9, అక్టోబర్ 2017, సోమవారం

Jihadi జిహాదీ ,modi మోడీ

మోడీ గారివల్ల ఇప్పటివరకూ సాధించిన విషయాలు.
1. గోరక్షా బిల్లు సాధన రక్షణ 2. కాశ్మీరీ పండితులు తిరిగి తమ నివాసాలకు చేరే ప్రక్రియ ప్రారంభం. 3. కైలాష్ మానస సరోవరాలకు కొత్త మార్గం ఏర్పడింది. 4. హర్యానాలో గీతాపాఠం తప్పనిసరి చేయబడింది. 5. రాజస్థాన్ లో యోగా, సూర్యనమస్కారాలు తప్పనిసరి అయ్యాయి. 6. గుజరాత్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల్లో గోహత్యా నిషేధ చట్టం అమలు పరిచారు. 7. హర్యానాలో ఒక ఆవుకు పోషణ నిమిత్తం నెలకు రూ .200/- ఇచ్చే ప్రభుత్వ సదుపాయం అమలు చేశారు. 8. శాస్త్రీయ వైజ్ఞ్యానికులుకూడా ప్రస్తుతం మన వేదాల్లో శాస్త్రాలలో దాగియున్న శాస్త్రీయ మరియు అద్భుత శాసనాలను బయట పెట్టడం జరిగింది. 9. PK వంటి సినిమాల విడుదలకు అంగీకరించిన హిందూ విరోధులను సెన్సార్ బోర్డు చైర్మన్ పదవినుంచి తప్పించడం జరిగింది. 10. ప్రధాని మోడీ మరియు యోగా గురు శ్రీ రాం దేవ్ బాబా భారతదేశం యొక్క "సంస్కృతి" ని ఢంకా బజాయించి నిరూపించడం జరిగింది. 11. వారణాసి ఘాట్ తిరిగి దేదీప్యమానంగా వెలిగిపోవడం మొదలైంది. 12. భారతదేశం ప్రపంచ గురువుగా స్థానం సంపాదించడం జరిగింది. ప్రియమైన దేశవాసులారా, మోడీ రైతులకు కూడా వెన్నంటి నిలవడం జరిగింది. మోడీ భరతమాత ప్రియపుత్రుడు కావడం స్వయానా మన తల్లి భారతికి కూడా గర్వ కారణం. స్వయానా పేదరికం చవి చూసిన మోడీ పేదవారి కోసమే శాయశక్తులా అహర్నిశలు రోజుకు 16 గంటల పైగా కష్టపడి పనిచేస్తున్న సంగతి మనకు విదితమే. ఆయన వెనకా ముందూ ఎవరూ లేరు అందుకే నేను తినను ఎవరినీ తిననివ్వను అని బల్ల గుద్ది వివరించారు. మోడీ గారి వ్యక్తిత్వంపై, దేశభవిష్యత్తుపై ఆయన చేస్తున్న నిరంతర కృషిపై ఏమాత్రం సందేహమే అవసరం లేదు. * మోడిజీ రైతులకు స్నేహితుడు. * రైతులకు కావలసిన రాయితీలు ప్రకటించి అమలు పరస్తున్న మహామనీషి. * భారతదేశపు భాగ్య విధాత. తమ తమ స్వార్ధ ప్రయోజనాలకై మోడీ గారిని వ్యతిరేకించే హిందువుల్లారా మోడీ గారిపై మీ మూఢవ్యతిరేకత, కరడు గట్టిన విద్వేషానికి మోడీ గారికి ఏమైనా జరిగినా, నిజంగా మీరు కళ్ళంబడి రక్తధారలుగా ఏడవడం ఖాయం. ఎందుకంటే మీ ఇళ్లల్లో మీరు సోదరి మరియు కుమార్తెలు "లవ్ జిహాద్" ల బారిన బలి కాబడతాయి అలాగే "భారతదేశం కూడా పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ ల వలె తయారు కావడానికి ఎంతోకాలం పట్టదు" అప్పుడు మీ రోదన వినేవారూ పట్టించుకునే నాధుడూ ఉండరు. ప్రస్తుత కాశ్మీర్, బెంగాల్, కేరళ, ఈశాన్య రాష్ట్రాల్లో హిందువుల పరిస్థితిలాగా తయారు కాబడుతుంది. వాస్తవంగా చెప్పాలి అంటే, హిందూమతం మరియు భారతదేశ భవిత కోసం పాటుపడటానికి మీరు ఏదో చేయాలని తలపిస్తే, ప్రమాణాలు మరియు సాక్ష్యాల ఆధారంగా మాట్లాడటం నేర్చుకోవడం ప్రారంభించండి. - ఎందుకంటే - మోడీగారు ఎప్పుడూ మాట్లాడరు అన్నీ చేతల్లో చేసే చూపిస్తారు. మోడీ గారు గుజరాత్ లో కూడా ఎప్పుడూ చెప్పలేదు సరికదా అన్నీ తమ చేతల్లో చేసి చూపించారు. మోడి గారి ప్రభుత్వంలో మంత్రులు లౌకికవాదులు, సెక్యులర్లూ కావచ్చు కానీ మోడి ఎన్నడూ లౌకికవాదాన్ని చూపలేదనే విషయాన్ని మీ మీ మనస్సులో ఉంచుకోవాలి. సెక్యూలర్ ముసుగులో దాగి ఉన్న జిహాదీ, మతమార్పిడి పశువుల చేతుల్లో మన హిందువులకు జరగబోయే అరాచక అత్యాచారాలకు రాబోయే తరాలన్నీ విలపించి గుండెలు బాదుకునే పరిస్థితి కలగనీయకండి. జై హింద్ జై శ్రీరాం భారత్ మాతా కీ జై

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

SC ,ST రిజర్వేషన్లు

SC ,ST రిజర్వేషన్లు ... SC ,ST ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు - పరిశీలన భారత రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 335 ను అనుసరిస్తూ ఆర్టికల్ 16(4)...