా నేర్పాల్సిన పనేమీ లేదు. 20 కోట్ల కేబుల్ కనెక్షన్లున్న దేశంలో దాదాపు 70 శాతం మంది పేద, నిరుపేద ప్రజలున్న చోట కేవలం రెండేళ్ళలో డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. పైగా ప్రజలమీద పెనుభారం మోపుతూ కార్పొరేట్ ఎమ్మెస్వోలకు, పే చానల్ యజమానులకూ లాభం చేకూర్చటానికి, పనిలో పనిగా పన్నుల ఆదాయం పెంచుకోవటానికి ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్య ఇది. నిజంగా నాణ్యమైన ప్రసారాలు ప్రజలు కోరుకుంటున్నారనుకుంటే ఆ ప్రజలు తప్పనిసరిగా ధనవంతులే అయి ఉంటారు. అలాంటప్పుడు ఏకకాలంలో డిజిటల్, అనలాగ్ ప్రసారాలు ఇచ్చి ఉంటే ప్రేక్షకులు స్వచ్ఛందంగా తమ వెసులుబాటును బట్టి డిజిటల్ ప్రసారాలు అందుకోవటానికి మొగ్గు చూపేవారు. కొంత ఎక్కువ సమయం పట్టినా ఈ మార్పు స్వచ్ఛందంగా జరిగేది. కానీ ప్రభుత్వం అందుకు భిన్నంగా హడావిడి డెడ్ లైన్లు పెట్టి మళ్ళీ పొడిగిస్తూ ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది. డిజిటైజేషన్ గడువు ప్రకటించేటప్పుడు ప్రభుత్వం కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో సెట్ టాప్ బాక్సులు అవసరమవుతాయి. కానీ భారతదేశంలో వాటిని తయారుచేయటం అప్పటికింకా మొదలుకాలేదు. అంటే, అనివార్యంగా విదేశాలమీద ఆధారపడాలి. నిర్దిష్టమైన గడువుతేదీలాగా అవసరానికి తగినన్ని సెట్ టాప్ బాక్సులు తెప్పించుకోవటం సాధ్యం కాదని అప్పటికే తేలిపోయింది. దిగుమతి చేసుకున్నా, వాటి నాణ్యతాప్రమాణాలు తనిఖీ చేసే వ్యవస్థ ఏదీ లేదు. కనీసం వాటి మరమ్మతుల సంగతి కూడా పట్టించుకోలేదు. మొత్తంగా చూస్తే, ఇప్పటివరకూ పూర్తయిందంటున్న మొదటి రెండు దశల డిజిటైజేషన్ వల్ల ఒరిగిందేమైనా ఉందా అంటే మొదటిది వినియోగదారులమీద భారం పెరగటం, రెండోది మరిన్ని గుత్తాధిపత్యాలు ఏర్పడటం. నిజానికి డిజిటైజేషన్ కు ముందే కార్పొరేట్ ఎమ్మెస్వోల గుత్తాధిపత్యాలు పెరిగిపోవటం పట్ల స్వతంత్ర ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఆందోళన చెందుతుండగా ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా గుత్తాధిపత్యాలు వేగం పుంజుకొని విస్తరించాయి. ఇలాంటి గుత్తాధిపత్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ ట్రాయ్ సిఫార్సు చేసినా ఆ సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఇంకా ఆమోదించలేదు. ప్రభుత్వం ఇప్పటికీ మేలుకోలేదు. దశల డిజిటైజేషన్ పూర్తయిందని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది కాబట్టి నిజమనే నమ్ముదాం. ఇక మూడు, నాలుగు దశల గడువును 2015 డిసెంబర్, 2016 డిసెంబర్ వరకూ పొడిగించారు. ఇందుకు ప్రభుత్వం చెప్పిన కారణమేంటంటే స్వదేశీ సెట్ టాప్ బాక్సులను ప్రోత్సహించాలంటే మరికొంత సమయం అవసరమని. చిత్రమేమిటంటే ఇప్పటివరకూ అటు ట్రాయ్ గాని ఇటు మంత్రిత్వశాఖ గాని నిస్సహాయులైన వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకున్న పాపాన పోలేదు. కనీసం మొదటి రెండు దశల్లో వినియీగదారుల అభిప్రాయాలు తెలుసుకోవటం ద్వారా మూడు, నాలుగు దశల్లో సరిదిద్దు కోవటానికి ప్రయత్నించకపోవటం మరీ దారుణం. ప్రజలకోసం కాకపోయినా కనీసం ఆత్మవిమర్శచేసుకునే ప్రయత్నమూ జరగలేదు. వినియోగదారులకు అసలు ఉచిత చానల్స్ అంటే ఏమిటో, పే చానల్స్ అంటే ఏమిటో, బొకే పద్ధతి అంటే ఏమిటో, అ లా కార్టే విధానమేమిటో తెలియదు. విసుగుపుట్టించే ప్రకటనలు, నాణ్యత కరవైన ప్రసారాలు, నాసిరకం సెట్ టాప్ బాక్సులు, మరమ్మతులకు దిక్కులేని సెట్ టాప్ బాక్సులు, ఒక ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్ కు సెట్ టాప్ బాక్స్ మార్చుకోలేని నిస్సహాయత, బహిరంగ మార్కెట్ లో సెట్ టాప్ బాక్సులు దొరక్కపోవటం లాంటి సమస్యలు సతమతం చేస్తున్నాయి. చట్టవ్యతిరేకమని ట్రాయ్ చెప్పినా సరే, యాక్టివేషన్ ఫీజు వసూలు చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. అసలు డిటిహెచ్ సమయంలోనే ఆపరేటర్ నుంచి మారే సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉండగా కొత్తగా డిజిటైజేషన్ మొదలుపెడుతున్నప్పుడు ఆ సౌకర్యం కల్పించకపోవటం ట్రాయ్ కీ, మంత్రిత్వశాఖకూ ప్రేక్షకుల మీద ఉన్న అత్యంత చులకన భావనకు నిదర్శనం. చందాదారులకు కేబుల్ టీవీ సర్వీసుల అందుబాటు, వాళ్ళు భరించగలిగే శక్తి తదితర అంశాలను అంచనా వేయటంలో ట్రాయ్ విఫలమైంది. పైగా, కొత్త డిజిటైజేషన్ వ్యవస్థ గురించి, పే చానల్స్ గురించి, అ లా కార్టే విధానం గురించి ప్రేక్షకులకు తెలియజెప్పటంలో కూడా దారుణంగా విఫలమైంది. కేవలం కొన్ని పే చానల్స్ లో ఒకటీ అరా ప్రకటనలు ప్రసారం చేయగానే మొత్తం డిజిటైజేషన్ గురించి ప్రేక్షకులకు అర్థమైందని అనుకోవటం దురదృష్టకరం. పైగా ఈ ప్రకటనలు కూడా హెచ్చరిక ధోరణిలో సాగుతాయి. సెట్ టాప్ బాక్స్ తీసుకోకపోతే ప్రసారాలు ఆగిపోతాయంటూ హిందీ సీరియల్స్ నటీమణుల చేత బెదిరించే భాషలో చెప్పటం తప్ప ఈ ప్రక్రియను వివరించే ప్రయత్నం జరగటం లేదు. ఇంత సువిశాల దేశంలో ప్రజలకు అర్థమయ్యేభాషలో సమాచారం అందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అప్పుడే కొత్త విధానాన్ని ప్రజలు అర్థం చేసుకొని అమలు చేయటానికి ముందుకొస్తారు. మొత్తంగా చూస్తే డిజిటైజేషన్ అమలులో ఎన్నో తప్పటడుగులు, తప్పుటడుగులూ కనిపిస్తాయి. కీలకమైన ఘట్టం[మూలపాఠ్యాన్ని సవరించు] కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత డిజిటైజేషన్ అమలును సమీక్షించి అనేక నిర్ణయాలు తీసుకుంది. వాస్తవంగా అమలవ్వటానికి పట్టే సమయాన్ని గుర్తించి గడువు బాగా పెంచింది. సెట్ టాప్ బాక్సుల భారాన్ని తగ్గించే దిశలో స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీని ప్రోత్సహిస్తూ రాయితీలు ప్రకటించింది. రెండో హిట్స్ ఆపరేటర్ కు కూడా లైసెన్స్ మంజూరు చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వతంత్ర ఆపరేటర్లకు పెట్టుబడి భారం తగ్గించేందుకు దోహదం చేస్తోంది. పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకొని ఎమ్మెస్వోలు సొంత డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటమా, హిట్స్ మీద ఆధారపడటమా అనేది నిర్ణయించుకోవాలి. నిజానికి కేబుల్ వ్యాపారంలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. అందరూ అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. మూలాలు[మూలపాఠ్యాన్ని సవరించు] దూరదర్శన్(టీవి ఛానల్) Set-top box https://en.wikipedia.org/wiki/Cable_television https://hi.wikipedia.org/wiki/%E0%A4%95%E0%A5%87%E0%A4%AC%E0%A4%B2_%E0%A4%9F%E0%A5%80%E0%A4%B5%E0%A5%80 http://www.sakshi.com/news/district/break-for-cable-tv-telecasting-on-october-7-281629 పైకి దూకు ↑ http://telugutv.info/digitisation-a-summary/ వర్గాలు: అమెరికన్ ఆవిష్కరణలు

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...